Telugu Gateway

Top Stories - Page 203

ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్

19 Feb 2020 6:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఢిల్లీ పర్యటన తలపెట్టారు . ఆయన గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమరులైన సైనిక...

జగన్ సర్కారుపై పవన్ ఫైర్

19 Feb 2020 5:34 AM IST
రైతుల విషయంలో జగన్ సర్కారు తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. మీరు చెప్పింది ఏమిటి..చేస్తుంది ఏమిటి అంటూ ప్రశ్నించారు. దాన్యం విక్రయించిన...

విజయవాడలో జనసేన కార్యకర్తల ధర్నా..ఉద్రిక్తత

19 Feb 2020 5:07 AM IST
ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు మంగళవారం నాడు...

భరత్ నగర్ బ్రిడ్జి నుంచి పడిన కారు

18 Feb 2020 11:40 AM IST
హైదరాబాద్ లో కారు ప్రమాదాలు భయపెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే బయోడైవర్సిటీ పార్కు దగ్గర ఫ్లైఓవర్ నుంచి కారు కిందకు పడి ఓ మహిళ మృతి చెందిన విషయం...

కరోనా కు మందు కనిపెట్టొచ్చు..కానీ టీడీపీకి కష్టం

17 Feb 2020 9:21 PM IST
టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌కు మందు కనిపెటొచ్చు కానీ.. టీడీపీ నేతల నోళ్ళకు మందు కనిపెట్టలేము అని...

చాక్లెట్ దొంగతనం చేశాడని దాడి..విద్యార్ధి మృతి

17 Feb 2020 1:16 PM IST
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ చాక్లెట్ దొంగతనం చేశాడనే కారణంతోనే ఇంటర్ విద్యార్ధిపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. దీంతో కొద్దిసేపటికే అతను మృతి...

పవన్..బిజెపి ఇన్ ఛార్జిపై బొత్స ఫైర్

16 Feb 2020 6:14 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దియోదర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అసలు ఎవరు బిజెపితో కలుస్తామని...

తీగలాగారు..డొంక కదులుతుంది

16 Feb 2020 5:02 PM IST
ఐటి దాడుల వ్యవహారంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటి అధికారులు తీగ లాగారని..డొంక కదులుతుందని వ్యాఖ్యానించారు. ఐటి దాడుల...

వైసీపీ..సాక్షిపై పరువు నష్టం దావా వేస్తాం

16 Feb 2020 1:06 PM IST
చంద్రబాబు మాజీ పీఎస్ పి. శ్రీనివాస్ నివాసంలో ఐటి దాడులకు సంబంధించి పంచనామా రిపోర్టు వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ దూకుడు పెంచింది. ఆ పార్టీ నేతలు...

తలసానికి ఐదు వేల జరిమానా

16 Feb 2020 12:25 PM IST
జీహెచ్ఎంసీ ఏకంగా తెలంగాణ మంత్రికే జరిమానా విధించింది. అనధికారికంగా నగరంలో ఎక్కడా కటౌట్లు పెట్టకూడదని సాక్ష్యాత్తూ పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ పలుమార్లు...

జగన్ ఢిల్లీ టూర్ అందుకే..!

14 Feb 2020 6:03 PM IST
ఐటి దాడులకు సంబంధించి ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీ మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు...

చంద్రబాబును అరెస్ట్ చేయాలి

14 Feb 2020 5:53 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి అక్రమాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినందున తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు...
Share it