Telugu Gateway

Telugugateway Exclusives - Page 98

ఏపీ, తెలంగాణలో ఎనిమిది జిల్లాల్లో లాక్ డౌన్

22 March 2020 6:25 PM IST
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు దేశమంతటా ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే....

మార్చి 31 వరకూ అన్ని ప్యాసింజర్ రైళ్ళు బంద్

22 March 2020 2:14 PM IST
రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని ప్యాసింజర్ రైళ్ళ సర్వీసులు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 31 వరకూ ఇది అమల్లో ఉండనుంది. భారతీయ...

విజయవాడలో తొలి కరోనా కేసు నమోదు

22 March 2020 12:45 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కొత్తగా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో ఏపీలో ఈ కేసుల సంఖ్య ఐదుకు...

అవసరం అయితే సరిహద్దులు మూసివేత..కెసీఆర్

21 March 2020 4:51 PM IST
కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ నిత్యం మీడియా ముందుకు వస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఆదివారం నాడు దేశ...

జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్...హైదరాబాద్ లో మెట్రో బంద్

21 March 2020 1:38 PM IST
హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు బంద్ చేయనున్నారు. మెట్రో కు అనుబంధంగా...

తొలిసారి ఒకే మాటపై ఏపీలోని కీలక పార్టీలు

21 March 2020 9:45 AM IST
ఆశ్చర్యం. విచిత్రం. నిజంగా ఇది ఓ వింతే. ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఒక విషయంలో మాత్రం ఒకే మాటపై నిలబడ్డాయి. అసలు ఏపీ రాజకీయాలే విభిన్నం. ఒకరంటే...

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఔట్..బిజెపి ఎంట్రీనే మిగిలింది!

20 March 2020 1:50 PM IST
ఫిరాయింపులకు బదులు ఇప్పుడు ఇదో కొత్త ఫార్ములా. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొంత మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకోవటం.వారి ద్వారా రాజీనామా చేయించటం. తర్వాత...

రమేష్ కుమార్ లేఖ అంశంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 March 2020 11:37 AM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ అంశంపై మరింత స్పష్టత వచ్చింది. రమేష్ కుమార్ రాసిన లేఖ కేంద్ర హోం శాఖకు అందిందని...

నిర్భయకు న్యాయం..ఎట్టకేలకు ఉరి అమలు

20 March 2020 9:37 AM IST
తప్పు చేసింది ఎవరో తెలుసు. ఎంత దారుణంగా చేశారో తెలుసు. కానీ వాళ్లకు శిక్ష అమలు ఛేయటానికి ఏడేళ్లు పట్టింది. ఇందుకు దోషులు వేసిన ఎత్తుగడలు అన్నీ ఇన్నీ...

ప్రపంచ యుద్ధాల కంటే ప్రమాదం కరోనా వైరస్

19 March 2020 9:09 PM IST
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విషయంలో దేశ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడి సూచించారు.ఈ వైరస్ ప్రపంచ...

తెలంగాణలో అన్ని ప్రార్ధనాలయాలు బంద్

19 March 2020 7:56 PM IST
రాష్ట్రంలోని థియేటర్లు, పార్కుల మూసివేత ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. తొలుత వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి...

భారత్ లోకి విదేశీ విమానాలు బంద్

19 March 2020 5:46 PM IST
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ విస్తృతి వేగం పెరగటంతో కేంద్రం కూడా చకచకా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ నెల22...
Share it