Telugu Gateway

Andhra Pradesh - Page 223

సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు జగన్

1 Nov 2019 2:01 PM IST
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ...

జగన్ కు సీబీఐ కోర్టు షాక్

1 Nov 2019 11:30 AM IST
అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టుకు షాక్ ఇచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని...

పోలవరం పనులకు తొలగిన అడ్డంకి

31 Oct 2019 5:08 PM IST
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామం. రివర్స్ టెండరింగ్ మార్గం ద్వారా పిలిచిన టెండర్లలో కొత్త కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకోవటానికి ఏపీ...

లూలూ గ్రూప్ కు జగన్ సర్కారు షాక్

30 Oct 2019 9:14 PM IST
గత చంద్రబాబునాయుడు సర్కారు దుబాయ్ కు చెందిన లూలూ గ్రూప్ నకు విశాఖపట్నంలో కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బీచ్ కు...

ఆర్టీసీ విలీనంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

30 Oct 2019 5:17 PM IST
ఏపీలో ఆర్టీసి విలీనంపై మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం కెసీఆర్ చేసి వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. కెసీఆర్...

లోకేష్ ది ‘డైటింగ్ దీక్ష’

30 Oct 2019 1:40 PM IST
ఏపీలో ఇసుక అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. టీడీపీ అధినేత...

ఇసుక వారోత్సవాలా..సిగ్గుండాలి

30 Oct 2019 1:39 PM IST
వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటు అన్నారు. గతంలో...

నారా లోకేష్ దీక్ష

30 Oct 2019 1:29 PM IST
టీడీపీ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తొలిసారి దీక్షకు కూర్చున్నారు. ప్రస్తుతం ఏపీని కుదిపేస్తున్న ఇసుక...

వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ

30 Oct 2019 11:01 AM IST
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తాము ఎవరికీ జూనియర్ పార్టీగా ఉండబోమని..సొంతంగానే...

ఏపీలో ‘ఇసుక వారోత్సవాలు’

29 Oct 2019 6:22 PM IST
ఏపీ ఇప్పుడు ఏదైనా తీవ్రమైన సమస్య ఎదుర్కొంటుందా? అంటే అది ఇసుక సమస్యే. ప్రభుత్వానికి కూడా ఇసుక అంశం ఓ పెద్ద సమస్య కూర్చుంది. ఇదే అదనుగా విపక్షాలు...

వైసీపీ నేతలకు అప్పుడే చెప్పారు

29 Oct 2019 1:31 PM IST
సీనియర్ నేత, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ లు అధికార వైసీపీని వీడిన అంశంపై బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి...

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

28 Oct 2019 5:53 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక కొరత కారణంగా ఏపీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబర్ 3న...
Share it