Telugu Gateway

Latest News - Page 619

సైనా నెహ్వల్ కు కరోనా

12 Jan 2021 11:50 AM IST
థాయ్ ల్యాండ్ ఓపెన్ టోర్నీలో పాల్గొనటానికి రెడీఅవుతున్న సైనా నెహ్వల్ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ...

వ్యాక్సిన్లు బయలుదేరాయి

12 Jan 2021 10:08 AM IST
దేశంలో ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలుత దేశంలో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా అభివృద్ధ చేసిన 'కోవిషీల్డ్'...

అమెరికాలో' 'ట్రంప్ టెన్షన్'

12 Jan 2021 10:03 AM IST
అమెరికాను ఇప్పుడు రెండు టెన్షన్లు వణికిస్తున్నాయి. ఒకటి కన్పించని కరోనా టెన్షన్ అయితే.మరొకటి కన్పించే డొనాల్డ్ ట్రంప్ టెన్షన్. పదవి నుంచి దిగిపోయే...

ఎన్నికల నోటిఫికేషన్ రద్దు..అప్పీల్ కు ఎస్ఈసీ

11 Jan 2021 8:00 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై సోమవారం నాడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ను...

నిమ్మగడ్డ మూతిపళ్ళు రాలేలా హైకోర్టు తీర్పు

11 Jan 2021 7:11 PM IST
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు స్పందించారు. ఎప్పటిలాగానే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ,...

కిడ్నాప్ కేసులో అఖిలప్రియే ప్రధాన సూత్రదారి

11 Jan 2021 5:56 PM IST
బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు జరిగాయి. పోలీసులు ఈ కేసు సంబంధించి కొత్తగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులకు సంబంధించి...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ

11 Jan 2021 4:55 PM IST
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను కొట్టేసిన హైకోర్టు సర్కారుకు ఊరట ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ. ఆయన ఏకపక్షంగా జారీ చేసిన పంచాయతీ...

రకుల్ 'రంగు మారిందట'!

11 Jan 2021 4:41 PM IST
రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్యే కరోనా బారిన పడి కోలుకుంది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఆమె రంగు మారినట్లు చెప్పింది. ఆ...

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్ళు

11 Jan 2021 4:16 PM IST
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిదవ తరగతి, ఆపై తరగతుల వారికి స్కూళ్ళు కాలేజీలు ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి...

ఎస్ఈసీలో ఉద్యోగుల సెలవులు..జెడీపై వేటు

11 Jan 2021 4:02 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం పూటకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాతీయ ఎన్నికలకు ఏకపక్షంగా షెడ్యూల్ జారీ చేశారని సర్కారు...

అమ్మ ఒడి వద్దంటే ల్యాప్ టాప్

11 Jan 2021 3:31 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రెండవ ఏడాది ఈ స్కీమ్ ను ప్రారంభిస్తూ విద్యార్ధులకు కొత్త ఆఫర్ ఇచ్చారు....

హైదరాబాద్ లో 'మాస్ మ్యూచువల్' గ్లోబల్ సెంటర్

11 Jan 2021 12:06 PM IST
1000 కోట్ల పెట్టుబడి తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. వారం ప్రారంభంలోనే ఓ ఫ్యార్చూన్ 500 కంపెనీని...
Share it