Telugu Gateway

Andhra Pradesh - Page 177

నిమ్మగడ్డ లేఖ విషయంలో కొత్త ట్విస్ట్!

24 April 2020 5:26 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి...

బిల్లులు ఆమోదం పొందాకే రాజధాని తరలింపు

24 April 2020 1:26 PM IST
రాజధాని వికేంద్రీకరణ సంబంధించిన బిల్లులు ఆమోదం పొందిన తర్వాతే అమరావతి నుంచి రాజధాని తరలింపు ఉంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. ఇదే అంశంతో...

వెయ్యికు చేరువలో ఏపీ కరోనా కేసులు

24 April 2020 1:04 PM IST
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి చేరువ అవుతున్నాయి. గురువారం మొదటిసారి ఏకంగా 80 కేసులు రికార్డు అయ్యాయి. ఇదే ఇప్పటివరకూ ఏపీలో ఒక రోజు నమోదు అయిన అత్యధిక...

పొదుపు సంఘాలకు ఆన్ లైన్ లో రూ1400 కోట్లు జమ

24 April 2020 12:51 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మహిళా సంఘాలకు 1400 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేశారు. బ్యాంకులకు మహిళా సంఘాలు...

ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు

23 April 2020 2:47 PM IST
దేశంలోని కరోనా వెలుగు చూసిన తొలి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ కేసులతో ఉంది. కానీ ఇఫ్పుడు మాత్రం కేసులు రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూ...

గుజరాత్ టూ ఏపీ వయా సముద్రమార్గం

23 April 2020 11:53 AM IST
లాక్ డౌన్ చాలా మందిని కష్టాల పాలు చేసింది. ఇందులో వలస కూలీల నుంచి మొదలుకుని మత్సకారులు..రకరకాల పనులపై బయటకు వెళ్లిన వారు ఉన్నారు. లాక్ డౌన్ ఇప్పుడు...

అమెరికా వెళ్ళాల్సిన కిట్లను ఏపీకి తెచ్చాం

22 April 2020 8:06 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కరోనా అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలు..కిట్ల పనితీరు తదితర...

జగన్ ప్రయత్నాలు పలించలేదు..కానీ శ్రీనివాసరాజుకు ఓకే అయింది

22 April 2020 6:21 PM IST
తెలంగాణ కు డెప్యుటేషన్ పై టీటీడీ మాజీ జెఈవోఓ ఐపీఎస్ అధికారి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు పలించలేదు. కానీ టీటీడీ మాజీ జెఈవో...

విజయసాయిరెడ్డి ఆ రహస్యాలు ఇప్పటి దాకా ఎందుకు దాచారో!

22 April 2020 5:19 PM IST
కన్నాను అంతగా తిడుతున్నా జీవీఎల్ ఖండన లేదేంటి?ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ...

ప్రజలు తిరగబడతారు జాగ్రత్త

22 April 2020 11:53 AM IST
ఏపీలో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ విమర్శల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ...

ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు

22 April 2020 11:40 AM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే 120 మంది డిశ్చార్జి అయి...

కోర్టులో చేసినట్లే..కాణిపాకంలో కూడా ప్రమాణం చేయాలి

21 April 2020 6:52 PM IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ధ్వజమెత్తారు. ప్రతి వారం కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం...
Share it