Telugu Gateway

Top Stories - Page 142

ఎమ్మెల్యేల రాజీనామాకు పవన్ కళ్యాణ్ డిమాండ్

2 Aug 2020 6:34 PM IST
రైతుల కోసం టీడీపీ...ఆ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుకోవాలిప్రశ్నించాల్సింది ఆ రెండు పార్టీలనేవైసీపీ వ్యక్తిగత పాత కక్షలతోనే రాజధాని...

రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి

1 Aug 2020 6:26 PM IST
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ శనివారం నాడు మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సింగపూర్...

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

1 Aug 2020 4:34 PM IST
బిజెపి సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు మరణించారు. ఆయన గత కొంత కాలంగా కరోనా చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావు గత టీడీపీ...

తెలంగాణ సర్కారు కోవిడ్ ఆస్పత్రులు పెంచాలి

1 Aug 2020 1:06 PM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్ లోని కరోనాకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులను సందర్శించారు. తొలుత ఆయన టిమ్స్ లో...

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఆలోచిస్తారు

1 Aug 2020 1:04 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కి దమ్ము దైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది శాసన సభ్యులు ను...

సచివాలయంపై పదకొండు గంటల సమీక్షా?

1 Aug 2020 11:10 AM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ తీరును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. సీఎం శుక్రవారం నాడు నూతన సచివాలయం అంశంపై ఏకంగా పదకొండు గంటల పాటు సమీక్ష ...

ఏపీలోకి ప్రవేశం ఇప్పుడు సులభతరం

1 Aug 2020 10:53 AM IST
కేంద్రం అన్ లాక్ 3లో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అంతరాష్ట్ర రాకపోకలను ఏపీ సర్కారు మరింత సులభతరం చేసింది. గతంలో అత్యవసరం ఉన్న వారికి...

మూడు రాజధానులకు ఇది సమయం కాదు

31 July 2020 9:00 PM IST
ఏపీ ప్రభుత్వం ముందు ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సమయం కాదన్నారు....

గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం

31 July 2020 7:41 PM IST
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ఇది చారిత్రక తప్పదమని, రాజ్యాంగ...

వైసీపీలో ఆనందం..టీడీపీలో నిర్వేదం

31 July 2020 6:57 PM IST
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలపటంతో వైసీపీలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. పలు...

ఏపీలో కల్తీ సారా రాజ్యమేలుతోంది

31 July 2020 1:56 PM IST
రాష్ట్రంలో మద్యం ధరలను అడ్డగోలుగా పెంచటం వల్ల కల్తీ సారా ఏరులై పారుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కురిచేడు ఘటనకు ప్రభుత్వమే...

మద్య విమోచన కమిటీ ఏమి చేస్తోంది?

31 July 2020 1:40 PM IST
ఏపీలో మద్యం ఊరూరా ఏరులే పారుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్య విమోచన కమిటీ ఏమి...
Share it