Telugu Gateway

Telangana - Page 137

అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులూ ఉపయోగిస్తాం

27 March 2020 3:46 PM IST
కరోనా వైద్య సేవల కోసం అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఉపయోగిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తొలుత ప్రభుత్వ...

సీఎంఎఫ్ఆర్ కు భారీగా విరాళాలు

26 March 2020 7:41 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు గురువారం నాడు పలువురు పారిశ్రామికవేత్తలు భారీగా విరాళాలు అందజేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సర్కారు చేస్తున్న...

తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా

26 March 2020 2:11 PM IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. గురువారం మధ్యాహ్నానికి కొత్తగా మూడు పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో ఇద్దరు డాక్టర్లు...

తెలంగాణలో కొత్తగా రెండు కరోనా కేసులు

25 March 2020 10:04 PM IST
తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్ లో 43 సంవత్సరాల మహిళకు కరోనా వైరస్ సోకింది. ఓ పేషంట్ (పీ34)...

కరోనాపై పోరుకు టీఆర్ఎస్ ఎంపీల విరాళం

25 March 2020 9:22 PM IST
కరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎంపీలు రెండు నెలల వేతానాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందించనున్నారు....

కెసీఆర్ ఘాటు హెచ్చరికలు

24 March 2020 8:05 PM IST
రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు వరకూ కర్ఫ్యూఅత్యవసరం అయితే 100కు డయల్ చేయండిప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారు?లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారికి...

కరోనా సాయం కోసం అనుపమ నాదెళ్ల 2 కోట్ల విరాళం

24 March 2020 5:44 PM IST
తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతిని నివారించటంతోపాటు అవసరమైన వారికి నిత్యావసర వస్తువుల సరఫరా కోసం అనుపమ నాదెళ్ల రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అనుపమ...

తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

23 March 2020 5:13 PM IST
తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే ఏకంగా ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి...

ఏడు గంటల నుంచి ఆరు వరకూ బయటకు రావొద్దు

23 March 2020 1:01 PM IST
‘సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు. కాదని ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలే. అత్యవసరాలు ఏమైనా ఉంటే రాత్రి ఏడు గంటల...

తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన కెసీఆర్

22 March 2020 7:02 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కేవలం ఐదు జిల్లాల్లో లాక్ డౌన్ సూచన చేసినా కూడా ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం రాష్ట్రమంతటా...

అవసరం అయితే సరిహద్దులు మూసివేత..కెసీఆర్

21 March 2020 4:51 PM IST
కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ నిత్యం మీడియా ముందుకు వస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఆదివారం నాడు దేశ...

జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్...హైదరాబాద్ లో మెట్రో బంద్

21 March 2020 1:38 PM IST
హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు బంద్ చేయనున్నారు. మెట్రో కు అనుబంధంగా...
Share it