Telugu Gateway

Telugugateway Exclusives - Page 85

లాక్ డౌన్ కొనసాగిస్తే ఆకలి మరణాలే ఎక్కువవుతాయి

30 April 2020 6:57 PM IST
లాక్ డౌన్ పై కేంద్రం వైఖరి ఏంటో ప్రస్తుతానికి తేలలేదు. కానీ పలు రాష్ట్రాలు ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో పారిశ్రామికవేత్తలు లాక్ డౌన్...

కెసీఆర్..కెటీఆర్ లపై రేవంత్ సంచలన ఆరోపణలు

30 April 2020 12:59 PM IST
కరోనా సంక్షోభ సమయంలోనూ సొంత కంపెనీల ప్రయోజనాలేనా?ప్రధాని నరేంద్రమోడీకి కూడా కరోనాపై సలహాలు..సూచనలు ఇస్తున్నట్లు బయటకు చెబుతున్న ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ...

ఏపీలో 71 కేసులు..ఒక్క కర్నూలులో 43

30 April 2020 11:25 AM IST
ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403 కు పెరిగింది. గత 24 గంటల్లో 71 కేసులు రాగా..ఒక్క కర్నూలు జిల్లాలో 43 కేసులు నమోదు కావటం విశేషం. కృష్ణా...

ఏపీ వైద్య శాఖ మంత్రి పేషీని తాకిన కరోనా

29 April 2020 9:31 PM IST
ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పేషీకి కరోనా వైరస్ తాకింది. ఆయన పేషీలో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని...

ఎక్కడి వాళ్ళు అక్కడకు వెళ్లొచ్చు

29 April 2020 6:23 PM IST
లాక్ డౌన్ లో చిక్కుకున్న వారికి ‘బిగ్ రిలీఫ్’శుభవార్త. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన పలు వర్గాలకు ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....

ప్రజా రవాణా ఇప్పటికిప్పుడు కష్టమే

29 April 2020 11:32 AM IST
గ్రీన్ జోన్లలోనే వెసులుబాట్లుప్రధాని నరేంద్రమోడీ మే 3 తర్వాత ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు. తెలంగాణ సీఎం కెసీఆర్ మే 7 తర్వాత అయినా లాక్ డౌన్...

తొలిసారి ఈనాడులో జీతాలు వాయిదా!?

29 April 2020 9:15 AM IST
వేతనాల్లో కూడా కోత కూడా తప్పదా?తెలుగు మీడియా కరోనాతో కకావికలం అవుతోంది. ఇప్పటికే పలు సంస్థలు జీతాల్లో కోతలు పెట్టాయి...ఉద్యోగులను తప్పించాయి. ఇప్పుడు...

తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయ్

28 April 2020 7:37 PM IST
రాష్ట్రంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టాయని..ఇది శుభ సూచికమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంగళవారం నాడు కొత్తగా ఆరు కేసులు...

మీడియాలో వేతనాల కోత..కేంద్రానికి సుప్రీం నోటీసులు

28 April 2020 6:50 PM IST
కరోనా వైరస్ మీడియాను దారుణంగా దెబ్బతీసింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలు మీడియా సంస్థలు వేతనాల్లో పెద్ద ఎత్తున కోతలు పెట్టగా..ఉద్యోగాలు తొలగింపు కూడా...

జగనన్న విద్యాదీవెన ప్రారంభం

28 April 2020 5:03 PM IST
రాష్ట్రంలోని సుమారు 12 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఏపీలో సర్కారు ‘జగనన్న విద్యాదీవెన’ పథకానికి శ్రీకారం చుట్టింది. ‘పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి...

చైనా నుంచి భారీ నష్టపరిహారం వసూలు చేస్తాం

28 April 2020 11:15 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మనీ కోరుతున్నట్లు 130 బిలియన్ యూరోల కంటే తాము ఆ దేశం నుంచి చాలా ఎక్కువే...

కరోనాతో కలసి ముందుకు సాగాల్సిందే

27 April 2020 6:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగం అంతా కరోనాపైనే సాగింది. జగన్ ప్రసంగంలోని...
Share it