Telugu Gateway

Andhra Pradesh - Page 210

అప్పుడు చంద్రబాబు వీడియోలు..ఇప్పుడు జగన్ వీడియోలు

18 Dec 2019 7:22 PM IST
ఏపీకి ముఖ్యమంత్రులు మారారు. అంతా సేమ్ టూ సేమ్. అప్పుడు అందరూ చంద్రబాబు వీడియోలు చూసేవారు. ఇప్పుడు సీఎం జగన్ వీడియోలు చూస్తున్నారు. అంతే తేడా. ప్రత్యేక...

రాజధాని రైతుల ‘బంద్’ పిలుపు

18 Dec 2019 6:49 PM IST
ఏపీలో ప్రస్తుతం రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అయితే రాజధాని కోసం...

జగన్ గురించి ముందే చెప్పా...జెసీ

18 Dec 2019 6:13 PM IST
టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ మాటలు అన్నారు....

రాజధానిపై ‘పేర్నినాని’ కొత్త ట్విస్ట్

18 Dec 2019 4:25 PM IST
ఓ వైపు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల గురించి ప్రకటన చేస్తే మంత్రి పేర్ని నాని మాత్రం కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సీఎం సభలో...

జగన్ ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది

18 Dec 2019 2:35 PM IST
మూడు రాజధానులకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై బిజెపి ఆచితూచి స్పందించింది. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు బుధవారం నాడు...

కడప స్టీల్ పై కీలక ఒప్పందం

18 Dec 2019 2:18 PM IST
కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించిక కీలక ఒప్పందం జరిగింది. ప్లాంట్ ఏర్పాటుకు అత్యంత కీలకమైన ముడి ఖనిజం సరఫరాకు సంబంధించిన ఒప్పందం బుధవారం నాడు...

టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే జగన్ సెక్రటేరియట్ ప్రకటన వెనక మతలబేంటి?

18 Dec 2019 1:10 PM IST
అమరావతి లో రాజధానిని వైసీపీ వ్యతిరేకించటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’. రాజధాని ఎక్కడ వస్తుందో ఆ విషయం ముందే తెలుసుకుని మాజీ...

అమరావతిలో ‘ఉద్రిక్తత’ ....రోడ్డెక్కిన రైతులు

18 Dec 2019 12:26 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అమరావతి రైతుల్లో కలకలం రేపుతోంది. దీంతో రాజధాని కోసం భూములు ఇఛ్చిన...

ఏపీ రాజధాని షటిల్ సర్వీసా?

18 Dec 2019 12:14 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆయన మీడియతో మాట్లాడారు. ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా...

జగన్ ప్రకటనను స్వాగతించిన కెఈ

18 Dec 2019 11:04 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆ పార్టీకి చెందిన సీనియర్...

ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు జగన్ క్షమాపణ చెబుతారా?

17 Dec 2019 10:07 PM IST
ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు జగన్ క్షమాపణ చెబుతారా?. మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని...

జగన్ ది తుగ్లక్ చర్య..ఒక రాష్ట్రానికి మూడు రాజధానులా?

17 Dec 2019 9:45 PM IST
ఏపీ రాజధానికి సంబంధించి శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
Share it