Telugu Gateway

Latest News - Page 1057

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

25 April 2019 10:52 AM IST
అది ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఎగరటానికి రెడీ అవుతోంది. ఆ సమమయంలో జరిగే తనిఖీల సమయంలో ఒక్కసారిగా మంటలు. అంతే విమానాశ్రయంలో కలకలం...

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

25 April 2019 10:42 AM IST
ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో అప్రతిష్ట మూటకట్టుకున్న ఇంటర్మీడియట్ బోర్డు వరసగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. బోర్డు తీరుపై అటు...

టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేత

24 April 2019 9:55 PM IST
దేశంలో ఓ వైపు సంచలనం. మరో వైపు కలకలం. టిక్ టాక్ యాప్ ఈ రెండూ సృష్టించింది. అందులో కొంత సృజనాత్మకత ఉంటే..ఎక్కువ అశ్లీలత. అంతే ఒక్కసారిగా గగ్గోలు. ఈ...

కాళేశ్వరంలో కీలక అడుగు

24 April 2019 9:44 PM IST
తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక పరిణామం. ఈ మెగా ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్...

కెసీఆర్ సమీక్షించారు..కీలక నిర్ణయాలొచ్చాయ్

24 April 2019 9:31 PM IST
ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇంటర్ బోర్డు వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. ఇంటర్ ఫలితాల వెల్లడి తర్వాత పదుల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్య...

వీవీ ప్యాట్ లపై మళ్ళీ సుప్రీంకు పార్టీలు

24 April 2019 4:13 PM IST
విపక్షాలు పట్టు వీడటం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ లను లెక్కించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఏ మాత్రం...

ఇంటర్ బోర్డు వైఫల్యం..సర్కారుదే బాధ్యత

24 April 2019 3:32 PM IST
తెలంగాణ సర్కారు తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆక్షేపణ తెలిపారు. బోర్డు వైఫల్యానికి సర్కారే బాధ్యత వహించాలని అన్నారు. ‘ఇంటర్మీడియట్ బోర్డు...

మళ్ళీ అల్లు అర్జున్..పూజా హెగ్డె జోడీ

24 April 2019 11:40 AM IST
అల్లు అర్జున్, పూజా హెగ్డె మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. వీళ్ళిద్దరూ గతంలో ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమాలో కలసి నటించిన సంగతి తెలిసిందే. మాటల...

‘జియో’ మరో సంచలనం

24 April 2019 10:58 AM IST
రిలయన్స్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ‘జియో’తో దేశీయ టెలికం రంగంలో విప్లవం సృష్టించిన ఈ సంస్థ ఇప్పుడు మరో మెగా స్కీమ్ తో ముందుకు వస్తోంది....

చంద్రబాబు సమీక్ష ఇచ్చిన క్లారిటీ..టీడీపీ ఇంటికేనా?!

24 April 2019 10:09 AM IST
టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమీక్ష క్లారిటీ ఇచ్చేసిందా?. అంటే ఔననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ నెల 22న చంద్రబాబు...

మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు

23 April 2019 3:37 PM IST
తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచి దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైన రైతులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రైతులకు గిట్టు బాటు ధర...

ఇంటర్ ఫలితాల రగడ..విపక్షాలది రాజకీయం

23 April 2019 3:26 PM IST
ఇంటర్మీడియట్ ఫలితాల రగడపై విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇంటర్మీడియట్ ఫలితాలను విపక్షాలు రాజకీయం చేయచూస్తున్నాయని ఆయన ఆరోపించారు....
Share it