Telugu Gateway

Top Stories - Page 130

అమిత్ షా డిశ్చార్జ్

31 Aug 2020 2:11 PM IST
కరోనా చికిత్స అనంతరం అత్యవసరంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచే విధులు...

ప్రశాంత్ భూషణ్ శిక్ష ఖరారు చేసిన సుప్రీం

31 Aug 2020 2:06 PM IST
సుప్రీంకోర్టు అత్యంత సంక్లిష్టంగా మారిన ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువరించింది. ఆయనకు శిక్ష ఖరారు చేసింది. తాను...

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా

30 Aug 2020 8:43 PM IST
ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. గత కొన్ని రోజులుగా రోజుకు పది వేలకుపైనే పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద...

పరీక్షల సంగతి వదిలేసి..బొమ్మలపై మాట్లాడతారా?

30 Aug 2020 7:46 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మన్ కీ బాత్ లో జేఈఈ-నీట్‌ పరీక్షల నిర్వహణపై మోదీ చర్చిస్తారని...

స్థానికంగా బొమ్మలు తయారు చేయాలి

30 Aug 2020 7:41 PM IST
ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే బొమ్మల మార్కెట్ లో భారత్ వాటా ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు....

పురపాలికలకు గ్రీన్ స్పెస్ ఇండెక్స్

30 Aug 2020 6:14 PM IST
పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ సర్కారు కొత్త కార్యక్రమం ప్రకటించింది. గ్రీన్ కవర్ పెంపొందించే కార్యక్రమాల విషయంలో అత్యుత్తమంగా నిలిచిన...

కెసీఆర్ జైలుకెళ్ళక తప్పదు

30 Aug 2020 5:18 PM IST
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం డేగ కన్నుతో నిఘా పెట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో సీఎం కెసీఆర్...

రాజధాని కేసులో కౌంటర్ కు జనసేన నిర్ణయం

29 Aug 2020 5:01 PM IST
జనసేన రాజధాని కేసులో కౌంటర్ దాఖలుకు రెడీ అవుతోంది. హైకోర్టు ఇఛ్చిన అవకాశం మేరకు ఈ అంశంపై పార్టీ వైఖరిని స్పష్టం చేసే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

సీఎంకు దళితులను దూరం చేసే కుట్రలు

29 Aug 2020 4:16 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై అధికార వైసీపీ ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. సీం జగన్ పై ఎల్లో మీడియా ద్వారా కుట్రలు...

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి

28 Aug 2020 10:09 PM IST
తమిళనాడుకు చెందిన కన్యాకుమారి ఎంపీ హెచ్ వసంతకుమార్ తుది శ్వాస విడిచారు. కరోనా కారణంగానే ఆయన మృతి చెందారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...

భక్తులు లేకుండా తిరుమల బ్రహ్మోత్సవాలు

28 Aug 2020 7:23 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సమావేశం శుక్రవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆదాయం పెంచుకోవటంతోపాటు పలు అంశాలపై బోర్డులో...

ఈ సారి మోడీ మొహం చూసి ఓట్లేయరు

28 Aug 2020 5:56 PM IST
ప్రస్తుతం బిజెపిలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు తిరుగులేని నేతలుగా ఉన్నారు. ఎంతగా అంటే పార్టీలో ఎవరూ వాళ్లను ధిక్కరించి మాట్లాడే పరిస్థితి లేదని...
Share it