Telugu Gateway

Top Stories - Page 130

రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా

11 Oct 2020 12:04 PM IST
ఆయన ఏ సినిమా తీసినా వివాదాలు కామన్. వర్మ తీసే ప్రతి సినిమా కోర్టుల మెట్టు ఎక్కాల్సిందే. ఓ వైపు మర్డర్ సినిమా వివాదం సాగుతుండగానే మరో వైపు దిశ సినిమా...

విజయవాడలో కాల్పులు..పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి హత్య

11 Oct 2020 11:31 AM IST
తుపాకీ కాల్పుల మోతతో విజయవాడ ఉలిక్కిపడింది. ఈ మధ్య కాలంలో ఈ తరహా హత్య జరగటం ఇదే మొదటిసారి. అందులో హత్యకు గురైంది పోలీసు కమిషనరేట్ ఉద్యోగి కావటం మరో...

రుణాలపై మారటోరియం పొడిగించటం కుదరదు

10 Oct 2020 9:06 PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) సుప్రీంకోర్టుకు రుణాల మారటోరియంపై తన వైఖరిని స్పష్టం చేసింది. ఆరు నెలలకు మించి రుణాలపై మారటోరియం పొడిగించటం...

పెరిగిన ఇంథన డిమాండ్

10 Oct 2020 8:38 PM IST
ఈ ఏడాది జూన్ తర్వాత సెప్టెంబర్ లో ఇంథన డిమాండ్ పెరిగింది. వరస పెట్టి లాక్ డౌన్ నిబంధనల సడలింపులు ఇస్తుండటంతో ఇంథన డిమాండ్ ఊపందుకుంటోంది. సెప్టెంబర్...

రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వోకు ముంబయ్ పోలీసుల నోటీసు

9 Oct 2020 8:47 PM IST
టీఆర్ పీ స్కామ్ కు సంబంధించి ముంబయ్ పోలీసులు శుక్రవారం నాడు రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వో శివ సుబ్రమణ్యం సుందరానికి నోటీసులు జారీ చేశారు. తమ వద్ద నమోదు అయిన...

ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకు 1100 మీటర్ల స్థలం

9 Oct 2020 8:14 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దేశ రాజధాని ఢిల్లీలో 1100 గజాల మీటర్ల స్థలం కేటాయించారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ,...

చంద్రబాబు అక్రమాస్తుల కేసు 21కి వాయిదా

9 Oct 2020 7:48 PM IST
రాజకీయ నేతల కేసులు అన్నీ కోర్టులు దుమ్ముదులుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేసుల విచారణలు...

ఆ రోజే సీఎం జగన్ ను ఆయనెందుకు కలిశారు?

9 Oct 2020 7:40 PM IST
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తన కంపెనీ, డైరక్టర్లపై నమోదు అయిన సీబీఐ కేసుపై స్పందించారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆయన కంపెనీలు,...

టీఆర్పీ మోసాలపై కార్తీ చిదంబరం లేఖ

9 Oct 2020 2:08 PM IST
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్ పీ) కు సంబంధించి చోటుచేసుకున్న మోసాలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఈ అంశంపై ఆయన ఇన్ఫర్ మేషన్...

సెల్ ఫోన్ పిచ్చి ఎంత పని చేసిందో తెలుసా!

9 Oct 2020 9:32 AM IST
మొబైల్ ఫోన్ల వాడకం పిల్లలకు ఓ వ్యసనంలా మారుతోంది. ఇది ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యే. కరోనా కారణంగా వచ్చిన ఆన్ లైన్ క్లాస్ లతో ఈ సమస్య...

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి

8 Oct 2020 9:56 PM IST
బీహార్ కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో...

వైసీపీ తిరుగుబాటు ఎంపీకి సీబీఐ షాక్

8 Oct 2020 8:00 PM IST
వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి..ఢిల్లీలో ఉండి ఏపీ ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్ ఇచ్చింది....
Share it