Telugu Gateway

Andhra Pradesh - Page 209

జనవరి 16న బిజెపి, జనసేన నేతల భేటీ

14 Jan 2020 7:04 PM IST
ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తులు పొడవనున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. జనవరి 16న విజయవాడలో జనసేన,...

వైసీపీ నేతలవి మదమెక్కిన మాటలు

14 Jan 2020 7:00 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు మదమెక్కి మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. అరికాలి నుంచి పైదాకా మదమెక్కితే...

పండగలతోనూ చంద్రబాబు రాజకీయాలు

14 Jan 2020 12:40 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పండగలను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానికి...

కెసీఆర్ తో జగన్ ‘సర్దుబాటు’కు అసలు కారణాలేంటి?

14 Jan 2020 10:59 AM IST
‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయ్యేదా..చచ్చేదా?’ ఇదీ తెలంగాణ సీఎం కెసీఆర్ కొద్ది రోజులు క్రితం విలేకరుల సమావేశంలో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. కానీ ఈ...

అలా చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

14 Jan 2020 9:45 AM IST
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న రాజధాని అమరావతిని తరలిస్తే వారు ఎవరైనా కొట్టుకుపోవాల్సిందేనని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఒక్క వైసీపీ...

జగన్..కెసీఆర్ ల మధ్య మళ్ళీ ‘గోదావరి చర్చలు’

14 Jan 2020 9:27 AM IST
తొలి రోజుల్లో స్నేహగీతాలు ఆలపించిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు కొంత కాలం మౌనంగా ఉండిపోయారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ...

బిజెపికి దగ్గరైన జనసేన

14 Jan 2020 9:12 AM IST
జనసేన, బిజెపిలు దగ్గరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి ముందుకు వెళ్ళనున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్...

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఔట్

12 Jan 2020 7:36 PM IST
వైసీపీ సర్కారులో తొలి వికెట్ పడింది. అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకోవటం ఒకెత్తు అయితే..తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఓ...

మూడు రాజధానులతో ఆ తప్పులు పునరావృతం కావు

12 Jan 2020 6:54 PM IST
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి రాజదానుల అంశంపై స్పందించారు. మూడు రాజదానులతో పాత తప్పులు పునరావృతం కావాన్నారు. గతంలో అభివృద్ధి...

అరాచక శక్తుల దాడులకు భయపడం..పవన్

12 Jan 2020 5:52 PM IST
కాకినాడలో ఆదివారం నాడు చోటుచేసుకున్న పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం నాడు...

అమరావతికి అనుకూలంగా బిజెపి కోర్ కమిటీ తీర్మానం

11 Jan 2020 6:15 PM IST
కన్నా లైన్ లోకే జీవీఎల్!అమరావతి విషయంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లైన్ లోకే బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్...

బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా మల్లాది విష్ణు

11 Jan 2020 5:56 PM IST
ఏపీలో మరో నామినేటెడ్ పోస్టు నియామకం జరిగింది. వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. ఈ...
Share it