Telugu Gateway

Andhra Pradesh - Page 177

ఏపీలో 23కు చేరిన కరోనా కేసులు

30 March 2020 11:51 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 23కు చేరింది. సోమవారం నాడు రెండు కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకరు కాకినాడకు చెందిన వ్యక్తికాగా, మరొకరు...

ఏపీలో ఇక 11 గంటల వరకే నిత్యావసరాలు

29 March 2020 5:33 PM IST
ఏపీలో కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని ఒంటి గంట నుంచి పదకొండు గంటలకే పరిమితం చేశారు. చాలా చోట్ల ఈ వెసులుబాటును...

హెరిటేజ్ ఫుడ్స్ కోటి విరాళం

29 March 2020 10:46 AM IST
కరోనాపై పోరుకు హెరిటేజ్ ఫుడ్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఐదు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల...

మెఘా కృష్ణారెడ్డికి ‘జగన్ ప్రత్యేక మినహాయింపు’

27 March 2020 4:24 PM IST
రాష్ట్ర ప్రజలకు వర్తించే రూల్...ఆయనకు వర్తించదా?సీఎం జగన్ ను కలసి ఐదు కోట్ల విరాళం అందించిన కృష్ణారెడ్డిదేశంలోని అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థ...

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం

27 March 2020 3:18 PM IST
కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవటంతో ఏపీ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ తరుణంలో...

ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేయాలి

26 March 2020 9:21 PM IST
దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం...

ఎక్కడ వారు అక్కడే..అలా అయితేనే నియంత్రణ సాధ్యం

26 March 2020 7:09 PM IST
కరోనాను అరికట్టేందుకు ఈ పధ్నాలుగు రోజులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఏపీకి చెందిన వారిని సొంత రాష్ట్రానికి...

పవన్ సాయం రెండు కోట్లు..14 ఏళ్ళ సీఎం చంద్రబాబు పది లక్షలు

26 March 2020 10:56 AM IST
చంద్రబాబు. పధ్నాలుగు సంవత్సరాలకుపైనే ముఖ్యమంత్రి. ఆయన కరోనాపై పోరుకు ఫ్యామిలీ పరంగా ప్రకటించిన సాయం పది లక్షల రూపాయలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా...

కరోనాపై పోరుకు పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం

26 March 2020 9:18 AM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, పీఎం సహాయ నిధికి కోటి రూపాయలు కలుపుకుని మొత్తం రెండు కోట్ల రూపాయల విరాళం...

ఏపీలో పదికి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

25 March 2020 10:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లోనూ బుధవారం నాడు రెండు కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి పెరిగింది. వాషింగ్టన్...

వైసీపీ ఎంపీల రెండు నెలల విరాళం

25 March 2020 1:20 PM IST
కరోనా నియంత్రణ చర్యలకు వైసీపీ ఎంపీలు రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందులో ఒక నెల మొత్తం ప్రధాని మంత్రి సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఏపీ...

సాక్షిలో తీసేసి.. సర్కారులో సలహాదారు పదవి

25 March 2020 9:16 AM IST
ఆర్. ధనుంజయ్ రెడ్డి. ఇటీవల వరకూ ఏపీలో సాక్షి పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నారు. ఆయన్ను సాక్షి పత్రిక నుంచి తప్పించారు. ఆయన ప్లేస్ లో కొత్త వాళ్లకు...
Share it