Home > Top Stories
Top Stories - Page 203
క్వారంటైన్ లోకి సీఎం భద్రతా సిబ్బంది
7 April 2020 5:03 PM ISTకరోనా ఇప్పుడు ప్రపంచంలో అందరినీ వణికిస్తోంది. తాజాగా సీఎం భద్రతా సిబ్బంది టీ తాగిన ఫలితం వారంతా క్వారంటైన్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టీ షాప్ కూడా...
కరోనాతో ఏపీలో ఒకరు మృతి
7 April 2020 11:44 AM ISTఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా కర్నూలు జిల్లాకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తి మరణించారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సోమవారం సాయంత్రం...
కోవిడ్ 19 డెత్ క్లైయిమ్స్ ప్రాసెస్ కు భరోసా
6 April 2020 9:06 PM ISTజీవితభీమా కంపెనీలు అన్నీ కోవిడ్-19 డెత్ క్లెయిమ్స్ ను ప్రాసెస్ చేస్తాయని భరోసా లైఫ్ఇన్సూరెన్స్ కౌన్సిల్ భరోసా ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని...
ఏపీలో 303కు పెరిగిన కరోనా కేసులు
6 April 2020 7:04 PM ISTఏపీలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగానే ఉంది. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం...
మోడీపై కమల్ హాసన్ ఫైర్
6 April 2020 6:46 PM ISTలాక్ డౌన్ అంశంపై ప్రదాని నరేంద్రమోడీ తీరును ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తీవ్రంగా తప్పుపట్టారు. నాడు పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాన్ని...
ఎంపీల జీతాల్లో కోత..మోడీ సర్కారు కీలక నిర్ణయం
6 April 2020 5:22 PM ISTదేశంలో కరోనా కల్లోలం రేపుతుండటంతో కేంద్రంలోని మోడీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో తొలి అడుగుగా ఎంపీ వేతనాల్లో 30 శాతం మేర కోత విధించింది....
ఏపీలో కొత్తగా 14 కేసులు..మొత్తం 266
6 April 2020 11:56 AM ISTఆంధ్రప్రదేశ్ లో సోమవారం నాడు కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 266కు పెరిగింది. ఆదివారం సాయంత్రం...
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్
6 April 2020 9:32 AM ISTకరోనా బారిన పడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండి వైద్య సేవలు పొందినా ఆయన శరీరంలోని వైరస్ ఇంకా...
తెలంగాణలో 334కు చేరిన కరోనా కేసులు
6 April 2020 9:11 AM ISTతెలంగాణలో కరోనా కేసులకు ఏ మాత్రం బ్రేక్ పడటం లేదు. ఆదివారం ఒక్క రోజే 62 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల...
జగన్ కు మోడీ ఫోన్
5 April 2020 8:38 PM ISTప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆయన అంశంపై...
కర్నూలులో 53కు పెరిగిన కరోనా కేసులు
5 April 2020 7:50 PM IST252కు పెరిగిన ఏపీలో మొత్తం కేసులుఏపీలో కొత్త కరోనా కేసుల నమోదులో స్పీడ్ ఏ మాత్రం ఆగటం లేదు. ఆదివారం నాడు జరిపిన పరీక్షల్లో ఒక్క కర్నూలులోనే 26 కొత్త...
సోనియా.. మమతలకు ప్రధాని మోడీ ఫోన్
5 April 2020 4:03 PM ISTకరోనా నివారణ కోసం దేశంలో చేపడుతున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు పలువురు కీలక నేతలతో చర్చించారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతోపాటు...
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ
5 Sept 2026 6:40 PM ISTTCS’ HyperVault to establish large-scale AI data center campus in...
5 Sept 2026 4:47 PM ISTరాజకీయంగా నష్టం తప్పదంటున్న బిఆర్ఎస్ నాయకులు!
5 Sept 2026 4:16 PM ISTWill KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTఎన్ఎస్ఈ...జియో ఐపీవోలు వరసగా!
4 Sept 2026 8:54 PM IST
Will KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTWill Action Against Konda Surekha Bring Discipline to Telangana...
3 Sept 2026 5:58 PM ISTGDP Data Controversy: Why Experts Are Questioning Modi Government’s...
3 Sept 2026 1:01 PM ISTCongress Cadre Ignores Revanth Reddy’s Call!
2 Sept 2026 11:56 AM ISTRevanth Losing Credibility? Zero Action on BRS Scams After 1,000 Days
1 Sept 2026 2:15 PM IST





















