Telugu Gateway

Telugugateway Exclusives - Page 160

కాళేశ్వరం..ప్రపంచంలో అతి పెద్ద స్కామ్

18 Aug 2019 5:58 PM IST
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ విమర్శల దూకుడు పెంచింది. ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు...

డ్రోన్ రాజకీయాలు ఆపి వరద బాధితులను ఆదుకోండి

17 Aug 2019 7:13 PM IST
కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లుపడుతుంటే – వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరుగుతూ...

పోలవరం టెండర్లు పిలిచారు..ఎవరు వస్తారో?

17 Aug 2019 6:42 PM IST
జగన్ సర్కారు తాను అనుకున్నట్లే ముందుకెళుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లేఖను ఏమాత్రం పట్టించుకోకుండా ‘రివర్స్ టెండర్’ నోటిఫికేషన్ జారీ...

రాజ్ నాథ్ సంచలన వ్యాఖ్యలు

16 Aug 2019 8:00 PM IST
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు...

రివర్స్ ఎఫెక్ట్..పోలవరం పనులు ఏడాది జాప్యం!

16 Aug 2019 11:04 AM IST
జగన్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పనులను 2021కి పూర్తి చేస్తామని చెబుతోంది. రివర్స్ టెండరింగ్ వల్ల ఏ మాత్రం జాప్యం జరగదని...

నవయుగ ‘టార్గెట్’ వెనక అసలు కారణం అదేనా?

16 Aug 2019 10:55 AM IST
ఏపీలో వేల కోట్ల రూపాయల పనులు చేస్తున్న ఏ కంపెనీపై లేనంత కోపం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒక్క నవయుగాపై ఎందుకు ఉందో తెలుసా?. దీనికి...

‘రణరంగం’ మూవీ రివ్యూ

16 Aug 2019 9:25 AM IST
శర్వానంద్. టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల్లో ఒకరు. కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అందులో చాలాసార్లు విజయాలు...

మరో వివాదంలో జగన్ సర్కారు..రాష్ట్రపతి ఆదేశాలు బేఖాతర్!

14 Aug 2019 9:48 PM IST
ఏపీ సర్కారు చేస్తున్న రద్దుల పద్దులో ఇదో కొత్త వివాదం. ఈ ఏడాది జూలై 11న రాష్ట్రపతి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీఏటీ)...

బిగ్ బ్రేకింగ్...నవయుగా బ్యాంకు గ్యారంటీల జప్తు!

14 Aug 2019 11:58 AM IST
వైఎస్ జగన్ సర్కారు దూకుడు చూసి కొంత మంది అధికారులు కూడా షాక్ కు గురవుతున్నారు. తాజాగా ఏపీ జెన్ కో పోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నవయుగా...

‘నవయుగా’ చేతిలోనే పోలవరం భవిష్యత్?!

14 Aug 2019 10:19 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెడుతున్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి అధికార వర్గాలు. ఈ...

ఛైర్మన్ అయితే వచ్చారు...టీటీడీ బోర్డు మాత్రం లేదు

14 Aug 2019 10:16 AM IST
అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ నియామకం జరిగి దాదాపు రెండు నెలలు కావస్తోంది. నూతన ఛైర్మన్ గా వై వీ...

విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు..జగన్ కు జపాన్ రాయభారి లేఖ

14 Aug 2019 10:14 AM IST
ఏపీ సర్కారు తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాల సమీక్ష ఇంకా దుమారం రేపుతూనే ఉంది. ఇఫ్పటికే ఈ అంశంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితోపాటు ఆ శాఖ...
Share it