Telugu Gateway

Andhra Pradesh - Page 206

టీడీపీ ఎమ్మెల్సీలు..పోలీసుల మధ్య వాగ్వాదం

22 Jan 2020 10:33 AM IST
స్టిక్కర్ లేని వాహనాల్లో వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్సీలను అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకోవటంపై ఎమ్మెల్సీలు...

హైకోర్టుకు చేరిన ‘రాజధాని పంచాయతీ’

22 Jan 2020 10:21 AM IST
గత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఏపీలో ఒకటే చర్చ. అదే రాజధాని తరలింపు...అమరావతి భవితవ్యం. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ సర్కారు రాజధానులను మూడు...

రాజధాని మార్పుపై జనసేన న్యాయపోరాటం

21 Jan 2020 9:41 PM IST
రాజధానిని అమరావతి నుంచి తరలించటానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై న్యాయపోరాటానికి జనసేన సిద్ధం అవుతోంది. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకెళ్లేందుకు గల...

టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై జగన్ ఫైర్

21 Jan 2020 3:06 PM IST
అసెంబ్లీ వేదికగా టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత హీన చరిత్ర ఉన్న పార్టీ మరొకటి ఉండదని...

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ నిద్రపోను

21 Jan 2020 3:04 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దాడిలో దెబ్బతిన్న అమరావతి రైతులను మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పరామర్శించిన అనంతరం పవన్...

అక్రమాలు జరిగాయంటారు..చర్యలెందుకు తీసుకోరు?

21 Jan 2020 2:08 PM IST
వైసీపీ సర్కారుపై బిజెపి తీవ్ర స్థాయిలో మండిపడింది. అమరావతిలో అక్రమాలు జరిగాయంటారు..మరి చర్యలెందుకు తీసుకోరు అని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు...

స్పీకర్ తమ్మినేని అనూహ్య చర్య..అందరూ షాక్

21 Jan 2020 12:15 PM IST
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనూహ్య చర్య అధికార, విపక్ష సభ్యులను షాక్ కు గురిచేసింది. తీవ్ర ఆగ్రహంతో స్పీకర్ తమ్మినేని తన టేబుల్ పై బలంగా...

టీడీపీకి షాక్...ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా

21 Jan 2020 12:02 PM IST
అత్యంత కీలకమైన రాజధానుల వికేంద్రీకరణ బిల్లు మండలి ముందుకు వచ్చిన తరుణంలో ప్రతిపక్ష టీడీపీకి షాక్. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్...

మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఓకే

20 Jan 2020 11:01 PM IST
సోమవారం ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయింది. తిరిగి అదే రోజు రాత్రి పదకొండు గంటలకు పూర్తయింది. పరిపాలనా వికేంద్రీకరణ,...

మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే

20 Jan 2020 10:38 PM IST
మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే... ఇవి శాశ్వతం కాదనీ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు...

జనసేన నేతలను అడ్డుకున్న పోలీసులు

20 Jan 2020 9:46 PM IST
రాజధాని ప్రాంతంలో పోలీసుల లాఠీచార్జిలో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పవన్ కళ్యాణ్,...

చంద్రబాబు తీరుపై జగన్ ఫైర్

20 Jan 2020 9:22 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళలో ఐదుగురు...
Share it