Telugu Gateway

Andhra Pradesh - Page 143

టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ ఎటాక్

16 Aug 2020 4:56 PM IST
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ ప్రశ్నించింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై...

జగన్ జస్టిస్ ఇదేనా?

16 Aug 2020 1:11 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రాథమిక హక్కులను...

‘ఆధారపడే సర్కారు వస్తేనే ఏపీకి హోదా’

15 Aug 2020 11:49 AM IST
విభజన గాయాలు మళ్ళీ తగలకూడదనే మూడు రాజధానులుప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహ్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా...

రమేష్ ఆస్పత్రి కోవిడ్ అనుమతి రద్దు

14 Aug 2020 9:55 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక రాగానే సర్కారు చర్యలకు...

అమరావతితో మూడు లక్షల కోట్ల సంపద

14 Aug 2020 8:45 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అమరావతి అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఏ భవనమూ తాత్కాలికం కాదని..అన్ని శాశ్వత భవనాలే అని...

ఏపీ ఎంసెట్ సెప్టెంబర్ 17 నుంచి

14 Aug 2020 4:26 PM IST
కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం అస్తవ్యస్థంగా తయారైంది. సాధారణ పరీక్షలతోపాటు ప్రవేశపరీక్షలు అన్నీ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. తాజాగా...

మూడు రాజధానులపై ఆగస్టు 27 వరకూ స్టేటస్ కో

14 Aug 2020 1:41 PM IST
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారానికి మరోసారి బ్రేక్ పడింది. ఈ అంశంపై స్టేటస్ కోను ఆగస్టు 27 వరకూ పొడిగిస్తూ ఏపీ హైకోర్టు...

సాదినేని యామినిపై టీటీడీ కేసు

14 Aug 2020 12:29 PM IST
బిజెపి నాయకురాలు సాదినేని యామినిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేసు పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 5న అయోధ్యలో జరిగిన రామమందిర...

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర సర్కారుదే

13 Aug 2020 9:03 PM IST
ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం శుక్రవారం నాడు హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సర్కారు...

ఏపీలో ‘పరిశ్రమలకూ గుర్తింపు సంఖ్య’

13 Aug 2020 8:07 PM IST
మనుషులకు ‘ఆధార్ కార్డు’ ఎలాగో..ఏపీలో పరిశ్రమలకూ ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రతి...

ఈశ్వరయ్య టేపులపై సుప్రీం మాజీ జడ్జితో నిజనిర్ధారణ

13 Aug 2020 7:04 PM IST
ఏపీ ఉన్నతవిద్యా నియంత్రణా,పర్యవేక్షణా కమిటీ ఛైర్మన్, మాజీ జడ్జి ఈశ్వరయ్య ఆడియో టేపుల వ్యవహారంపై హైకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ...

ప్రణాళిక ప్రకారమే అమరావతి భవనాల ఉపయోగం

13 Aug 2020 5:35 PM IST
అమరావతిలో పెండింగ్ లో ఉన్న భవనాల పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...
Share it