Telugu Gateway

Andhra Pradesh - Page 298

‘పోలవరం’లో అడ్డంగా దొరికిన చంద్రబాబు!

23 July 2018 10:17 AM IST
పోలవరం ప్రాజెక్టు విషయంలో ‘కేంద్రానికి’ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయారు. కాగ్ తన నివేదికలో ఈ జాతీయ ప్రాజెక్టులో జరిగిన పలు...

‘పవన్ కళ్యాణ్’ ముందు ఉండవల్లి రైతుల ఆక్రోశం

22 July 2018 1:04 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం అమరావతిలోని ఉండవల్లి ప్రాంతంలో రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు...

‘అవిశ్వాసం’ ఎపిసోడ్ లో ‘లోకేష్ మిస్సింగ్’!

22 July 2018 11:23 AM IST
మంత్రి నారా లోకేష్ ఎక్కడ?. ఏపీ కేబినెట్ నిర్ణయం అయిపోయి నెలలు గడుస్తున్నా అమలు చేయని ‘నిరుద్యోగ భృతి’ ప్రకటన చేయటానికి..క్రెడిట్ క్లెయిం...

తోట నర్సింహాంకు ఆ పదవి ఎందుకు?

21 July 2018 1:00 PM IST
లోక్ సభలో అవిశ్వాస తీర్మానం తెలుగుదేశంలో పార్టీలో ‘చిచ్చురేపుతోంది’. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై ఎంపీలు భగ్గుమంటున్నారు....

టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి..24న ఏపీ బంద్

21 July 2018 11:47 AM IST
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే...తమ మాజీ ఎంపీలను కూడా తాను వారితో పంపిస్తానని..25 మంది ఎంపీలు దీక్షకు దిగితే కేంద్రమే...

పవన్ సంచలన వ్యాఖ్యలు

21 July 2018 10:39 AM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు సభలో టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీని తిట్టి..అదే...

ఒక అవిశ్వాసం...చంద్రబాబుకు మూడు షాక్ లు

21 July 2018 9:39 AM IST
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హైఓల్టేజ్ చర్చలతో సాగిన అవిశ్వాస తీర్మానం అంతిమంగా తేల్చింది ఏమిటి?. అవిశ్వాస తీర్మానం పెట్టింది తెలుగుదేశం పార్టీనే...

అవిశ్వాసంతో చిక్కుల్లో టీడీపీ

20 July 2018 5:52 PM IST
అవిశ్వాస తీర్మానం ద్వారా రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం పొందుదామని చూసిన తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ స‌భ‌లో చేసిన...

రాహుల్ దెబ్బకు తేలిపోయిన గల్లా

20 July 2018 2:17 PM IST
‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ చేసింది ఏమైనా ఉందీ అంటే అది కాంగ్రెస్ పార్టీకి మేలు చేయటమే. శుక్రవారం నాడు లోక్ సభలో జరిగిన...

దివాకర్ రెడ్డి ఓటు ఖరీదు 45.56 కోట్లా?

20 July 2018 1:07 PM IST
‘లెక్క’ వేసుకోవటానికి తప్ప..దేనికీ పనిరాని టీడీపీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డి ఓటు ఖరీదు 45 కోట్ల రూపాయలా?. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల అవసరాలకు...

‘భోగాపురం’ టెండర్ డిజైన్ ఎవరి కోసం!

20 July 2018 12:34 PM IST
2200 కోట్ల నుంచి 4208 కోట్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ‘అస్మదీయ’ కంపెనీ కోసమే ‘భోగాపురం విమానాశ్రయం’ టెండర్...

ఆర్మీకి ఎకరం కోటి..ఈషా పౌండేషన్ కు 10 లక్షలు

19 July 2018 9:27 PM IST
ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మోడల్ అభివృద్ధి. దేశ రక్షణ కోసం పనిచేసే భారతీయ ఆర్మీ తమకు అమరావతిలో ఓ నాలుగు ఎకరాల స్థలం కావాలని కోరింది. సింగపూర్...
Share it