Telugu Gateway

Andhra Pradesh - Page 208

ఏపీ సీఎంవోలో పెండింగ్ ఫైళ్ళు వేలల్లో!

26 Dec 2019 2:29 PM IST
ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో). పరిపాలనకు అత్యంత కీలకం. పలు శాఖల నుంచి వచ్చే ఫైళ్లను సీఎంవోలోని అధికారులే పరిశీలించి ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేసి ఆయా...

జగన్ అసలు ప్లాన్ అదేనా?

26 Dec 2019 12:43 PM IST
అమరావతి విషయంలో జగన్ సడన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు?. హేతుబద్దమైన కారణాలు లేకుండా..అసలు ఏ మాత్రం ఆ ప్రాంతం నుంచి డిమాండ్ లేకపోయినా కూడా...

విశాఖ ‘టీడీపీ’లో కలకలం..అర్భన్ అధ్యక్షుడు రెహ్మన్ రాజీనామా

26 Dec 2019 12:05 PM IST
మూడు రాజధానుల అంశం ఏపీ టీడీపీలో పెద్ద దుమారమే రేపుతోంది. ఇఫ్పటికే పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా..సమావేశం...

జగన్ ముందు రాయలసీమ నేతల కొత్త డిమాండ్

25 Dec 2019 10:17 PM IST
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కొత్త చిచ్చు రేపుతోంది. ఎవరికి వారు కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ వైపు అమరావతి రైతులు రాజధాని మార్చొద్దు...

శాశ్వత భవనాలు కట్టాలని చంద్రబాబునూ కోరాం

25 Dec 2019 6:08 PM IST
ఏపీ బిజెపి అమరావతికే మద్దతుగా నిలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నాడు అమరావతి రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ...

పాలన అంతా ఒక్క చోటే ఉండాలి

25 Dec 2019 2:04 PM IST
ఏపీలో ఇప్పుడు చర్చ అంతా ఒకటే. అమరావతి. తరలింపు. విశాఖపట్నం. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. అమరావతి రైతులు మాత్రం ఆందోళన బాట కొనసాగిస్తూనే...

వైజాగ్ పై టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

24 Dec 2019 6:52 PM IST
విశాఖపట్నంలో సచివాలయం పెడితే రాయలసీమ వాళ్లు ఎలా వెళతారని రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖలు చేశారు. కర్నూలు, అమరావతిలో మినీ సెక్రటేరియట్ లు...

రాజధాని రైతులకు బిజెపి మద్దతు

24 Dec 2019 11:55 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో తన వైఖరి మార్చుకోవాలని బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ప్రభుత్వాలు...

చంద్రబాబు బాటలోనే జగన్

24 Dec 2019 10:23 AM IST
కడప స్టీల్ కల నెరవేరుతుందా?కష్టమే అంటున్న పరిశ్రమల శాఖ అధికారులుమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు..వైఎస్ జగన్మోహన్...

మూడేళ్ళలో కడప ఉక్కు ఫ్యాక్టరీ

24 Dec 2019 9:41 AM IST
ఇది మూడో శంకుస్థాపన. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ సారి ప్రైవేట్ రంగంలో ‘బ్రాహ్మణీ స్టీల్ ’కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...

వైసీపీవి చేతకాని మాటలు

21 Dec 2019 6:21 PM IST
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. చేతకాని మాటలు మాట్లాడుతున్నారని..అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్...

చేనేత కుటుంబానికి ఏటా 24 వేలు

21 Dec 2019 5:19 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో హామీ అమలు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జగన్ శనివారం నాడు ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ పథకాన్ని...
Share it