Telugu Gateway

Andhra Pradesh - Page 207

వైజాగ్ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా చంద్రబాబు కుట్ర

28 Dec 2019 2:30 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను...

మీ విచారణలకు భయపడం..చంద్రబాబు

27 Dec 2019 7:11 PM IST
అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలన్న ఏపీ మంత్రివర్గ నిర్ణయంపై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్పందించారు. ‘మీకు చేతనైన విచారణ...

మోడీకే ‘రిలీఫ్’ ఇస్తున్న జగన్ !

27 Dec 2019 6:23 PM IST
రామాయపట్నం పోర్టు..కడప స్టీల్ అన్నీ మేమే కట్టుకుంటాంఇదెక్కడి వైఖరి..విభజన చట్టం హామీలూ అమలు చేయించుకోలేరా?సర్కారు తీరుపై అధికారుల విస్మయంఏపీ ఆర్ధిక...

అమరావతి ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ కేసు నిలబడుతుందా?!

27 Dec 2019 5:19 PM IST
అమరావతి భూములకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం కొత్తగా తేల్చింది ఏమిటి?. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన పేర్లే ఇప్పుడు మంత్రివర్గ...

జీఎన్ రావు కమిటీ, బీసీజీ గ్రూప్ ల నివేదికలపై ‘హైలెవల్ కమిటీ’

27 Dec 2019 2:48 PM IST
మూడు రాజధానులపై తుది నిర్ణయం వాయిదా పడింది. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే దీనిపై తుది నిర్ణయం...

రాజధాని భూ లావాదేవీలపై విచారణ

27 Dec 2019 2:35 PM IST
కేబినెట్ గ్రీన్ సిగ్నల్అమరావతి పేరుతో సాగిన భూ దందాపై విచారణకు ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది సీబీఐనా లేక సీబీసీఐడీ, లోకాయుక్త విచారణా...

రాజకీయ విద్వేషాలతోనే రాజధాని తరలింపు

27 Dec 2019 12:46 PM IST
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి అమరావతి తరలింపుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విద్వేషాలతోనే రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని..ఇందులో...

విజయవాడలో మంత్రి బొత్స ఇల్లు ముట్టడి

27 Dec 2019 10:16 AM IST
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు....

అమరావతిలో కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష

27 Dec 2019 9:44 AM IST
ఏపీ బిజెపి అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతిలోనే ఉంచాలని కోరుతూ శుక్రవారం నాడు మౌనదీక్షకు కూర్చున్నారు. ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన...

అమరావతిలో యుద్ధ వాతావరణం

26 Dec 2019 10:18 PM IST
రాజధాని మార్పు నిర్ణయం అమరావతిలో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇది రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో...

ఆ భూమి ఏమి చేస్తామో త్వరలో చెబుతాం

26 Dec 2019 10:07 PM IST
అమరావతిలో రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి తీసుకున్న 33 వేల ఎకరాల భూమిని ఏమి చేసేది త్వరలోనే చెబుతామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమకు...

లక్ష కోట్లతో రాజధాని సాధ్యం కాదు

26 Dec 2019 9:52 PM IST
మూడు రాజధానుల అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం, జీఎన్ రావు కమిటీ సిఫారసులకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు....
Share it