Telugu Gateway

Telugugateway Exclusives - Page 80

సరస్వతి పవరా..మజాకానా!

16 May 2020 3:59 PM IST
డైరక్టర్ లేఖ..నీటి కేటాయింపులు శాశ్వతంముందు ఐదేళ్లకు ఎందుకు ఇచ్చారు..మళ్ళీ ఎందుకు మార్చారుసరస్వతి పవర్ అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ...

వడ్డీ వ్యాపారిలా వ్యవహరించొద్దు

16 May 2020 2:16 PM IST
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వడ్డీ వ్యాపారిలాగా వ్యవహరించటం మానేసి..పేదలు, ఇతర బలహీన వర్గాల ప్రజలకు నేరుగా నగదు...

ప్రపంచ వ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలకు బ్రేక్

16 May 2020 11:22 AM IST
అత్యవసరం అయితే తప్ప..ఎవరూ ఇప్పుడు ఆస్పత్రి వైపు అడుగుపెట్టడానికి కూడా భయపడుతున్నారు. కారణం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ తో ప్రస్తుతం ప్రపంచం అంతా...

ఏపీ రైతు భరోసా యాడ్స్ లో ‘మోడీ మాయం’!

15 May 2020 5:42 PM IST
కేంద్రం నిధులు వాడుకుంటూ ప్రధాని ఫోటో కూడా వేయం వైనం‘మేం పని చేస్తాం. అసలు ప్రచారం చేసుకోం. ఇదీ వైసీపీ మంత్రుల దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు పదే పదే...

రెండు..మూడు ఏసీలు వాడితేనే ఎక్కువ బిల్లు

15 May 2020 4:54 PM IST
టారిఫ్ లో ఎలాంటి మార్పుల్లేవు‘లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. రెండు, మూడు ఏసీలు వాడితేనే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అంతే కానీ విద్యుత్...

ఒక్కో రైతు ఖాతాలో 5500 రూపాయలు

15 May 2020 1:38 PM IST
రైతు భరోసా కింద ఏపీ సర్కారు మరో విడత 2800 కోట్ల రూపాయలను రైతుల ఖాతాకు బదిలీ చేసింది. ఒక్కో రైతుకు ఈ దఫా 5500 రూపాయలు అందనున్నాయి. 49,43,590కిపైగా...

తెలంగాణలో కొత్తగా 47 కేసులు

14 May 2020 9:16 PM IST
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1414కు పెరిగింది. కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో జీహెచ్ఎంసీలో 40 కేసులు ఉంటే..కొత్తగా రంగారెడ్డి...

మూడు నిమిషాల జూమ్ కాల్..3500 మందిపై వేటు

14 May 2020 7:13 PM IST
కరోనా కష్టాలు మామూలుగా లేవు. అది బహుళ జాతి సంస్థా..దేశీయ సంస్థా అన్న తేడా లేదు. ఉద్యోగులపై వేటు పడుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత...

మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్

14 May 2020 5:19 PM IST
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా మీడియా ఇలాగే వ్యవహారిస్తే ఆ మీడియాను...

కరోనాపై డబ్ల్యుహెచ్ వో సంచలన వ్యాఖ్యలు

14 May 2020 1:53 PM IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంత కాలం జాగ్రత్తలు చెబుతూ వచ్చిన ఈ సంస్థ ఎయిడ్స్ లాగా కరోనా కూడా...

ఏపీ ముందుకెళ్లకుండా అడ్డుకోండి

13 May 2020 8:53 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203పై ముందుకెళ్ళకుండా అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్...

భూముల అమ్మకానికి ఇది సరైన సమయమా?

13 May 2020 8:18 PM IST
బిల్డ్ ఏపీ మిషన్..భూముల వేలం ద్వారా 208 కోట్ల టార్గెట్దేశమంతా..దేశమే కాదు..ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా తో అల్లకల్లోలం అవుతోంది. అసలు దేశంలోనే రియల్...
Share it