Telugu Gateway

Andhra Pradesh - Page 166

ఏపీలో మరో 58..కర్నూలులోనే 30 పాజిటివ్ కేసులు

3 May 2020 12:40 PM IST
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో మరో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 30 కేసులు ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ప్రతి రోజూ కూడా రాష్ట్రంలో...

లోకేష్ నీ ట్వీట్ అబద్ధం.. తెలుసుకో

2 May 2020 9:39 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ పై టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి స్పందించారు. లాక్ డౌన్ వేళ ఛైర్మన్ సుబ్బారెడ్డి కుటుంబ...

టీటీడీలో ఆ ఉద్యోగులను తొలగించొద్దు

2 May 2020 9:01 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించటాన్ని జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఆక్షేపించారు. టీటీడీ తన...

ఈ సంక్షోభ సమయంలో కక్ష సాధింపులా?

2 May 2020 8:38 PM IST
ఏపీలోని వైసీపీ సర్కారు తీరు ను జనసేన తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో ప్రజలు కష్టాలు తీర్చటం కంటే సర్కారు కక్ష సాధింపులపైనే దృష్టి పెట్టడం ఏ మాత్రం...

లాక్ డౌన్ వేళ తిరుమలలో సుబ్బారెడ్డి దర్శన వివాదం

2 May 2020 7:59 PM IST
తిరుమలలో ప్రస్తుతం భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. కారణం కరోనా వైరస్. లాక్ డౌన్. గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా తిరుమలలో దర్శనాలు...

ఏపీలో 1525కి పెరిగిన కరోనా కేసులు

2 May 2020 1:09 PM IST
కర్నూలు జిల్లాలో కల్లోలం ఆగటం లేదు. ఇరవై నాలుగు గంటల్లో అక్కడ కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీలోనే అత్యధిక కేసుల ఉన్న...

ఏపీలో మరో అరవై కేసులు

1 May 2020 12:47 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు లెక్క ఏ మాత్రం ఆగటం లేదు. పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తుండటంతో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్...

చంద్రబాబు పీఏపై కేసు నమోదు

30 April 2020 1:55 PM IST
వైసీపీ నేత ఫిర్యాదు మేరకు తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పీఏ మనోహర్ పై కేసు నమోదు అయింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, బ్యాంక్‌ నుంచి...

ఏపీలో 71 కేసులు..ఒక్క కర్నూలులో 43

30 April 2020 11:25 AM IST
ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403 కు పెరిగింది. గత 24 గంటల్లో 71 కేసులు రాగా..ఒక్క కర్నూలు జిల్లాలో 43 కేసులు నమోదు కావటం విశేషం. కృష్ణా...

ఏపీ వైద్య శాఖ మంత్రి పేషీని తాకిన కరోనా

29 April 2020 9:31 PM IST
ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పేషీకి కరోనా వైరస్ తాకింది. ఆయన పేషీలో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని...

చంద్రబాబుతో వెంకయ్యనాయుడు చర్చలు

29 April 2020 5:38 PM IST
సుదీర్ఘ విరామం తర్వాత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ లో చర్చలు జరిపారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా సమస్యపై...

రాజధాని రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలి

29 April 2020 2:52 PM IST
అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రైతులను కేసుల పేరుతో వేధించటం...
Share it