Telugu Gateway

Andhra Pradesh - Page 190

ఏపీలో వైసీపీ..టీడీపీ మధ్య ‘ఐటి ఫైట్’

14 Feb 2020 2:25 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ‘ఐటీ ఫైట్’ సాగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీనికి ప్రధాన...

టీడీపీ నేతల గుండెల్లో ‘ఐటి బాంబు’..2000 కోట్ల లెక్క తేలని ఆదాయం

13 Feb 2020 9:00 PM IST
అధికారికంగా వెల్లడించిన ఐటి శాఖఏపీలోని ప్రతిపక్ష టీడీపీకి కష్టాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఓ వైపు రాజకీయ సమస్యలకు తోడు ఇప్పుడు ఐటి చిక్కు కూడా వచ్చి...

సస్పెన్షన్ పై క్యాట్ కు ఏబీ వెంకటేశ్వరరావు

13 Feb 2020 6:05 PM IST
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ అక్రమం అంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి...

జగన్ ఏడుసార్లు వెళ్లినా ఏడు రూపాయలు రాలేదు

13 Feb 2020 5:52 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విమాన ఛార్జీలు దండగ తప్ప..ఆయన పర్యటన...

ముందు ఈ పని చేయండి..మూడు రాజధానులు తర్వాత

13 Feb 2020 1:42 PM IST
‘రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏమిటంటే మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు. ముందు పది వేల మంది కార్మికులకు ఉపయోగపడే జోహరాపురం వంతెన పూర్తి చేయండి....

అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్

13 Feb 2020 12:46 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ఈ పర్యటన తలపెట్టారు. బుధవారం నాడు...

ఏపీలో మంత్రి సంతకం ఫోర్జరీ..కేసు నమోదు

13 Feb 2020 12:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి ఏకంగా మంత్రి సంతకమే ఫోర్జరీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి తానేటి వనతి పోలీసు కేసు పెట్టారు. అంతే కాదు ఆమె ఈ...

అప్పటి చంద్రబాబు అంచనాలే..ఇప్పటి జగన్ అంచనాలు!

13 Feb 2020 9:54 AM IST
మరి అప్పటి అవినీతి ఇప్పుడు లేదా?జగన్ రివర్స్ గేర్లు ఎన్నోచంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు అంచనాలను 55,548 కోట్ల రూపాయలకు పెంచారు. దీనిపై అప్పట్లో...

న్యాయ రాజధానిలో ఆడబిడ్డకు న్యాయం చేయరా?

12 Feb 2020 8:57 PM IST
కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఓ ఆడబిడ్డకు న్యాయం చేయమంటే మాత్రం పట్టించుకోవటంలేదు. అన్యాయానికి గురైన మహిళ రోడ్డెక్కి తనకు...

మోడీ దృష్టికి మూడు రాజధానుల వ్యవహారం

12 Feb 2020 8:14 PM IST
ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల వ్యవహారాన్ని తీసుకెళ్ళారు. అంతే కాదు..హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు...

బడ్జెట్ సెషన్స్ తర్వాత వైజాగ్ నుంచి పాలన

12 Feb 2020 7:16 PM IST
ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వైజాగ్ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల...

జగన్ కేసు ఏప్రిల్ 9కి వాయిదా

12 Feb 2020 4:51 PM IST
తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. వారం వారం కోర్టుకు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్...
Share it