Telugu Gateway

Latest News - Page 847

విశాఖలో అవి కరోనాకు హైరిస్క్ జోన్లు

24 March 2020 5:06 PM IST
విశాఖపట్నంలో గాజువాక, సీతమ్మధార, అనకాపల్లి ప్రాంతాలు కరోనాకు హైరిస్క్ జోన్లుగా ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. అలా అని అక్కడ...

కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్ధిక మంత్రి

24 March 2020 4:01 PM IST
త్వరలోనే దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించిన...

డెక్కన్ క్రానికల్ ప్రింట్ ఎడిషన్ బంద్..మార్చి 31 వరకూ

24 March 2020 2:26 PM IST
కరోనా వైరస్ ప్రభావం మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇఫ్పటికే ఆర్ధిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ దశలో...

తెలంగాణలో 36కు చేరిన కరోనా కేసులు

24 March 2020 1:55 PM IST
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంగళవారం నాడు కొత్తగా మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది....

ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

24 March 2020 12:20 PM IST
ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 31 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను రెండు వారాల పాటు...

రాజ్యసభ ఎన్నికలు వాయిదా

24 March 2020 12:15 PM IST
వాయిదాలే..అన్నీ వాయిదాలే. ఎందుకంటే ఎక్కడ చూసినా కరోనా భయమే. దీంతో ఎంతటి కీలకమైన పనులైనా వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో రాజ్యసభ ఎన్నికలు కూడా...

కరోనా ఎఫెక్ట్..మీడియాకూ చిక్కులు

24 March 2020 10:09 AM IST
కరోనా ప్రభావం మీడియాపై కూడా పడుతోంది. ముఖ్యంగా పలు పత్రికల సరఫరా నిలిచిపోతోంది. హైదరాబాద్ వంటి నగరంలో చాలా చోట్ల మంగళవారం నాడు పత్రికలు వేసుకోవటానికి...

మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహన్

23 March 2020 9:18 PM IST
మధ్యప్రదేశ్ లో బిజెపి సర్కారు కొలువుదీరింది. పక్కా వ్యూహాంతో అమలు చేసిన ప్లాన్ వర్కవుట్ కావటంతో కాంగ్రెస్ సర్కారు పతనం అయి...బిజెపి సర్కారు వచ్చింది....

జగన్ కు చంద్రబాబు లేఖ

23 March 2020 7:12 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా...

కరోనా సాయం కోసం నితిన్ 20 లక్షల విరాళం

23 March 2020 6:43 PM IST
హీరో నితిన్ కరోనా బాధితుల సాయం కోసం 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయలు, ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి...

అమరావతి భూ గోల్ మాల్ పై సీబీ‘ఐ’

23 March 2020 6:24 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్...

దేశీయ విమాన సర్వీసులూ బంద్

23 March 2020 5:35 PM IST
భారత పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిలిపివేత మార్చి 24 అర్ధరాత్రి నుంచి అమల్లోకి...
Share it