Telugu Gateway

Andhra Pradesh - Page 166

టీడీపీ ఆఫీసుకు కోవిడ్ నోటీసులు

27 May 2020 6:18 PM IST
మహానాడు సమావేశం జరుగుతున్న ఏపీ టీడీపీ ఆఫీస్ కు సర్కారు కోవిడ్ నోటీసులు ఇచ్చింది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎక్కడా కూడా రాజకీయ...

కరోనాను కంట్రోల్ చేయటంలో జగన్ ఫెయిల్

27 May 2020 4:22 PM IST
‘కేరళలో కరోనాను విజయవంతంగా కట్టడి చేశారు. కానీ వీళ్ళు ఏమి చేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఉండి ఉంటే కరోనాను తొలి రోజు నుంచి కట్టడి చేసేవాళ్లం....

చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు..కోర్టుల్లో కేసులు వేస్తారు

27 May 2020 4:01 PM IST
ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగును అవమానించినట్లా?రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనకంజ వేసే ప్రశ్నేలేదని ముఖ్యమంత్రి...

రమణ దీక్షితులు జగన్ ను కాకుండా స్వామిని అడిగారేంటి?

26 May 2020 7:55 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆయన ప్రస్తుతం ఆగమ సలహాదారు. గతంలో ఆలయ ప్రధాన అర్చకుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం హయాంలో ఆయన్ను ప్రధాన అర్చకుడి...

కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు...నేతలకు నోటీసులు

26 May 2020 6:59 PM IST
గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఏపీ హైకోర్టుతోపాటు కొంత మంది న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో...

కృష్ణాలో అలా నీళ్లు తీసుకోవటం ఎవరికీ నష్టం కాదు

26 May 2020 5:57 PM IST
పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల...

ఏపీలో స్ట్రీట్ ఫుడ్స్ కూ అనుమతి

26 May 2020 5:27 PM IST
ఏపీ సర్కారు లాక్ డౌన్ కు సంబంధించి మరిన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై ఆహార పదార్ధాలు అమ్మేవారితోపాటు...

బిల్డ్ ఏపీ భూముల వేలంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

26 May 2020 5:15 PM IST
‘చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు సంపన్నులు. ప్రభుత్వం పేదదిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఓ వైపు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తారు....

ప్రచారం పీక్ అనుకునే చంద్రబాబు కూడా ఇలా చేయలేదుగా!

26 May 2020 1:29 PM IST
ప్రభుత్వ యాడ్స్ లో ‘జగనన్న ప్రభుత్వం’ అంటూ కొత్త పోకడసర్కారు తీరుపై అవాక్కు అవుతున్న అధికారులుప్రభుత్వం శాశ్వతం. ప్రతి ఐదేళ్ళకు ఓ సారి పాలకులు...

టీటీడీ భూముల వేలం వద్దు..సర్కారు జీవో జారీ

25 May 2020 9:30 PM IST
ఏపీలో పెద్ద రాజకీయ దుమారానికి కారణం అయిన టీటీడీ భూముల వేలం ప్రతిపాదనకు బ్రేక్ పడింది. గత ప్రభుత్వం నియమించిన బోర్డు తీసుకున్న నిర్ణయాల అమలును నిలుపుదల...

బిజెపి తో కలసి జనసేన నిరసనలు

25 May 2020 7:25 PM IST
టీటీడీ ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా మంగళవారం నాడు బిజెపితో కలసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో జనసేన కూడా పాల్గొననుంది. ఈ విషయాన్ని ఆ...

బాబు నిర్ణయాలు ఎన్నో రివర్స్ చేసి...కోటిన్నర భూముల దగ్గర....!

25 May 2020 6:22 PM IST
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రాజధాని ‘అమరావతి’నే వద్దన్నారు. చంద్రబాబు ఎంపిక చేసిన పోలవరం కాంట్రాక్టర్ పనికిరాడన్నారు....
Share it