Telugu Gateway

Andhra Pradesh - Page 143

మంగళగిరి జర్నలిస్టులకు నారా లోకేష్ బీమా

19 July 2020 9:26 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి పరాజయం పాలైన మంగళగిరి నియోజకవర్గంలోని...

గవర్నర్ కు చంద్రబాబు లేఖ అందుకే

19 July 2020 8:31 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడుకునేందుకే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకోవాలంటూ గవర్నర్ కు లేఖ రాశారని ఏపీ...

తెనాలి ఎమ్మెల్యేకి కరోనా

19 July 2020 8:28 PM IST
ఆంధ్ర్రప్రదేశ్ లో కరోనా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడ్డారు....

ఆ బిల్లులు ఆమోదించొద్దు

19 July 2020 12:54 PM IST
ఏపీ నూతన రాజధాని అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇఛ్చారని..ప్రభుత్వం దీనిపై ఇప్పటికే పది వేల కోట్ల రూపాయల వ్యయం చేసిందని తెలుగుదేశం అధినేత...

‘అమరావతి’పై పవన్ కళ్యాణ్ మౌనవ్రతం!

19 July 2020 12:11 PM IST
‘అమరావతి ఎక్కడికి పోదు. ఇది నా హామీ. వెళ్లినా మళ్లీ వస్తుంది. ఈ విషయంలో బిజెపిది..మాది ఒకటే మాట.’ ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పిన మాట....

న్యాయసలహా తర్వాతే ఆ బిల్లులపై గవర్నర్ సంతకం!

18 July 2020 4:44 PM IST
అత్యంత కీలకమైన పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిందన్ వెంటనే ఆమోదిస్తారా?. లేక న్యాయ సలహా తీసుకుంటారా?. అన్న...

క్లైమాక్స్ కు ఏపీ ‘క్యాపిటల్ రాజకీయం’

18 July 2020 3:05 PM IST
ఏపీ రాజధాని రాజకీయం క్లైమాక్స్ కు చేరింది. బంతి గవర్నర్ కోర్టులోకి వెళ్లింది. అందుకే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కొత్త మెలికలు పెట్టే ప్రయత్నం...

జగన్, నిమ్మగడ్డల భేటీ మతలబేంటి?!

18 July 2020 2:12 PM IST
సహజంగా అయితే ముఖ్యమంత్రిని ఓ పారిశ్రామికవేత్త కలిస్తే అది సాదా సీదా వార్తే. కానీ ఈ భేటీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్...

గవర్నర్ ను కలవండి...నిమ్మగడ్డకు హైకోర్టు ఆదేశం

17 July 2020 12:06 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ కు సంబంధించి శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. రమేష్ కుమార్ ను...

ఆ డబ్బు నాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా

16 July 2020 4:56 PM IST
తెలుగుదేశం పార్టీ నేతలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మచ్చలేని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో...

రమణదీక్షితుల ట్వీట్ పై వై వీ సుబ్బారెడ్డి అభ్యంతరం

16 July 2020 4:23 PM IST
తిరుమలలో ఇప్పట్లో దర్శనాలు నిలిపివేసే ఆలోచన లేదని టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీలో 40 మంది ఉద్యోగులకు కరోనా...

ఆ ఐదు కోట్ల వెనక అసలు కథ ఏంటి?

16 July 2020 3:50 PM IST
కరోనా టైమ్ లో ఒంగోలులో ఐదు కోట్ల బంగారం కొన్నారా?రెండు లక్షల రూపాయలు మించి నగదు తీసుకోకూడదు కదా?అంటే అంత భారీ ఎత్తున కొనుగోలుదారులు ఉన్నారా?ముందు...
Share it