Telugu Gateway

Telangana - Page 191

‘తెలంగాణ’ ముందస్తుపై సుప్రీంకోర్టులో పిటీషన్

19 Sept 2018 2:32 PM IST
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది....

కెసీఆర్ నిర్ణయానికి ఎదురుదెబ్బ

19 Sept 2018 9:58 AM IST
ముందస్తు ఎన్నికల వేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయానికి హైకోర్టులో ఎదురుదెబ్బ. ప్రజలకు కనీసం నిరసన తెలుపుకునే ఛాన్స్ కూడా లేకుండా కెసీఆర్ ...

రేవంత్ రెడ్డిపై ఈడీ దాడులు!

17 Sept 2018 10:02 PM IST
ఓటుకు నోటు కేసును తిరగతోడుతున్నారా?. రేవంత్ రెడ్డిపై ఈడీ దాడులు జరగనున్నాయా?. అంటే అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి. తనపై ఈడీ దాడి జరగనుందనే విషయాన్ని...

అమిత్ షాపై...‘ఆ ఎటాక్ ఏది?’

16 Sept 2018 9:13 PM IST
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓ సారి తెలంగాణకు వచ్చి కేంద్రం అంత ఇచ్చింది.. ఇంత ఇచ్చింది అని ఓ లెక్కలు చెప్పేశారు. అంతే తెలంగాణ సీఎం కెసీఆర్...

‘ఇండియా టుడే’ కె. లక్ష్మణ్ ను గుర్తించదా?

15 Sept 2018 9:19 AM IST
మీడియా రంగంలో గుర్తింపు ఉన్న సంస్థల్లో ఇండియా టుడే ఒకటి. కానీ తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేకు సంబంధించి ఓ అంశం వివాదస్పదం అవుతోంది. బిజెపి...

‘నిమ్స్’లో కొత్త క్యాన్సర్ బ్లాక్

13 Sept 2018 4:32 PM IST
నిమ్స్ లో కొత్త క్యాన్సర్ బ్లాక్ అందుబాటులోకి వచ్చింది. ఈ బ్లాక్ ను గురువారం నాడు మంత్రులు కెటీఆర్, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. దేశంలోనే అగ్రశ్రేణి...

కాంగ్రెస్ తోక పార్టీగా టీడీపీ

12 Sept 2018 8:18 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా మంత్రి కెటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి టీడీపీ పెడితే..చంద్రబాబు...

రేవంత్ కు నోటీసులు ఓకే..మ‌రి ఎన్టీవీ చౌద‌రిని వ‌దిలేశారే?

12 Sept 2018 4:51 PM IST
అదేమి విచిత్ర‌మో కానీ..టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉన్నంత కాలం అస‌లు పాత కేసుల ఊసే లేదు. ఎప్పుడో 2004 కేసుకు సంబంధించి అక‌స్మికంగా ఫిర్యాదు..కాంగ్రెస్ నేత...

కెసీఆర్..కెటీఆర్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

12 Sept 2018 1:34 PM IST
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కెటీఆర్ ను సీఎం చేసి..కెసీఆర్ పార్లమెంట్ కు వెళతారని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు....

కెసీఆర్..హరీష్ లపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

12 Sept 2018 9:25 AM IST
పాస్ పోర్టు ల కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2004 నాటికి కేసులో పోలీసులు అరెస్టు...

బస్సు 56 మందిని చంపేసింది

11 Sept 2018 2:36 PM IST
ఓ బస్సు 43 మంది ప్రాణాలు తీసేసింది. బస్సెక్కి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుతామని అనుకుంటుండగానే అనుకోని దుర్ఘటన. ఈ ఘటనలో ఏకంగా 56 మంది మృత్యువాత...

జగ్గారెడ్డి కేసు..రాజకీయ రగడ

11 Sept 2018 9:37 AM IST
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు రాజకీయ దుమారం రేపుతోంది. ఆయనపై కేసు నమోదు నిజమే అయినా..ఎప్పుడో 2004 కేసును తీసుకొచ్చి ఇప్పుడు...
Share it