Telugu Gateway

Telugugateway Exclusives - Page 98

కరోనా ఎఫెక్ట్..మీడియాకూ చిక్కులు

24 March 2020 10:09 AM IST
కరోనా ప్రభావం మీడియాపై కూడా పడుతోంది. ముఖ్యంగా పలు పత్రికల సరఫరా నిలిచిపోతోంది. హైదరాబాద్ వంటి నగరంలో చాలా చోట్ల మంగళవారం నాడు పత్రికలు వేసుకోవటానికి...

అమరావతి భూ గోల్ మాల్ పై సీబీ‘ఐ’

23 March 2020 6:24 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్...

దేశీయ విమాన సర్వీసులూ బంద్

23 March 2020 5:35 PM IST
భారత పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిలిపివేత మార్చి 24 అర్ధరాత్రి నుంచి అమల్లోకి...

ఏడు గంటల నుంచి ఆరు వరకూ బయటకు రావొద్దు

23 March 2020 1:01 PM IST
‘సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు. కాదని ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలే. అత్యవసరాలు ఏమైనా ఉంటే రాత్రి ఏడు గంటల...

కేంద్ర ప్రభుత్వ భవనాల కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా?

23 March 2020 12:24 PM IST
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయాటాన్ని హైకోర్టు తప్పుపట్టి...వెంటనే ఆ రంగులు...

రాజధాని భూముల్లో ఇళ్ళ స్థలాలు..హైకోర్టు స్టే

23 March 2020 11:59 AM IST
రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు అయింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత...

లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలి

23 March 2020 10:28 AM IST
కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. లాక్ డౌన్ ను ప్రజలు ప్రజలు సీరియస్ గా...

ఏపీ కూడా లాక్ డౌన్

22 March 2020 8:04 PM IST
కరోనా కట్టడి కోసం తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నెలాఖరు వరకూ ఏపీలోనూ లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన కెసీఆర్

22 March 2020 7:02 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కేవలం ఐదు జిల్లాల్లో లాక్ డౌన్ సూచన చేసినా కూడా ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం రాష్ట్రమంతటా...

ఏపీ, తెలంగాణలో ఎనిమిది జిల్లాల్లో లాక్ డౌన్

22 March 2020 6:25 PM IST
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు దేశమంతటా ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే....

మార్చి 31 వరకూ అన్ని ప్యాసింజర్ రైళ్ళు బంద్

22 March 2020 2:14 PM IST
రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని ప్యాసింజర్ రైళ్ళ సర్వీసులు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 31 వరకూ ఇది అమల్లో ఉండనుంది. భారతీయ...

విజయవాడలో తొలి కరోనా కేసు నమోదు

22 March 2020 12:45 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కొత్తగా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో ఏపీలో ఈ కేసుల సంఖ్య ఐదుకు...
Share it