Telugu Gateway

Telugugateway Exclusives - Page 41

ఏపీలో బార్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్

18 Sept 2020 9:09 PM IST
ఆంధ్రప్రదేశ్ లో శనివారం నుంచి బార్ల సందడి షురూ కానుంది. ఈ మేరకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. ఇప్పటికే మద్యం రేట్లు పెంచేసి మందు బాబులకు చుక్కలు...

మోడీ బాదుడుకు తోడు ‘జగనన్న సెస్’ అదనం

18 Sept 2020 5:56 PM IST
మద్యం ధరల పెంపులాగా ఇది కూడా ‘రివర్స్’ అవుతుందనే అనుమానంకరోనా సమయంలో ప్రజలపై పెను భారంకరోనా కారణంగా అన్ని వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షల...

మా అబ్బాయి బెంజ్ కారు ఫక్కన ఫోటో దిగాడు అంతే

18 Sept 2020 3:26 PM IST
బెంజ్ కారు లంచం ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రిటీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన బెంజ్ కారు లంచం ఆరోపణలపై ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం...

ఏపీ మంత్రి కుమారుడికి లంచంగా బెంజ్ కారు

18 Sept 2020 12:39 PM IST
అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలుతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసులో ఏ14గా...

ఎన్డీయేకు షాక్...కేంద్ర మంత్రి రాజీనామా

17 Sept 2020 9:25 PM IST
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఊహించని పరిణామం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తీవ్రంగా...

చంద్రబాబుకు ‘బిగ్ ఛాలెంజ్’

17 Sept 2020 8:48 PM IST
తిరుపతి ఉప ఎన్నికను సర్కారు రిఫరెండగా అంగీకరిస్తుందా?మూడు రాజధానులతో పాటు పలు సమస్యలకు ఈ ఎన్నికతో చెక్ పడుతుందా?‘జగన్ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత...

మీడియాపై కోర్టుకెక్కిన రకుల్ ప్రీత్ సింగ్

17 Sept 2020 12:39 PM IST
డ్రగ్స్ కేసులో తనపై ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయకుండా నిలువరించాలని కోరుతూ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు....

సింగిల్ టూర్..‘డబుల్ ఏజెండా’!

17 Sept 2020 12:19 PM IST
కాంగ్రెస్. టీఆర్ఎస్ కలసి ప్రయాణం. టూర్ సింగిల్. ఏజెండా ‘డబుల్’. అందులో ఎవరి ప్రయోజనాలు వాళ్లవి. అసెంబ్లీ వేదికగా సాగిన సవాళ్ళ పర్యవసానంతో గురువారం...

కెసీఆర్ అసెంబ్లీ అందుకే పెట్టినట్లు ఉంది

16 Sept 2020 7:36 PM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ తీరుపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేక కెసీఆర్ పారిపోయారని...

కరోనాతో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి

16 Sept 2020 6:55 PM IST
షాకింగ్. కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తుది శ్వాస విడిచారు. ఆయన తిరుపతి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొన్ని...

షాకింగ్..పామును ఫేస్ మాస్క్ గా కట్టుకున్న వ్యక్తి!

16 Sept 2020 5:40 PM IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. ఇప్పటి వరకూ మనం బంగారు మాస్క్ లు చూశాం..వజ్రాలతో కూడా చేసిన మాస్క్ లు వచ్చాయి....

అమరావతిపై సిట్..హైకోర్టు స్టే

16 Sept 2020 12:19 PM IST
అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో మరో స్టే వచ్చింది. మంగళవారం రాత్రి హైకోర్టు ఏసీబీ విచారణపై ముందుకెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే....
Share it