Telugu Gateway

Latest News - Page 725

ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించిన తెలంగాణ సర్కారు

1 Sept 2020 2:33 PM IST
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమోదం లేని..అక్రమ లేఔట్లను క్రమబద్దీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామపంచాయతీల దగ్గర నుంచి పట్టణ...

కేంద్రం తీరు దారుణం..జీఎస్టీ పరిహారంపై పోరాటమే

31 Aug 2020 8:12 PM IST
చట్టబద్దంగా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం కేంద్రం ఎగ్గొట్టాలని చూడటం దారుణమని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై...

భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు

31 Aug 2020 6:02 PM IST
మాజీ రాష్ట్రప్రతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస...

మళ్లీ వైసీపీలో చేరిన చలమలశెట్టి సునీల్

31 Aug 2020 5:17 PM IST
వైసీపీ నుంచి టీడీపీలోకి. ఇప్పుడు టీడీపీలో నుంచి వైసీపీలోకి. ఇది చలమలశెట్టి సునీల్ జంపింగ్ ల తీరు. గత ఎన్నికల్లో సునీల్ టీడీపీ తరపున కాకినాడ పార్లమెంట్...

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్

31 Aug 2020 4:40 PM IST
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నాడు ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నాడు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో...

శ్రీశైలం ప్రమాదంపై మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

31 Aug 2020 2:29 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై సీబీఐతోపాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటీ (సీఈఏ)తో శాఖపరమైన విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి...

అమిత్ షా డిశ్చార్జ్

31 Aug 2020 2:11 PM IST
కరోనా చికిత్స అనంతరం అత్యవసరంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచే విధులు...

ప్రశాంత్ భూషణ్ శిక్ష ఖరారు చేసిన సుప్రీం

31 Aug 2020 2:06 PM IST
సుప్రీంకోర్టు అత్యంత సంక్లిష్టంగా మారిన ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువరించింది. ఆయనకు శిక్ష ఖరారు చేసింది. తాను...

సీబీఐ, ఈడీ కేసుల విచారణ సాగుతుండగా జీవీకె..అదానీల ఒప్పందమా?

31 Aug 2020 12:30 PM IST
దీనికి విచారణ సంస్థలు అభ్యంతరం చెప్పవా?ఇంత భారీ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ లు ఉండవా?జీవీకె 705 కోట్ల ఫ్రాడ్ కేసు?జీవీకె గ్రూపు 705 కోట్ల రూపాయల మేర...

అదానీ చేతికి ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయం

31 Aug 2020 10:34 AM IST
జీవీకె, అదానీల మధ్య ఒప్పందం ఖరారునియంత్రణా సంస్థల అనుమతులే తరువాయిదేశీయ విమానయాన రంగంలో అదానీ గ్రూపు తన పట్టుపెంచుకుంటోంది. ఇఫ్పటికే ఎయిర్ పోర్ట్స్...

మోడీ ‘మన్ కీ బాత్’ వీడియోలపై డిస్ లైక్ ల ఎటాక్!

31 Aug 2020 10:17 AM IST
ఇది దేనికి సంకేతం?ప్రధాని నరేంద్రమోడీ. ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియాను ఓ అస్త్రంగా మలచుకుని యువతను ఆకట్టుకోవటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే సోషల్...

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా

30 Aug 2020 8:43 PM IST
ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. గత కొన్ని రోజులుగా రోజుకు పది వేలకుపైనే పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద...
Share it