Telugu Gateway

Andhra Pradesh - Page 275

ఏపీ పునర్ నిర్మాణంలో జనసేనది కీలక పాత్ర

2 Jan 2019 10:24 AM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం కొత్త సంవత్సరం నుంచే మొదలైందని..దీన్ని మరింత స్పీడ్ పెంచాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

కడపలో చంద్రబాబు ‘ఉత్తుత్తి ఉక్కు ప్లాంట్’

27 Dec 2018 9:11 AM IST
కడప స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ భాగస్వామి ఎవరు?. ఇనుప ఖనిజం సరఫరా ఒప్పందాలేవీ?. సాంకేతిక పరిజ్ణానం టై అప్ ఉందా?. అసలు ఓ రాష్ట్ర ప్రభుత్వం సొంతగా స్టీల్...

కొత్త సంవత్సరం...కొత్త ఇంట్లోకి జగన్

25 Dec 2018 8:43 PM IST
ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త సంవత్సరం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో జగన్ పార్టీ...

ఇళ్లు కట్టకుండానే తలుపులు పెట్టి ఫుల్ పేజీ ప్రకటనలు!

24 Dec 2018 11:14 AM IST
ఎవరైనా కొత్తగా కట్టుకున్న ఇళ్లు పూర్తయితే సంతోషంగా ఉంటారు. అందరినీ పిలిచి గృహ ప్రవేశం చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అందులో వింత ఏమీ లేదు. కానీ...

నవనిర్మాణ..ధర్మపోరాట దీక్షల ప్రసంగమే ‘వైట్ పేపర్’

23 Dec 2018 12:48 PM IST
నాలుగు సంవత్సరాల పాటు నవ నిర్మాణ దీక్షల్లో చెప్పింది అదే. ఆ తర్వాత ధర్మ పోరాట దీక్షల్లో చెప్పిందీ అవే అంశాలు. కాకపోతే బిజెపితో కలసి ఉన్నంత కాలం విభజన...

‘జనసేన’కు గుర్తు వచ్చింది

23 Dec 2018 10:10 AM IST
పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఎన్నికల గుర్తు వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ‘గ్లాసు’ గుర్తును జనసేనకు కేటాయించింది. ఈ మేరకు శనివారం నాడు...

ఏపీలో ‘సిలికాన్ సిటీ’

20 Dec 2018 2:33 PM IST
తిరుపతిలో ప్రతిష్టాత్మక సంస్థ టీసీఎల్ నిర్మించతలపెట్టిన టీవీల తయారీ యూనిట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ...

మూడు నెలల ప్రచారానికి రూ. 200 కోట్లా!?

20 Dec 2018 9:41 AM IST
ఏపీ సమాచార శాఖలో ‘భారీ దోపిడీకి ప్లాన్’ఎన్నికలకు ఇంకా సమయం మిగిలింది కేవలం మూడు నెలలే. కానీ ఘనత వహించిన ఏపీ సమాచార శాఖ తమకు ప్రభుత్వ పథకాల ప్రచారం...

‘భోగాపురం’ విమానాశ్రయానికి మరో బ్రేక్

19 Dec 2018 9:23 PM IST
కేంద్రం నిర్ణయంతో ప్రైవేట్ సంస్థలు రాక అనుమానమే!ఆంధ్రప్రదేశ్ లో నిర్మించతలపెట్టిన తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి మరో బ్రేక్ పడింది. ఈ విమానాశ్రయం...

అసెంబ్లీ సీట్ల పెంపు 2026 తర్వాతే

19 Dec 2018 2:06 PM IST
తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో జరిగే పనికాదని కేంద్రం తేల్చిచెప్పింది. రాజ్యసభలో సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు...

15 వేల కోట్ల నిధులు పోశారు...నీళ్ళు అడుగంటాయి

19 Dec 2018 10:10 AM IST
నీరు-చెట్టులో ‘దోపిడీ చంద్రజాలం’నాలుగేళ్లలో 15635 కోట్ల ఖర్చుఆ డబ్బుతో పది పట్టీసీమ ప్రాజెక్టులు కట్టొచ్చు. దోపిడీ మొత్తంతో కలుపుకునే సుమా. అదే...

హోదా బదులు ప్యాకేజీ ఇచ్చేశాం

18 Dec 2018 1:52 PM IST
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. హోదా బదులే ప్రత్యేక ప్యాకేజీ ఇఛ్చేశామని తేల్చిచెప్పింది. రాజ్యసభలో టీడీపీ...
Share it