Telugu Gateway

Latest News - Page 817

కేంద్రమే వలస కూలీలను తరలించాలి

30 April 2020 5:33 PM IST
ఎక్కడికి వారు అక్కడకు వెళ్లొచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకోవటం ఏ మాత్రం సరికాదని తెలంగాణ పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల ...

చంద్రబాబు పీఏపై కేసు నమోదు

30 April 2020 1:55 PM IST
వైసీపీ నేత ఫిర్యాదు మేరకు తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పీఏ మనోహర్ పై కేసు నమోదు అయింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, బ్యాంక్‌ నుంచి...

కెసీఆర్..కెటీఆర్ లపై రేవంత్ సంచలన ఆరోపణలు

30 April 2020 12:59 PM IST
కరోనా సంక్షోభ సమయంలోనూ సొంత కంపెనీల ప్రయోజనాలేనా?ప్రధాని నరేంద్రమోడీకి కూడా కరోనాపై సలహాలు..సూచనలు ఇస్తున్నట్లు బయటకు చెబుతున్న ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ...

ఏపీలో 71 కేసులు..ఒక్క కర్నూలులో 43

30 April 2020 11:25 AM IST
ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403 కు పెరిగింది. గత 24 గంటల్లో 71 కేసులు రాగా..ఒక్క కర్నూలు జిల్లాలో 43 కేసులు నమోదు కావటం విశేషం. కృష్ణా...

రిషీకపూర్ మృతి

30 April 2020 10:37 AM IST
బాలీవుడ్ ను వరస విషాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం నాడే విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త సినీ అభిమానులు, బాలీవుడ్ ను షాక్ కు గురిచేయగా..గురువారం...

తెలంగాణలో మరో ఏడు కేసులు

29 April 2020 9:42 PM IST
మంగళవారం నాడు ఏడు కేసులు. బుధవారం నాడు కూడా ఏడు కరోనా పాజిటివ్ కేసులు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు పెరిగింది. ఇప్పటికే...

ఏపీ వైద్య శాఖ మంత్రి పేషీని తాకిన కరోనా

29 April 2020 9:31 PM IST
ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పేషీకి కరోనా వైరస్ తాకింది. ఆయన పేషీలో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని...

ఫ్లిప్ కార్ట్..మేరూ ఒప్పందం

29 April 2020 7:00 PM IST
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, ప్రముఖ క్యాబ్ ఆపరేటర్ మేరూలు జట్టుకట్టాయి. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు అత్యంత సురక్షితంగా...

ఎక్కడి వాళ్ళు అక్కడకు వెళ్లొచ్చు

29 April 2020 6:23 PM IST
లాక్ డౌన్ లో చిక్కుకున్న వారికి ‘బిగ్ రిలీఫ్’శుభవార్త. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన పలు వర్గాలకు ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....

చంద్రబాబుతో వెంకయ్యనాయుడు చర్చలు

29 April 2020 5:38 PM IST
సుదీర్ఘ విరామం తర్వాత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ లో చర్చలు జరిపారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా సమస్యపై...

రాజధాని రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలి

29 April 2020 2:52 PM IST
అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రైతులను కేసుల పేరుతో వేధించటం...

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

29 April 2020 12:22 PM IST
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ముంబయ్...
Share it