Telugu Gateway

Andhra Pradesh - Page 165

పేదలకు మంచి చేస్తే కోర్టులకెళతారా?

31 May 2020 4:04 PM IST
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పార్టీల‌క‌తీతంగా అర్హత ఉన్న ప్ర‌తి ఒక్కరికీ సంక్షేమ ప‌థ‌కాలు...

కరోనా పరీక్షలు ఏపీలో 3.63 లక్షలు..తెలంగాణలో 30 వేలు

31 May 2020 12:39 PM IST
ఏపీలో తొంభై రోజుల్లో సగటున రోజుకు 4037 పరీక్షలుఅదే తెలంగాణలో 90 రోజుల్లో సగటున రోజుకు 333 పరీక్షలుఏపీకి హైదరాబాద్ లో ఉన్న తరహాలో శంషాబాద్ అంతర్జాతీయ...

నిమ్మగడ్డ కేసులో కొత్త ట్విస్ట్

30 May 2020 9:27 PM IST
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఇదో కొత్త ట్విస్ట్. హైకోర్టు ఆదేశాల మేరకు తాను బాధ్యతలు...

ఇకనైనా బాధ్యతగా పనిచేయండి

30 May 2020 5:43 PM IST
ఏడాది వైసీపీ పాలనపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ఇప్పటికే మహానాడులో అధికారపక్షంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఆయన తాజాగా...

టీడీపీపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

30 May 2020 5:26 PM IST
సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో మళ్లీ అధికారంలోకి వైసీపీనే వస్తుందా..లేక జనసేన, బిజెపి...

జగన్...విజయసాయిరెడ్డిల మధ్య ఆనాటి బంధాలేవీ?

30 May 2020 2:19 PM IST
ఏడాది ఉత్సవాల్లో ఎక్కడ కన్పించని విజయసాయిరెడ్డి!దూరం పెట్టారంటున్న పార్టీ వర్గాలుఅది 2019 మే 23. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వైసీపీ అప్రతిహత...

వాళ్లకూ..మాకూ తేడా అదే

30 May 2020 1:16 PM IST
‘గత ప్రభుత్వంలో జన్మభూమి మాఫియా కమిటీలు ఉండేవి. ఏ పని కావాలన్నా వాళ్ల సంతకం ఉంటేనే జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత ఏడాది కాలంలో ఎక్కడా...

నిమ్మగడ్డ తీర్పుపై సుప్రీంకెళ్తాం

29 May 2020 5:07 PM IST
ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్..ఆ తర్వాత జారీ చేసిన జీవోలను రద్దు చేసింది. ఈ...

కరోనా పరీక్షల్లో ఏపీనే ఫస్ట్

29 May 2020 2:56 PM IST
కరోనా వస్తుందని ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది కూడా జ్వరం లాంటిదే అని..మందులు వేసుకుంటే...

కొమ్మినేని శ్రీనివాసరావుకూ హైకోర్టు నోటీసులు

29 May 2020 2:17 PM IST
న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల అంశంపై హైకోర్టు పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంలో 49కి నోటీసులు జారీ చేసిన...

ఏకస్వామ్య ప్రభుత్వం అంటే చెల్లదు

29 May 2020 1:30 PM IST
ఎస్ఈసీ రమేష్ కుమార్ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి...

నిమ్మగడ్డ క్విక్ రెస్పాన్స్

29 May 2020 12:10 PM IST
ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఎస్ఈసీ రమేష్ కుమార్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను వెంటనే బాధ్యతలు స్వీకరించినట్లు...
Share it