Telugu Gateway

Telangana - Page 107

డబ్బులు పోలీసులు పెట్టారని దుష్ప్రచారం

27 Oct 2020 12:38 PM IST
దుబ్బాకలో సోమవారం జరిగిన పరిణామాలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. బిజెపి ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతోంది. అధికార టీఆర్ఎస్ బిజెపిపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ...

దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలి

27 Oct 2020 11:41 AM IST
దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలో పోలీసులు అధికార...

నాయిని నర్సింహారెడ్డి ఇంట మరో విషాదం

26 Oct 2020 9:36 PM IST
వరస విషాదాలు. ఆ కుటుంబాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ నెల 22నే కార్మిక నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచిన విషయం...

దుబ్బాక లో టెన్షన్ టెన్షన్..నోట్ల కట్టలు లభ్యం

26 Oct 2020 7:33 PM IST
రఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షలు స్వాధీనం కొంత నగదు లాక్కెళ్లిన బిజెపి కార్యకర్తలు ఉప ఎన్నిక జరుగుతున్న దుబ్బాక లో కలకలం. బిజెపి అభ్యర్ధి రఘునందన్...

కెసీఆర్ నోట మళ్ళీ అదే మాట

23 Oct 2020 8:05 PM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ ఉద్యోగులకు మరోసారి అదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, సమస్యలను పరిష్కరించునున్నట్లు...

బడ్జెట్ మధ్యంతర సమీక్షకు కెసీఆర్ ఆదేశం

23 Oct 2020 7:49 PM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు పెద్ద ఎత్తున మారే సూచనలు కన్పిస్తున్నాయి. దీనికి కారణం...

ఐసీఐసీఐ బ్యాంక్ 'హోమ్ ఉత్సవ్'

23 Oct 2020 7:05 PM IST
ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంక్ ఐసిఐసిఐ హైదరాబాద్ లో పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని 'హోమ్ ఉత్సవ్'ను ప్రారంభించింది. ఈ వర్చువల్ ప్రాపర్టీ...

దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతం

22 Oct 2020 10:38 AM IST
విషాదం. దీక్షిత్ తిరిగి వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. గురువారం ఉదయమే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీక్షిత్...

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

22 Oct 2020 9:56 AM IST
కార్మిక నాయకుడు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస...

నాయినిని పరామర్శించిన సీఎం కెసీఆర్

21 Oct 2020 8:27 PM IST
మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాయిని...

ఎల్ అండ్ టి మెట్రో రైలు ఎండీకి ప్రతిష్టాత్మక అవార్డు

21 Oct 2020 6:35 PM IST
ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్ టిఎంఆర్ హెచ్ఎల్) ఎండీ, సీఈవో కె వి బి రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2020 సంవత్సరానికి గాను...

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి రెండే టెండర్లు

21 Oct 2020 10:17 AM IST
తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన నూతన సచివాలయానికి కేవలం రెండు అంటే రెండు సంస్థలు మాత్రమే బిడ్స్ సమర్పించాయి. అందులో ఒకటి...
Share it