Telugu Gateway

Andhra Pradesh - Page 209

జీవన ప్రమాణాల పెంచే అభివృద్ధి జరగాలి

21 Dec 2019 5:00 PM IST
ఓ నాలుగు ప్రభుత్వ భవనాల నిర్మాణం, కార్యాలయాల ఏర్పాటు అభివృద్ధి కాదని..ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అభివృద్ధి కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

జగన్ నిర్ణయానికి చిరంజీవి మద్దతు

21 Dec 2019 4:37 PM IST
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ..రాజధానుల మార్పు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊహించని మద్దతు లభించింది. ఓ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ...

సచివాలయం వైజాగ్ లో..మంత్రుల క్వార్టర్లు అమరావతిలోనా?

21 Dec 2019 10:10 AM IST
జీఎఎన్ రావు కమిటీ కామెడీప్రాంతమే కాకుండా స్థలాల ఎంపిక కూడా కమిటీయే చేసిందా?మరి సచివాలయం ఎక్కడ కట్టాలో ఎందుకు చెప్పలేదు?33 వేల ఎకరాల్లో అసలు ఏదీ...

జగన్ చెప్పిందే జీఎన్ రావు కమిటీ కూడా చెప్పింది

20 Dec 2019 6:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు ఖరారు అయిపోయింది. ఇది అధికారికం కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏదైతే చెప్పారో..జీఎన్ రావు కమిటీ కూడా అదే...

జగన్ చేతికి రాజధాని కమిటీ నివేదిక

20 Dec 2019 5:07 PM IST
ఏపీలో ప్రస్తుతం ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది రాజధాని అంశమే. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపుతోంది....

నిపుణుల కమిటీ రైతుల అభిప్రాయాలు అడగలేదే?

20 Dec 2019 2:22 PM IST
అమరావతిలో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాజకీయ...

రాజధానిపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 Dec 2019 12:42 PM IST
అమరావతిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేయనున్నట్లు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు అయినా తమ...

మీడియా మళ్ళీ ‘చలో వైజాగ్’ అనాల్సిందేనా?!

19 Dec 2019 5:14 PM IST
సరిగ్గా ఐదున్నర సంవత్సరాల క్రితం వరకూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేసిన మీడియా సంస్థలు రాష్ట్ర విభజనతో చలో అమరావతి అనాల్సి వచ్చింది. నాలుగున్నర...

అభివృద్ధి వికేంద్రీకరణ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది?!

19 Dec 2019 5:13 PM IST
ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే మంచిదే.ఇందులో ఆక్షేపించాల్సిన అవసరం ఏమీ లేదు. వైసీపీ నేతలకు ఇప్పుడే శివరామకృష్ణ కమిటీ నివేదిక...

ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్న జగన్

19 Dec 2019 3:13 PM IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చిన...

సీఎం తన ఆలోచన బయటపెట్టారు

19 Dec 2019 2:43 PM IST
ఏపీకిమూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. గురువారం నాడు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన...

అమరావతికి జనసేన కమిటీ

18 Dec 2019 7:54 PM IST
ఏపీ నూతన రాజధాని అమరావతి అంశంలో నెలకొన్న వివాదంపై జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సారధ్యంలో ఈ...
Share it