Telugu Gateway

Andhra Pradesh - Page 252

అమ‌రావ‌తిలో జ‌గ‌న్...కెసీఆర్ భేటీ

17 Jun 2019 4:11 PM IST
తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ సోమ‌వారం నాడు అమ‌రావ‌తిలో ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. విజ‌య‌వాడ చేరుకున్న కెసీఆర్ తొలుత క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి...

అమరావతి ప్రస్తావన ఏది?

17 Jun 2019 11:35 AM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గత ఐదేళ్ళ కాలంలో తాము సుపరిపాలన అందించామని...

జగన్ కాన్వాయ్ కోసం కొత్త వాహనాలు

17 Jun 2019 10:06 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం కొత్త కాన్వాయ్ రెడీ అయింది. ప్రస్తుతం వాడుతున్న కాన్వాయ్ స్థానంలో ఆరు కొత్త ఫార్చూనర్ వాహనాలు కాన్వాయ్...

నీతిఅయోగ్ లో జగన్ ‘ప్రత్యేక హోదా’ డిమాండ్

15 Jun 2019 6:30 PM IST
‘రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందిన నగరం. ఏపీలో పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు లేవు....

చంద్రబాబుకు భద్రతా తనిఖీ మినహాయింపుల్లేవ్..జాబితా ఇదే

15 Jun 2019 9:14 AM IST
మాజీ ముఖ్యమంత్రి..సీనియర్ నేతగా, ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడికి ఓ హోదా ఉంది. కానీ సాక్ష్యాత్తూ ఏపీకి రాష్ట్ర హోం మంత్రిగా పనిచేసిన...

విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు

14 Jun 2019 9:49 PM IST
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు గన్నవరం విమానాశ్రయంలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన గన్నవరం విమానాశ్రయంలో...

అమిత్ షాతో జగన్ భేటీ

14 Jun 2019 8:27 PM IST
నీతిఅయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. భేటీ...

అంతా మీరే చేశారు...బాబూ!

14 Jun 2019 7:22 PM IST
ఓట‌మి త‌ర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాస్త‌వాలు గుర్తించ‌కుండా ఇంత కాలం షో చేస్తూ వచ్చింది. నిత్యం మ‌హిళ‌ల‌ను త‌ర‌లిస్తూ నువ్వెట్లా ఓడిపోయావ‌య్యా అంటూ...

ఏపీలోని ప్రభుత్వ సూళ్ళలోనూ ఇంగ్లీష్ మీడియం

14 Jun 2019 1:32 PM IST
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు సంతరించుకబోతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని 40 వేల పాఠశాల ఫోటోలు...

‘సంక్షేమ యాత్ర’ ఇప్పుడే ప్రారంభం

14 Jun 2019 10:16 AM IST
ఆంధ్రప్రదేశ్ లో ‘సంక్షేమయాత్ర’ ఇప్పుడు ప్రారంభం అయిందని..రాబోయే రోజుల్లో ప్రజలకు సుపరిపాలన అందబోతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ తెలిపారు....

అసెంబ్లీ లాబీల్లో నారా లోకేష్

14 Jun 2019 10:03 AM IST
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం తర్వాత ఎమ్మెల్సీ నారా లోకేష్ శుక్రవారం నాడు అసెంబ్లీ లాబీల్లో హల్ చల్ చేశారు. ఆయన కూడా మంగళగిరి నియోజకవర్గం...

జ‌గ‌న్ వ్యాఖ్య‌లు... చంద్ర‌బాబు, కెసీఆర్ ల‌కు షాక్

13 Jun 2019 3:41 PM IST
ఓ వైపు తెలంగాణ‌లో ఫిరాయింపుల ర‌చ్చ న‌డుస్తోంది. టీడీపీ సంగ‌తి స‌రేస‌రి. గ‌త ప్ర‌భుత్వంలో ఏకంగా 23 మంది ఎమ్మెల్యే ల ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి..అందుల...
Share it