Telugu Gateway

Latest News - Page 810

ఏపీలో కరోనా కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు

9 May 2020 5:05 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న దానికంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువే ఉంటుందని...

ఏపీ సర్కారు కీలక నిర్ణయం

9 May 2020 4:36 PM IST
పెద్ద ఎత్తున మద్యం రేట్లు పెంచి విమర్శల పాలైన ఏపీ సర్కారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిన సర్కారు...

ఇవాంక ట్రంప్ సహాయకురాలికి కరోనా పాజిటివ్

9 May 2020 4:23 PM IST
అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా ఇఫ్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికార భవనం శ్వేతసౌథం (వైట్ హౌస్)ను కూడా తాకింది. ఈ కారణంతోనే అమెరికా అధ్యక్షుడు...

ఆకట్టుకుంటున్న ‘సాయిపల్లవి’ లుక్

9 May 2020 2:27 PM IST
సాయిపల్లవి. విలక్షణ నటి. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు విభిన్న కథలతో కూడా చిత్రాలు చేయటంలో చాలా ముందు ఉంటుంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో...

ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

9 May 2020 12:36 PM IST
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. శాంపిళ్ళ పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ తొలుత రోజుకు 80 లెక్కన నమోదు అయిన కేసులు..ఇటీవల...

టీవీ5 కార్యాలయంపై దాడి

9 May 2020 11:41 AM IST
హైదరాబాద్ లోని టీవీ5 కార్యాలయంపై శనివారం నాడు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కొంత మంది కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కార్యాలయంలోని...

రిలయన్స్ కంటే ఈనాడే బెటర్..కోతల్లేకుండా వేతనాలు

9 May 2020 10:25 AM IST
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కూడా కరోనా పేరు చెప్పి జీతాలు తగ్గించింది. ప్రతి ఏటా వందల కోట్ల లాభం ఆర్జించే దేశంలోని అగ్రశ్రేణి మీడియా గ్రూప్ అయిన...

తెలంగాణలో మరో పది కరోనా పాజిటివ్ కేసులు

8 May 2020 7:31 PM IST
తెలంగాణలో కరోనా పరీక్షలు సరిగా జరగటం లేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ...

మాజీ ఎస్ఈసీ కేసులో తీర్పు రిజర్వ్

8 May 2020 6:46 PM IST
ఏపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన అంశానికి సంబంధించిన కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గత కొన్ని...

విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు నష్టపరిహారం విడుదల

8 May 2020 6:43 PM IST
వైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించి సర్కారు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు...

ఎల్ జీ పరిశ్రమను అక్కడ నుంచి తరలించాలి

8 May 2020 4:12 PM IST
విశాఖపట్నంలో ప్రమాదానికి కారణమైన ఎల్ జి పాలిమర్స్ కంపెనీని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు....

కెసీఆర్ ‘క్వారంటైన్ సీఎం’

8 May 2020 2:23 PM IST
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలు ఇబ్బంది పడుతున్నా ఆయన ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటకు రారని...
Share it