Telugu Gateway

Latest News - Page 790

కరోనాతో జర్నలిస్టు మృతి

7 Jun 2020 3:06 PM IST
హైదరాబాద్ లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా బాధిత జర్నలిస్టుల సంఖ్య పెరుగుతోంది. కరోనాతో బాధపడుతున్న‌...

పీసీసీ పదవి కోసమే రేవంత్ రెడ్డి విమర్శలు

7 Jun 2020 2:51 PM IST
తెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ ఫాంహౌస్ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా...

తెలంగాణ సీఎంవోలో కరోనా వైరస్ కలకలం!

6 Jun 2020 9:08 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యాలయాన్ని కరోనా వైరస్ తాకింది. సీఎంవోలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా సోకటంతో ఒక్కసారిగా కలకలం రేగింది....

తెలంగాణలో మళ్ళీ పదవ తరగతి పరీక్షలు వాయిదా

6 Jun 2020 8:31 PM IST
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణలో శనివారం నాడు నాడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం నుంచి జరగాల్సిన పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్...

ఆ ఫాంహౌస్ నాది కాదు..నాపై తప్పుడు ప్రచారం

6 Jun 2020 7:56 PM IST
చెన్నయ్ కు చెందిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) జారీ చేసిన నోటీసుల అంశంపై తెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ స్పందించారు. తనపై నమోదు అయిన...

జీహెచ్ఎంసీ మినహా పదవ తరగతి పరీక్షలకు ఓకే

6 Jun 2020 7:17 PM IST
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల వ్యాప్తి విస్తృతంగా ఉన్నందున...

ఇసుక తుఫాన్ లో ‘వైసీపీ సర్కారు’

6 Jun 2020 12:04 PM IST
తెలుగుదేశం హయాంలో ఉన్నది లోపభూయిష్ట ఇసుక విధానం. మేం అత్యుత్తమ విధానం తెస్తాం. అప్పటివరకూ ఇసుక కోసం ఆగమన్నారు. పాలసీ వచ్చింది..కానీ సీజన్ పోయింది. ఇది...

జూన్ 9న జగన్ తో టాలీవుడ్ టీమ్ భేటీ

6 Jun 2020 11:40 AM IST
టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ నెల 9న అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ భేటీలో చిరంజీవితోపాటు నాగార్జున, నిర్మాత సి....

‘ఈనాడు’ ఉద్యోగులపై వేతనాల కోత కత్తి?!

6 Jun 2020 9:00 AM IST
20 నుంచి 40 శాతం వరకూ కోతకు ఛాన్స్మే వేతనాల నుంచి అమల్లోకిసహజంగా ఈనాడు అంటే జీతాలు ఠంచనుగా పడిపోతాయి. ప్రతి నెలా చివరి రోజు బ్యాంకు ఖాతాల్లో జమ...

కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతాం

5 Jun 2020 9:08 PM IST
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సిబ్బందిని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. నగరంలోని గాంధీ, నీలోఫర్,...

రెండు లక్షల మొక్కలు నాటిన రామ్ కీ ఎన్విరో టీమ్

5 Jun 2020 8:21 PM IST
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామ్ కో ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. కంపెనీ ఉద్యోగులు భారతదేశంలోని 25 కు పైగా...

ఉద్యోగ సంఘ నేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

5 Jun 2020 7:19 PM IST
తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘ నేతలు సర్కారుకు తొత్తులుగా మారారని ఆరోపించారు....
Share it