Telugu Gateway

Latest News - Page 821

నిమ్మగడ్డ లేఖ విషయంలో కొత్త ట్విస్ట్!

24 April 2020 5:26 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి...

హరీష్ రావుపై కెటీఆర్ ప్రశంసలు

24 April 2020 4:50 PM IST
రంగనాయక సాగర్ తో సిద్ధిపేటకు గోదావరి జలాలుసిద్ధిపేటకు గోదావరి జలాలు వచ్చాయి. రంగనాయకసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కెటీఆర్ లు...

బిల్లులు ఆమోదం పొందాకే రాజధాని తరలింపు

24 April 2020 1:26 PM IST
రాజధాని వికేంద్రీకరణ సంబంధించిన బిల్లులు ఆమోదం పొందిన తర్వాతే అమరావతి నుంచి రాజధాని తరలింపు ఉంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. ఇదే అంశంతో...

వెయ్యికు చేరువలో ఏపీ కరోనా కేసులు

24 April 2020 1:04 PM IST
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి చేరువ అవుతున్నాయి. గురువారం మొదటిసారి ఏకంగా 80 కేసులు రికార్డు అయ్యాయి. ఇదే ఇప్పటివరకూ ఏపీలో ఒక రోజు నమోదు అయిన అత్యధిక...

పొదుపు సంఘాలకు ఆన్ లైన్ లో రూ1400 కోట్లు జమ

24 April 2020 12:51 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మహిళా సంఘాలకు 1400 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేశారు. బ్యాంకులకు మహిళా సంఘాలు...

రైతు సమస్యలపై బండి సంజయ్ దీక్ష

24 April 2020 11:09 AM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రైతు సమస్యలపై ఉపవాసదీక్షకు దిగారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన దీక్షకు కూర్చున్నారు. బిజెపి నేతలు ఎవరి...

చిల్లర రాజకీయాలొద్దు...సోనియాపై బిజెపి ఫైర్

23 April 2020 8:56 PM IST
కరోనా పోరు విషయంలో ఇంత కాలం కలసి కట్టుగా ఉన్నట్లు కన్పించిన అధికార బిజెపి, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ...

త్వరలో కేసులు తగ్గుతాయి

23 April 2020 8:14 PM IST
తెలంగాణలో కంటైన్మెంట్‌ జోన్లలో తప్ప ఇతర ప్రాంతాల్లో కొత్త కేసులు రావడం లేదని, మరో 5,6 రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ...

లాక్ డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు

23 April 2020 5:37 PM IST
ఎలక్ట్రిక్ షాప్ లు.స్టేషనరీ షాప్ లకు మినహాయింపుదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 20 నుంచి కేంద్రం లాక్ డౌన్ కు సంబంధించి పలు మినహాయింపులు ఇచ్చింది....

దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో

23 April 2020 4:11 PM IST
తెలంగాణ మరో ప్రత్యేకతను సాధించింది. దేశంలోనే తొలి వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో ఏర్పాటు అయింది. దేశాన్ని కరోనా కుదిపేస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ ల్యాబ్ ...

కేంద్రం కీలక నిర్ణయం

23 April 2020 3:24 PM IST
కరోనా దెబ్బ అందరిపై పడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోతలు పెడుతూ సగం సగం జీతాలు చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాలను...

ప్రతి కుటుంబానికి రూ 7500..సోనియా డిమాండ్

23 April 2020 3:21 PM IST
భారత్ కరోనా టెస్ట్ ల విషయంలో ఇంకా వెనకబడే ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. వైద్య సిబ్బందికి ఇంకా పీపీఈ కిట్ల కొరత ఉందని...
Share it