Telugu Gateway

Telugugateway Exclusives - Page 145

ఏపీలో 25 మంది మంత్రులు..20 మంది సలహాదారులు

18 Oct 2019 12:32 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ ‘రికార్డు’ సృష్టించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆయన సలహాదారుల నియామకాలు చేపట్టారు. ఏపీలో కొత్తగా ఓకేసారి...

‘రాజుగారి గది3’ మూవీ రివ్యూ

18 Oct 2019 12:02 PM IST
హారర్ సినిమాలను ఓ వర్గం ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. ఈ జోనర్ కు భారీ మార్కెట్ కూడా ఉంది. రాజుగారి గది సినిమా స్వీకెల్ లో ఇది మూడవది. దర్శకుడు ఓంకార్ ఈ...

జగన్ కీలక నిర్ణయం

17 Oct 2019 3:18 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా జనవరిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని...

హుజూర్ నగర్ లో కెసీఆర్ బహిరంగ సభ రద్దు

17 Oct 2019 3:07 PM IST
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార టీఆర్ఎస్ ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని చూస్తుంటే..తమ సీటును నిలబెట్టుకోవాలని...

‘వైఎస్ఆర్ నవోదయం’ పేరుతో ఎంఎంఎస్ఈ రంగానికి తోడ్పాటు

17 Oct 2019 12:17 PM IST
ఏపీలో వైసీపీ సర్కారు భారీ పరిశ్రమల కంటే చిన్న, మధ్యతరహా పరిశ్రమలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. భారీ పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ...

క్లారిటీ ఇఛ్చిన అమిత్ షా

17 Oct 2019 11:56 AM IST
బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్రలో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ ఫడ్నవీసే...

ఆంధ్రజ్యోతి భూ కేటాయింపును రద్దు చేసిన జగన్ సర్కారు

16 Oct 2019 4:52 PM IST
ఆ భూమి విలువ 40 కోట్లు!చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రజ్యోతి సంస్థకు విశాఖపట్నంలోని పరదేశిపాలెంలో కేటాయించిన 1.5 ఎకరాల భూ కేటాయింపును సర్కారు రద్దు...

మెఘాపై ఐటి దాడులు..పోలవరం పరిస్థితి ఏంటి?

16 Oct 2019 11:10 AM IST
ఏపీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ ఏమిటి?. రివర్స్ టెండరింగ్ లో సింగిల్ బిడ్డర్ గా నిలిచి ప్రాజెక్టు దక్కించుకున్న మెఘా...

మూడు నెలల్లోనే ఏపీలో పది లక్షల రైతులు తగ్గిపోయారా?

16 Oct 2019 10:57 AM IST
బడ్జెట్ లో 64 లక్షలు అన్నారు..అమలు దగ్గరకొచ్చేసరికి 54 లక్షలకు తగ్గారురైతు భరోసా పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా మోళీ చేస్తున్నట్లు...

జగన్ రైతులను క్షమాపణ కోరాలి

15 Oct 2019 8:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా స్కీమ్ వ్యవహారంపై స్పందించారు. ఈ పథకాన్ని ప్రధాని కిసాన్ యోజనతో కలిపి అమలు చేయటంతో అసలు పథకం లక్ష్యం...

ఆర్టీసి సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

15 Oct 2019 6:11 PM IST
ఆర్టీసి సమ్మె వ్యవహారంలో హైకోర్టు తెలంగాణ సర్కారు తీరుతోపాటు..కార్మిక సంఘాల వ్యవహారాన్ని కూడా తప్పుపట్టింది. అదే సమయంలో చర్చల ద్వారా సమస్యను...

ఫుల్ పేజీ యాడ్ లో మంత్రి ఫోటోకు చోటే దొరకలేదా?

15 Oct 2019 8:39 AM IST
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు అవమానం‘ఏపీలో అంతా జగన్ మయమేనా?. రాష్ట్ర మంత్రులకు అసలు విలువే లేదా?. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన...
Share it