Telugu Gateway

Telugugateway Exclusives - Page 145

జగన్ రైతులను క్షమాపణ కోరాలి

15 Oct 2019 8:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా స్కీమ్ వ్యవహారంపై స్పందించారు. ఈ పథకాన్ని ప్రధాని కిసాన్ యోజనతో కలిపి అమలు చేయటంతో అసలు పథకం లక్ష్యం...

ఆర్టీసి సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

15 Oct 2019 6:11 PM IST
ఆర్టీసి సమ్మె వ్యవహారంలో హైకోర్టు తెలంగాణ సర్కారు తీరుతోపాటు..కార్మిక సంఘాల వ్యవహారాన్ని కూడా తప్పుపట్టింది. అదే సమయంలో చర్చల ద్వారా సమస్యను...

ఫుల్ పేజీ యాడ్ లో మంత్రి ఫోటోకు చోటే దొరకలేదా?

15 Oct 2019 8:39 AM IST
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు అవమానం‘ఏపీలో అంతా జగన్ మయమేనా?. రాష్ట్ర మంత్రులకు అసలు విలువే లేదా?. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన...

రైతుల విషయంలో మాట తప్పి..మడమ తిప్పిన జగన్

14 Oct 2019 5:13 PM IST
రైతు భరోసాలో గోల్ మాల్రైతులకు సీఎం జగన్ మరో వరం. రైతులకు మరింత మేలు. ఇది కొన్ని ఛానళ్లలో సోమవారం నాడు ఊదరగొట్టిన వార్త. కానీ వాస్తవం ఏంటి?. జరుగుతుంది...

జగన్ తో చిరు ఫ్యామిలీ భేటీ

14 Oct 2019 3:57 PM IST
మెగా స్టార్ చిరంజీవి సోమవారం నాడు అమరావతిలో భార్య సురేఖతో కలసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. చిరు దంపతులకు జగన్, భారతిలు సాదరంగా...

తెలంగాణ బంద్ కు జనసేన మద్దతు

14 Oct 2019 3:32 PM IST
జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ జెఏసీ పిలుపునిచ్చిన అక్టోబర్ 19 తెలంగాణ బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు....

కెసీఆర్ కు కేశవరావు సలహా

14 Oct 2019 3:20 PM IST
రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె. కేశవరావు ధైర్యం చేసినట్లే కన్పిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూలేని రీతిలో ఆయన ఓ ప్రటకన విడుదల చేశారు. ప్రభుత్వంలో...

రైతు భరోసాకు 5510 కోట్లు విడుదల

13 Oct 2019 8:20 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన రైతు భరోసా అమలుకు రంగం సిద్ధమైంది. ఈ పథకాన్ని అక్టోబర్ 15న ప్రారంభించనున్నారు. దీని కోసం...

దసరా సెలవులు సంక్రాంతి వరకూ పొడిగిస్తారేమో!

13 Oct 2019 8:10 PM IST
ఆర్టీసి సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి కెసీఆర్ వైఖరిపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులు సజావుగా నడుస్తుంటే...

ఆర్టీసి సమ్మెపై హరీష్ మాట్లాడరేందుకు?

13 Oct 2019 5:54 PM IST
ఆర్టీసి సమ్మెపై గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్‌రావు ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆరు...

అక్టోబర్ 19న తెలంగాణ బంద్

12 Oct 2019 4:36 PM IST
ఆర్టీసి సమ్మె వ్యవహారం తీవ్ర రూపం దాల్చుతోంది. సర్కారు ఏ మాత్రం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోవటంతో వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది ఆర్టీసీ...

భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం

12 Oct 2019 3:26 PM IST
రాబోయే రోజుల్లో భారత్-చైనా మరింత సన్నిహితంగా మెలగాలని నిర్ణయించాయి. విభేదాలు పెరగకుండా చూసుకోవటంతోపాటు ఇరు దేశాలు పలు అంశాలపై సున్నితంగా వ్యవహరించటం...
Share it