Telugu Gateway

Latest News - Page 766

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ...జగన్ కు తేడా అదే!

9 July 2020 1:03 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బుధవారం నాడు సీఎంవోలో చేసిన మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ...

కన్నాపై విజయసాయిరెడ్డి విమర్శలు

9 July 2020 12:08 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి తమ పార్టీ...

ఏడు కిలోమీటర్లకు ఎనిమిది వేల అంబులెన్స్ ఛార్జి

9 July 2020 11:23 AM IST
కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వైరస్ బారిన పడిన వారి బాధలు వర్ణనాతీతం. పొరపాటున ఎవరైనా ఈ వైరస్ కారణంగా చనిపోతే అంత్యక్రియల సమయంలోనూ అసాధారణ...

ఎడ్యుటెక్ మార్కెట్ 26 వేల కోట్లకు

9 July 2020 11:07 AM IST
కోవిడ్ కారణంగా దేశ విద్యారంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడా స్కూళ్ళు, కాలేజీలు తెరిచే పరిస్థితి లేకపోవటంతో అంతా ఆన్ లైన్ బాట...

ఢిల్లీ..ఏపీ తరహాలో తెలంగాణలోనూ టెస్ట్ లు చేయాలి

8 July 2020 9:11 PM IST
తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల తరహాలో...

పైశాచిక ఆనందం కోసమే కెసీఆర్ పై విమర్శలు

8 July 2020 8:55 PM IST
లాక్ డౌన్ పెడితే ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి ‘కరోనా విషయంలో కెసీఆర్ విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలా కొంత మంది నోటికొచ్చినట్లు...

అజయ్ కల్లాంకు జగన్ షాక్!

8 July 2020 5:12 PM IST
సబ్జెక్ట్ లు లేకుండా సలహాదారుగాపీవీ రమేష్, జె మురళీలదీ అదే బాటమాజీ సీఎస్ అజయ్ కల్లాంకు జగన్ సర్కారు షాకిచ్చింది. ప్రస్తుతం ఆయన సీఎం ముఖ్యసలహాదారుగా...

అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట

8 July 2020 1:56 PM IST
ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట లభించింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఇటీవలే...

సీఎం వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా?

8 July 2020 12:36 PM IST
ఎవరైనా సెక్షన్ 8 అంటే నాలుక చీరేస్తాం..శ్రీనివాస్ గౌడ్కాంగ్రెస్, బిజెపి నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్...

వైఎస్ కు సీఎం జగన్ ఘన నివాళి

8 July 2020 11:35 AM IST
ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని...

కర్ణాటక అసెంబ్లీ..తెలంగాణ సచివాలయం డిటో!

8 July 2020 10:17 AM IST
ఇందులో కొత్తదనం ఎక్కడ?తెలంగాణ సర్కారు కొత్తగా నిర్మించతలపెట్టిన సచివాలయ ‘డిజైన్’పై భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి. కొత్తగా కట్టే డిజైన్ అంటే...

ఆ సిలబస్ నుంచి సెక్యులరిజం..పౌరసత్వం..జాతీయవాదం గాయబ్

8 July 2020 10:13 AM IST
కరోనా కారణంగా విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అందుకే సిలబస్ లో మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ కూడా ఆదేశాలు జారీ...
Share it