Telugu Gateway

Latest News - Page 808

సోషల్ మీడియానే మన బలం

12 May 2020 5:47 PM IST
‘ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలు, జనసేన ప్రస్తావించిన అంశాలు పత్రికలు, టీవీ మాధ్యమాల్లో తగిన విధంగా రావడం లేదని ఎవరూ భావించవద్దు. మనకు ఉన్న బలం...

22 ట్వీట్లు...ఐదు ప్రెస్ మీట్లు...టీడీపీ రికార్డులు

12 May 2020 4:29 PM IST
‘నలభై మంది గ్యాంగ్ స్టర్స్ ను ఎన్ కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్ లిమిటెడ్. ఇదంతా స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై...

నేను ఆరోగ్యంగానే ఉన్నా..కెటీఆర్

12 May 2020 2:56 PM IST
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు సిరిసిల్లలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా తుమ్ములతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన...

ఏపీలో మరో 33 కరోనా కేసులు

12 May 2020 12:47 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 33 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2051కు పెరిగింది. అందులో ఇప్పటికే 1056 మంది...

విశాఖలో విజయసాయిరెడ్డి బస

12 May 2020 9:31 AM IST
ఐదు రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. అంతే కాదు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ...

ఒకే రోజు 79 కేసులు..అన్నీ జీహెచ్ఎంసీలోనే

11 May 2020 9:36 PM IST
తెలంగాణకు కరోనా కేసుల షాక్. ఒకే రోజు ఏకంగా 79 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో కేసులు రావటం ఇదే మొదటిసారి. అంతే కాదు..వచ్చిన...

సీఎంపై వ్యాఖ్యలు..ఇంజనీర్ సస్పెండ్

11 May 2020 9:33 PM IST
సోషల్ మీడియా దెబ్బ మామూలుగా లేదు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారు కూడా నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఏపీలో అలాంటిదే...

ప్రజా రవాణా రంగంపై ఆంక్షలను తొలగించాలి

11 May 2020 6:42 PM IST
దేశంలో ప్రజా రవాణా రంగంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. దీంతోపాటు షాపింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతించి...

ఇసుక దోపిడీ...వైసీపీ, టీడీపీ సేమ్ టూ సేమ్

11 May 2020 6:08 PM IST
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అచ్చం అలాగే సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇసుక, మట్టి,...

ప్రయాణికుల రైళ్ళు ఇప్పుడే నడపొద్దు

11 May 2020 5:50 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు అంశాలు ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా ప్రయాణికుల...

ఎల్ జీ పాలిమర్స్ బాధితులకు చెక్కుల పంపిణీ

11 May 2020 2:36 PM IST
ఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాద ఘటనతో రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన నూతన విధానం తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం...

దిల్ రాజు పెళ్లి ఫోటోలు వైరల్

11 May 2020 2:14 PM IST
ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆయన ఆదివారం నాడు తన పెళ్లికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇఛ్చారు....
Share it