Telugu Gateway

Andhra Pradesh - Page 210

వైజాగ్ కు రాజధాని..20న ప్రత్యేక అసెంబ్లీ

11 Jan 2020 4:09 PM IST
అధికార వైసీపీ రాజధాని మార్పు కు సంబంధించి తాను అనుకున్న విధంగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీని కోసం ఏకంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం...

జనసేన ఒక్క ఎమ్మెల్యే జంప్ అయినట్లేనా!

11 Jan 2020 3:52 PM IST
గత ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జంప్ అయినట్లే కన్పిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన ముఖ్యమంత్రి...

ఢిల్లీకి పవన్ కళ్యాణ్

11 Jan 2020 3:19 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మిక ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఓ వైపు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న తరుణంలో ఆయన ఢిల్లీ పర్యటన...

చంద్రబాబు..పవన్ ను బూతులు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే

11 Jan 2020 2:54 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు కులాలు లేవు..మతాలు లేవు..ప్రాంతాలు లేవు అని చెబుతుంటారు. కానీ ఆయన మంత్రులు మాత్రం బహిరంగంగా అమరావతిలో...

తప్పు చేశారు కాబట్టే వైసీపీ నేతలు భయపడుతున్నారు

10 Jan 2020 8:50 PM IST
ఏపీ రాజధాని అంశంపై కేంద్రం దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. రాజధాని కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇవ్వటం తప్పు ఎలా...

జగన్ అలా ఎంటర్..ఇలా టీడీపీ ఎటాక్

10 Jan 2020 12:45 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో అలా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు..ప్రతిపక్ష టీడీపీ ఎటాక్ ప్రారంభించింది. రకరకాల కారణాలతో సీఎం అయిన తర్వాత...

సీఎంగా తొలిసారి కోర్టుకు జగన్

10 Jan 2020 11:40 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం నాడు హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయన...

అమరావతి జెఏసీ కార్యాలయానికి తాళం

10 Jan 2020 10:45 AM IST
రాజధాని రైతుల ఆందోళన ఉదృతం అవుతోంది. ఇఫ్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో మిగిలిన పార్టీలు కూడా రైతులకు అండగా నిలుస్తున్నాయి. సర్కారు మాత్రం రాజధాని...

జగన్ రాజధాని మార్పు నిర్ణయం ‘ఖరీదు 20 వేల కోట్లపైనే!?’

10 Jan 2020 9:51 AM IST
ఒక్క నిర్ణయం. ఒకే ఒక నిర్ణయం ‘భారం’ ఇరవై వేల కోట్ల రూపాయలు కాబోతుందా?. అంటే ఔననే చెబుతున్నాయి ఏపీ మునిసిపల్ శాఖ వర్గాలు. అమరావతిపై ఇప్పటికే గత...

అప్పుడు ఇటుకలు అమ్మారు...ఇప్పుడు విరాళాలు అడుగుతున్నారు

10 Jan 2020 9:48 AM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏది చేసినా ప్రజలు సాయం చేయాల్సిందేనా?. అమరావతి నిర్మాణానికి అప్పుడు ‘ఇటుకలు’ అమ్మారు. ‘మై బ్రిక్..మై అమరావతి’ అని ఓ...

రాజధాని రెఫరెండంగా ఎన్నికలు

9 Jan 2020 9:19 PM IST
రాజధాని అమరావతి తరలింపుపై రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళే ధైర్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు....

ఈనాడు మా బాస్ కాదు..మా ఆలోచనలు మాకుంటాయి

9 Jan 2020 8:59 PM IST
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈనాడు పేపర్ మా బాస్ కాదు. మా ఆలోచనలు మాకుంటాయి. ఏది చేస్తే రాష్ట్రానికి...
Share it