Telugu Gateway

Latest News - Page 786

అప్పుడు సాక్షి తప్పు రాసిందా?.ఇప్పుడు జగన్ తప్పు చేశారా?

12 Jun 2020 5:58 PM IST
రెండింట్లో ఏదో ఒకటే నిజం ఉండాలి. రెండు నిజాలు ఉండవు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టా?. లేక ఆయనకు చెందిన పత్రిక సాక్షిలో...

అక్రమాలన్నింటిపై దర్యాప్తు చేయాలి

12 Jun 2020 1:24 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్ పై జనసేన స్పందించింది. అక్రమాలు అన్నింటిపై దర్యాప్తు చేయించాల్సిందేనని ఆ పార్టీ రాజకీయ...

చంద్రబాబు..లోకేష్ ల అరెస్ట్ తప్పదు

12 Jun 2020 1:16 PM IST
అధికార వైసీపీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్ పై టీడీపీ విమర్శలకు ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ఎటాక్ మొదలుపెట్టారు....

ఆ 150 కోట్ల స్కామ్ లో అచ్చెన్నాయుడి పాత్ర

12 Jun 2020 10:40 AM IST
ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి పాత్ర ఉన్నందునే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో మీడియా...

అచ్చెన్నాయుడిది కిడ్నాప్ అంటున్న చంద్రబాబు

12 Jun 2020 9:41 AM IST
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడిది కిడ్నాప్ అని..దీనికి సీఎం...

టీడీపీ ‘పెద్ద గొంతు’ అచ్చెన్నాయుడు అరెస్ట్

12 Jun 2020 8:54 AM IST
ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలపై అదుపులోకిఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. కార్మిక శాఖ మంత్రిగా...

కెటీఆర్ గతంలో చెప్పిన సూక్తులు మర్చిపోయావా?

11 Jun 2020 8:48 PM IST
ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కోవాలి కానీ స్టేలు తెచ్చుకోవటం ఎందుకు అని గతంలో సూక్తులు చెప్పిన మంత్రి కెటీఆర్ ఇప్పుడేమీ చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్...

ఆగస్టు నుంచి జగన్ పల్లెబాట

11 Jun 2020 8:45 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్లెబాట పట్టనున్నారు. ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలో ఆయన జిల్లాల పర్యటనలు చేసింది తక్కువే. అందుకే ఆగస్టు నుంచి...

అజయ్ కల్లాంకు ‘విచిత్ర పరిస్థితి’

11 Jun 2020 6:31 PM IST
అప్పుడు జీఎంఆర్ ది స్కామ్ అని...ఇప్పుడు మౌనంగా ఎండార్స్ మెంట్!కొంత మంది అధికారులు రాజకీయల నేతలకూ తమకు పెద్ద తేడా ఉండదని నిరూపించుకుంటున్నారు. ...

నవయుగాతో సర్కారు రాజీ..మెగాకే పోలవరం విద్యుత్ ప్రాజెక్టు

11 Jun 2020 5:51 PM IST
పోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామం. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉంది. వాస్తవానికి పోలవరం పెండింగ్ పనులతోపాటు విద్యుత్...

చంద్రన్న తోఫా..ఫైబర్ నెట్..హెరిటేజ్ మజ్జిగలపై సీబీఐ

11 Jun 2020 3:36 PM IST
జూన్ 16 నుంచి అసెంబ్లీ సమావేశాలుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలుఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గురువారం నాడు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో...

కేంద్ర మంత్రికి జగన్ లేఖ

11 Jun 2020 1:39 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ కు లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని...
Share it