Telugu Gateway

Andhra Pradesh - Page 212

వైసీపీ ఎమ్మెల్యేలకు రాజధాని సెగ

7 Jan 2020 9:08 PM IST
ఒక్క రోజే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అమరావతి రైతుల ఆగ్రహన్ని చవిచూశారు. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి...

నాపై దాడి వెనక చంద్రబాబు మనుషులు

7 Jan 2020 6:08 PM IST
చినకాకాని వద్ద తన కారుపై జరిగిన దాడి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించచారు. ఇది తెలుగుదేశం శ్రేణుల పనే అని ఆరోపించారు....

నారా లోకేష్ అరెస్ట్

7 Jan 2020 1:52 PM IST
టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు లోకేష్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యే...

నారా లోకేష్ లక్ అంతే...!

7 Jan 2020 1:44 PM IST
నారా లోకేష్ లక్ అలా ఉంటుందేమో. ఆయన ఏది మాట్లాడినా ఆయనకే రివర్స్ కొడుతుంటుంది. లోకేష్ మంగళవారం నాడు ఓ సమావేశంలో మాట్లాడుతూ అమరావతి రైతుల ఆందోళనలో...

వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

7 Jan 2020 1:23 PM IST
అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ రైతులు ఆందోళన చేసే పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లటంలేదు....

టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు

7 Jan 2020 9:49 AM IST
అమరావతికి మద్దతుగా జాతీయ రహదారుల దిగ్బంధనానికి తెలుగుదేశం నేతలు పిలుపు ఇవ్వటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం ఉదయం నుంచే టీడీపీ నేతలను హౌస్...

బిజెపిలోకి మోహన్ బాబు!

6 Jan 2020 2:02 PM IST
ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు సోమవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంచు విష్ణు, విరోనిక, మంచు లక్ష్మీ కూడా...

తమ్మినేని ఆయన్ను మించిపోయేలా ఉన్నారే!

5 Jan 2020 4:59 PM IST
గతంలో స్పీకర్లు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. ఒకసారి స్పీకర్ గా ఎన్నికైన తర్వాత రాజకీయ వ్యాఖ్యలు చేయటానికి కూడా ఇష్టపడేవారు కాదు. రాజకీయ కార్యక్రమాలకు...

ఏపిలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించాలి

5 Jan 2020 4:36 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని ఆర్ధికంగా...

రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదు

5 Jan 2020 4:24 PM IST
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ దారిలోకే వచ్చారు. మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎలా మారుస్తారంటూ ఇంత వరకూ...

బోస్టన్ ది కూడా మూడు ముక్కలాటేనా?

4 Jan 2020 5:37 PM IST
ప్రభుత్వం రాజధాని మూడు ముక్కలు అంటే..బోస్టన్ కూడా అదే మూడు ముక్కలాటకు ఓకే చెబుతుందా? అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బోస్టన్ కమిటీ...

‘హుద్ హుద్’ను దాచేసిన బోస్టన్ కన్సల్టింగ్ నివేదిక!

4 Jan 2020 10:28 AM IST
‘అమరావతి ప్రాంతానికి 2009లో వరద వచ్చింది’. అందుకే ఇది రాజధానికి ఏ మాత్రం అనువైన ప్రాంతం కాదు. ఓకే. అదే నిజం అనుకుందాం. మరి 2014 అక్టోబర్ లో...
Share it