Telugu Gateway

Top Stories - Page 141

కంగనాపై మరో విచారణ

11 Sept 2020 4:30 PM IST
కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్ర సర్కారు ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ఆమె ఆఫీసును కూల్చిన బీఎంసీ అధికారుల...

కెసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాం

11 Sept 2020 3:24 PM IST
తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి నిలబడితే, నిజాం, రజాకార్ల పక్కన ముఖ్యమంత్రి కెసీఆర్ నిలబడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కెసీఆర్...

వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభించిన జగన్

11 Sept 2020 1:05 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల అభ్యున్నతికి...

అంతర్వేది ఘటన..సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ

11 Sept 2020 1:02 PM IST
అంతర్వేది నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు...

ఏపీలో కలెక్టర్ వర్సెస్ డాక్టర్

10 Sept 2020 9:32 PM IST
గుంటూరు జిల్లాలో గురువారం నాడు ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఓ డాక్టర్ ను తీసుకెళ్ళి లోపలేయండి..అరెస్ట్...

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ

10 Sept 2020 8:04 PM IST
అంతర్వేది దేవాలయంలో రథం దగ్దానికి సంబంధించి ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం...

చంద్రబాబు మానవరూపంలో ఉన్న దెయ్యం

10 Sept 2020 6:06 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంతర్వేది రథం దగ్దం అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉందని ప్రకటించారు. తాను...

వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు అస్థిరపరుస్తారు?

10 Sept 2020 5:54 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని..ప్రభుత్వాన్ని ఎవరైనా ఎలా అస్ధిరపరుస్తారు అని...

నూతన సచివాలయం పేరుతో ఆర్ధిక దోపిడీ

10 Sept 2020 5:29 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన గురావారం నాడు ఎన్జీటీకి సంబంధించిన...

అసెంబ్లీ దగ్గర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

10 Sept 2020 1:53 PM IST
ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రవీంద్రభారతి దగ్గర ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించటం కలకలం రేపింది. ఆ వ్యక్తి...

మూడు రాజధానులపై కేంద్రం మరింత క్లారిటీ

10 Sept 2020 12:45 PM IST
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల అంశంపై కేంద్రం మరోసారి తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. విభజన చట్టంలో ఒక్కటే రాజధాని...

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ అరెస్ట్

9 Sept 2020 8:21 PM IST
తెలంగాణలో బుధవారం నాడు సంచలనం సృష్టించిన అవినీతి కేసులో మెదక్ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అరెస్ట్ అయ్యారు. ఏసీబీ సోదాల అనంతరం బుధవారం సాయంత్రం ఆయన్ను...
Share it