Telugu Gateway

Andhra Pradesh - Page 174

ఏపీలో ఒకే రోజు 34 కేసులు

8 April 2020 8:45 PM IST
ఏపీలో కరోనా కేసుల స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక్క బుధవారం రోజే రాష్ట్రంలో 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో 15...

ఏపీ సీఎంకు రామ్ కీ ఎన్విరో ఐదు కోట్ల విరాళం

8 April 2020 6:19 PM IST
కరోనాపై పోరుకు రామ్ కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. ఈ మొత్తాన్ని బుధవారం నాడు ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి...

చిక్కుల్లో సతీష్ చంద్ర..ఆ ప్రత్యేక టాస్క్ కాపాడుతుందా?!

8 April 2020 5:07 PM IST
సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర చిక్కుల్లో పడ్డారా?. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనపై సీరియస్ గా ఉన్నారా?అంటే ఔననే సమాధానం వస్తోంది అధికార...

ఏపీలో కొత్తగా 15 కేసులు

8 April 2020 10:38 AM IST
తగ్గినట్లే తగ్గి ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ ఏపీలో కొత్తగా 15 కరోనా పాజిటివ్...

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లేనా?

7 April 2020 9:59 PM IST
కొత్తగా పది కేసులు..మొత్తం 314ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందా?. గత కొన్ని రోజుల స్పీడ్ కూ..మంగళవారం నాటి పరిస్థితికి మాత్రం తేడా...

వైద్యులకు సర్కారు భరోసా ఇవ్వాలి

7 April 2020 7:18 PM IST
కరోనాపై పోరులో నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భద్రత కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్...

కరోనాతో ఏపీలో ఒకరు మృతి

7 April 2020 11:44 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా కర్నూలు జిల్లాకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తి మరణించారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సోమవారం సాయంత్రం...

ఏపీలో 303కు పెరిగిన కరోనా కేసులు

6 April 2020 7:04 PM IST
ఏపీలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగానే ఉంది. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం...

ఏపీలో కొత్తగా 14 కేసులు..మొత్తం 266

6 April 2020 11:56 AM IST
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నాడు కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 266కు పెరిగింది. ఆదివారం సాయంత్రం...

జగన్ కు మోడీ ఫోన్

5 April 2020 8:38 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆయన అంశంపై...

కర్నూలులో 53కు పెరిగిన కరోనా కేసులు

5 April 2020 7:50 PM IST
252కు పెరిగిన ఏపీలో మొత్తం కేసులుఏపీలో కొత్త కరోనా కేసుల నమోదులో స్పీడ్ ఏ మాత్రం ఆగటం లేదు. ఆదివారం నాడు జరిపిన పరీక్షల్లో ఒక్క కర్నూలులోనే 26 కొత్త...

ఏపీలో పన్నెండు గంటల్లోనే 34 కేసులు

5 April 2020 3:16 PM IST
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకూ అంటే పన్నెండు గంటల్లో కొత్తగా 34 కరోనా...
Share it