Telugu Gateway

Top Stories - Page 203

భారత్ లో 73కు చేరిన కరోనా కేసులు

12 March 2020 2:00 PM IST
భారత్ లోనూ కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. తొలుత పరిమిత సంఖ్యలో ఉన్న ఈ కేసులు విదేశీ ప్రయాణికుల...

వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

11 March 2020 7:05 PM IST
కడప జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి బుధవారం నాడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్...

బిజెపిలో చేరిన సింధియా

11 March 2020 5:24 PM IST
కాంగ్రెస్ కు మంగళవారం నాడు గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బుధవారం నాడు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా సమక్షంలో ఆయన బిజెపి...

వైసీపీలో చేరిన కదిరి బాబూరావు

10 March 2020 5:59 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు....

జగన్ ను కలసిన పరిమల్ నత్వానీ

10 March 2020 5:01 PM IST
వైసీపీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార భాగస్వామి పరిమల్ నత్వానీ మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్...

కడపలో టీడీపీకి ఎధురుదెబ్బ

10 March 2020 12:35 PM IST
తెలుగుదేశం పార్టీకి షాక్. కడప జిల్లాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్...

వైసీపీ సర్కారుకు హైకోర్టు షాక్

10 March 2020 12:29 PM IST
ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే రంగుల గొడవ. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండాలో ఉండే రంగులను వాడటం రాజకీయంగా పెద్ద...

వాళ్ళు మళ్ళీ గెలిస్తే ఆస్తులు కూడా మిగలవు

9 March 2020 9:22 PM IST
అధికార వైసీపీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని...

సంక్షోభంలో మధ్యప్రదేశ్ సర్కారు

9 March 2020 8:37 PM IST
మరో కాంగ్రెస్ సర్కారు సంక్షోభం దిశగా సాగుతోంది. సేమ్ కర్ణాటక ఫార్ములానే మధ్యప్రదేశ్ లో కూడా అమలుకు బిజెపి రెడీ అయినట్లు స్పష్టమైన సంకేతాలు...

చంద్రబాబుపై పేర్నినాని సంచలన ఆరోపణలు

9 March 2020 6:59 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు యెస్ బ్యాంక్ చైర్మన్ రాణా కపూర్ కు ఉన్న సంబందాలపై కేంద్ర...

పరిమల్ నత్వానీ ఆసక్తికర ట్వీట్

9 March 2020 6:42 PM IST
వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం పొందిన పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వానీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రాజ్యసభ సీటు...

వైసీపీలో చేరిన డొక్కా

9 March 2020 6:03 PM IST
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యప్రసాద్ వైసీపీలో చేరారు. సోమవారం నాడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా...
Share it