Telugu Gateway

Andhra Pradesh - Page 206

అమరావతిలో పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న పోలీసులు

31 Dec 2019 2:37 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి గ్రామాల పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. రాజదానిలోని మందడం గ్రామ రైతులను కలిసేందుకు వెళ్తున్న పవన్ కల్యాణ్ ను పోలీసులు...

చంద్రబాబు మళ్ళీ ‘ఎన్టీఆర్ ఫ్యామిలీ’ కార్డు వాడబోతున్నారా?

31 Dec 2019 11:41 AM IST
నారా భువనేశ్వరి ఎంట్రీ వెనక మతలబు ఏంటి?తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సడన్ గా నారా భువనేశ్వరిని తెరపైకి తీసుకు రావటానికి కారణం...

రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు

31 Dec 2019 9:54 AM IST
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసింది. ఏపీకి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పనులను రాయపాటికి...

ఉత్తరాంధ్ర నేతలు అప్పుడేమి చేశారు

30 Dec 2019 10:52 PM IST
ఉత్తరాంధ్ర వెనకబడి ఉందని ఆ ప్రాంతానికి చెందిన నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు..వారంతా పదవుల్లో ఉన్న కాలంలో ఆ ప్రాంతానికి ఏమి చేశారని జనసేన రాజకీయ...

ఒక ప్రాంతం నుంచే పాలన..అన్ని ప్రాంతాల అభివృద్ధి

30 Dec 2019 10:45 PM IST
ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికే ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనజగన్ రెడ్డి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రా? రాష్ట్రం అంతటికీ ముఖ్యమంత్రా?రాజధాని ఎక్కడో...

టీడీపీకి మరో షాక్.. గుంటూరు ఎమ్మెల్యే ఔట్!

30 Dec 2019 5:53 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై పొగడ్తలు. టీడీపీ అధినేత తీరుపై విమర్శలు. ఆయన అసలు విషయం చెప్పకుండానే తన వైఖరి ఎలా ఉండబోతుందో స్పష్టం చేశారు....

అమరావతి గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన

30 Dec 2019 1:32 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. రాజధాని కోసం తాము భూములు ఇచ్చినందున ఇక్కడే అమరావతిని అభివృద్ధి...

అమరావతి రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం

30 Dec 2019 10:48 AM IST
అమరావతిలో రైతుల అర్ధరాత్రి అరెస్ట్ లను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సర్కారు చేసే...

ఏపీ రాజధానిపై సుజనా..సీఎం రమేష్ చెరోదారి

30 Dec 2019 9:24 AM IST
‘అమరావతిని తరలిస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు. ఇదీ బిజెపి ఎంపీ సుజనా చౌదరి మాట. కేంద్రం రాజధానిపై సూచనలు చేస్తుందే తప్ప..అందులో జోక్యం చేసుకోదు. ఇది...

‘మూడు రాజధానుల’పై ఏపీ సర్కారు దూకుడు

29 Dec 2019 11:29 AM IST
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై సర్కారు యమా స్పీడ్ గా వెళుతోంది. ఇంకా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజె) నివేదిక రానే లేదు..ఏపీ సర్కారు మాత్రం...

రాజధాని మారిస్తే ..రైతులకు 90 వేల కోట్లు చెల్లించగలరా?

29 Dec 2019 10:57 AM IST
ఓ రాష్ట్ర రాజధాని మార్చటం అంటే పాత కారు తీసేసి కొత్త కారు కొనుక్కున్నంత తేలిక కాదని బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ...

జగన్ తవ్వుతున్నది వైసీపీని పూడ్చే గొయ్యి

28 Dec 2019 5:08 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాలపై ఆయన సోషల్ మీడియా...
Share it