Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 143
జగన్ చుట్టూ కట్టప్పలు
18 Aug 2020 5:09 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజుకొక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన ఢిల్లీలో మకాం వేసి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు...
హైదరాబాద్ లో దాక్కుని తప్పుడు ఆరోపణలు
18 Aug 2020 4:43 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు...
ఫోన్ ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు
18 Aug 2020 1:02 PM ISTఏపీ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ అంశంపై మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కౌంటర్లు...
చంద్రబాబు కు ఏపీ డీజీపీ లేఖ
17 Aug 2020 10:19 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల అంశంపై ఏపీ డీజీపీ గౌతంసవాంగ్ స్పందించారు. చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీకి రాసిన...
చంద్రబాబు పది మర్డర్లు..లోకేష్ పది రేప్ లు చేశారంటే..!
17 Aug 2020 8:52 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ప్రధాని మోడీకి...
కోర్టులపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
17 Aug 2020 5:42 PM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కోర్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు..సుప్రీంకోర్టులకు చెప్పి పార్టీలు మ్యానిఫెస్టోలు తయారు చేయవు కదా? అని ఆయన...
ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
17 Aug 2020 12:22 PM ISTఇళ్ళ స్థలాల పంపిణీకి చిక్కులు వీడటం లేదు. దీనికి సంబంధించి పలు కోర్టుల్లో కేసులు సాగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ...
ఫోన్ ట్యాపింగ్ లపై మోడీకి చంద్రబాబు లేఖ
17 Aug 2020 12:14 PM ISTఏపీ సర్కారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం...
ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ ఎంపీ పిర్యాదు
16 Aug 2020 8:16 PM ISTగత కొంత కాలంగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ...
టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ ఎటాక్
16 Aug 2020 4:56 PM ISTప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ ప్రశ్నించింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై...
జగన్ జస్టిస్ ఇదేనా?
16 Aug 2020 1:11 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రాథమిక హక్కులను...
‘ఆధారపడే సర్కారు వస్తేనే ఏపీకి హోదా’
15 Aug 2020 11:49 AM ISTవిభజన గాయాలు మళ్ళీ తగలకూడదనే మూడు రాజధానులుప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహ్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా...











