Home > Top Stories
Top Stories - Page 141
మరో కేంద్ర మంత్రికి కరోనా
4 Aug 2020 10:22 PM ISTకేంద్ర హోం శాఖ అమిత్ షా ఇఫ్పటికే కరోనా బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో కేంద్ర మంత్రి చేరారు. దర్మేంద్ర...
వ్యాక్సిన్ కోసం భారత్ చూపు హైదరాబాద్ వైపే
4 Aug 2020 7:21 PM ISTతెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ మంగళవారం నాడు జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడే ‘వ్యాక్సిన్...
అయోధ్యపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
4 Aug 2020 3:50 PM ISTకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అయోధ్య అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు రామమందిరానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో...
ఏపీకి న్యాయం చేస్తున్న కెసీఆర్
4 Aug 2020 3:07 PM ISTతెలంగాణ సీఎం కెసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి న్యాయం చేస్తున్న కెసీఆర్ తెలంగాణకు మాత్రం అన్యాయం...
మహిళా చట్టాలపై ప్రచారమే..అమలు లేదు
4 Aug 2020 2:57 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం, దిశ స్టేషన్లు...
నకిలీ మందులపై కొరడా
3 Aug 2020 10:10 PM ISTనకిలీ మందుల వ్యవహారంపై కొరడా ఝుళిపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాల విషయంలో ఏ...
చంద్రబాబుకు మతి స్థిమితం లేదు
3 Aug 2020 7:38 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. 16 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రాజధాని ప్రజలు మంగళగిరి,...
అమరావతిలో చంద్రబాబు ఇల్లు ఎక్కడ?
3 Aug 2020 6:52 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి అంత ప్రేమ ఉంటే అమరావతిలో ఎందుకు ఇళ్లు కట్టుకోలేదని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అమరావతిలో ఇల్లు...
వైజాగ్ మీద పవన్ కు అందుకే కసి
3 Aug 2020 3:53 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో గాజువాకలో పవన్ కల్యాణ్ని చిత్తుగా ఓడించారని..అందుకే...
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పరీక్షలకు భారత్ అనుమతి
3 Aug 2020 3:50 PM ISTకోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ చాలా ముందంజలో ఉంది. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఇప్పటికే...
బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
3 Aug 2020 11:26 AM ISTనిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకుని ఆయన విధుల్లో...
తమిళనాడు గవర్నర్ కు కరోనా
2 Aug 2020 8:12 PM ISTతమిళనాడు రాజ్ భవన్ లో పెద్ద ఎత్తున వచ్చిన కరోనా కేసులు..ఇప్పుడు ఏకంగా గవర్నర్ ను కూడా తాకాయి. తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కరోనా బారిన...












