Telugu Gateway

Latest News - Page 745

రామజన్మభూమిని సందర్శించిన తొలి ప్రధాని

5 Aug 2020 3:39 PM IST
ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ఓ కొత్త రికార్డును సాధించారు. అయోధ్యలో రామ జన్మభూమిని సందర్శించిన తొలి ప్రధానిగా నిలిచారు. అత్యంత వైభవంగా జరిగిన...

అపోలో..బసవతారకం ఆస్పత్రులపై హైకోర్టు ఆగ్రహం

5 Aug 2020 3:17 PM IST
ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిది. ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకోవటం...

రామమందిర నిర్మాణం జాతీయ భావన

5 Aug 2020 3:06 PM IST
ప్రతిష్టాత్మక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. బుధవారం నాడు దేశ, విదేశాల్లో జై శ్రీరామ్ నినాదం మార్మోగింది. ప్రధాని నరేంద్రమోడీ...

సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ విచారణ

5 Aug 2020 2:16 PM IST
దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ సర్కారు కోరిన విధంగా సీబీఐ...

కరోనా బారిన ఎస్పీ బాలసుబ్రమణ్యం

5 Aug 2020 2:05 PM IST
టాలీవుడ్ పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతోంది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి కుటుంబం మొత్తం కరోనా బారిన పడగా..తాజాగా దర్శకుడు తేజ కూడా ఆ జాబితాలో చేరారు....

రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకు తెలంగాణా సర్కారు

5 Aug 2020 10:59 AM IST
రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తెలంగాణ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి ఇరు రాష్ట్రాల మధ్య...

థర్టీ ఇయర్స్ పృథ్వీకి తీవ్ర అనారోగ్యం

4 Aug 2020 10:24 PM IST
ప్రముఖ నటుడు థర్టీ ఇయర్స్ పృద్విరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఈ విషయమై సెల్పీ వీడియోను పోస్టు...

మరో కేంద్ర మంత్రికి కరోనా

4 Aug 2020 10:22 PM IST
కేంద్ర హోం శాఖ అమిత్ షా ఇఫ్పటికే కరోనా బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో కేంద్ర మంత్రి చేరారు. దర్మేంద్ర...

కరోనాకు కార్పొరేట్ లో అయినా..గాంధీలో అయినా అదే చికిత్స

4 Aug 2020 9:33 PM IST
మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులువైఖరి మారకపోతే కఠిన చర్యలు తప్పవువైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్కరోనాకు కార్పొరేట్...

ఆంధ్రప్రదేశ్ ను అమెరికాలా చేస్తాం

4 Aug 2020 8:10 PM IST
ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అమెరికాగా మార్చటమే తమ లక్ష్యం అన్నారు. దీనికి సంబంధించి తమ దగ్గర...

వ్యాక్సిన్ కోసం భారత్ చూపు హైదరాబాద్ వైపే

4 Aug 2020 7:21 PM IST
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ మంగళవారం నాడు జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడే ‘వ్యాక్సిన్...

మూడు రాజధానులకు తాత్కాలిక బ్రేక్

4 Aug 2020 6:06 PM IST
ఆగస్టు 14 వరకూ స్టేటస్ కో కు హైకోర్టు ఆదేశంఏపీ సర్కారు దూకుడుకు తాత్కాలిక బ్రేక్ పడింది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ...
Share it