Telugu Gateway

Andhra Pradesh - Page 222

హ్యాట్సాఫ్ టూ కెసీఆర్..తెలంగాణ పోలీస్

9 Dec 2019 3:33 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ రేప్ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధించారు. సినిమాల్లో అయితే హీరో...

‘జగనన్న ఉల్లి పథకం’ అని పెట్టుకోండి..వాళ్ళతో సరఫరా చేయించండి

9 Dec 2019 12:56 PM IST
గ్రామ వాలంటీర్లతో ఎందుకు ఉల్లిపాయలు సరఫరా చేయించరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజలు ఉల్లిపాయల కోసం రోజూ గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సి...

లోకేష్ పప్పులో ఉల్లిపాయ గురించే చంద్రబాబు బాధ

9 Dec 2019 12:43 PM IST
వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు ఎంత సేపూ లోకేష్ పప్పులో ఉల్లిపాయ...

హెరిటేజ్ లో కిలో ఉల్లి 200కు అమ్ముతున్నారు

9 Dec 2019 12:08 PM IST
అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అత్యంత కీలకమైన మహిళా భద్రత అంశంపై హోం మంత్రి సుచరిత...

వచ్చే ఎన్నికల్లో పోటీ వైసీపీ..బిజెపి మధ్యే

9 Dec 2019 11:01 AM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి. లాబీల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో...

ఆనం రాజీకొచ్చారా..ఇక షోకాజ్ ఉండదా?

9 Dec 2019 10:55 AM IST
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్టానం గత కొన్ని రోజులుగా గుర్రుగా ఉంది. ఏకంగా ఆయనకు షోకాజ్...

‘నేనే గెలిపించా...నేనే కన్పించాలి’

9 Dec 2019 9:29 AM IST
ఇదే జగన్ విధానమా? అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో భారీ ఎత్తున ప్రభుత్వ ప్రకనటలు విడుదల...

జగన్ 30 ఏళ్లు ఉంటే రైతులకు ఆత్మహత్యలే గతి

8 Dec 2019 5:36 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో తడిచిన రక్తం కూడు తింటున్నారని తీవ్ర...

వైసీపీలో చేరిన బీద మస్తాన్‌రావు

7 Dec 2019 1:59 PM IST
టీడీపీకి గుడ్ బై చెప్పిన నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షలో ఆయన వైసీపీ కండువా...

జగన్ పై యనమల సంచలన వ్యాఖ్యలు

7 Dec 2019 1:35 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తన కేసుల కోసమే ఢిల్లీకి వెళ్లారని, అందుకే...

జగన్ క్యాంప్ కార్యాలయం కోసం జారీ చేసిన జీవోలు రద్దు

7 Dec 2019 12:09 PM IST
2.87 కోట్ల కేటాయింపుల ప్రతిపాదనలు వెనక్కి!ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసం, క్యాంపు కార్యాలయంలో...

సైనిక్ బోర్డుకు పవన్ కళ్యాణ్ కోటి విరాళం

6 Dec 2019 8:13 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశంలోని సైనికుల కుటుంబాల సంక్షేమం చూసే కేంద్రీయ సైనిక్ బోర్డు (కె.ఎస్.బి.) కి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని...
Share it