Telugu Gateway

Andhra Pradesh - Page 205

మండలి ఛైర్మన్, యనమల పై వైసీపీ విమర్శల దాడి

23 Jan 2020 1:48 PM IST
నిబంధనల ప్రకారం లేకున్నా మూడు రాజధానుల బిల్లును తన విచక్షాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన మండలి ఛైర్మన్ షరీఫ్ పై వైసీపీ...

జగన్ వచ్చారు..‘ఏథెనా పవర్’ మళ్ళీ వచ్చింది

23 Jan 2020 12:59 PM IST
చత్తీస్ ఘడ్ లో ‘ఏథెనా’ యూనిట్ కొనుగోలు దిశగా అడుగులువైఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలువిస్మయం వ్యక్తం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులుఏథెనా...

మంత్రులపై యనమల సంచలన వ్యాఖ్యలు

23 Jan 2020 10:54 AM IST
శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మంత్రులు సభలోకి తాగి వచ్చారని ఆరోపించారు....

అసెంబ్లీ బాయ్ కాట్ కు టీడీపీ నిర్ణయం

23 Jan 2020 10:34 AM IST
శాసనసభ, శాసనమండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రెండు సభల్లోనూ...

మండలిలో వైసీపీ సర్కారుకు షాక్

22 Jan 2020 10:30 PM IST
‘మూడు రాజధానుల’ పరిస్థితి ఏంటి?జాప్యం తప్ప మార్పేమీ ఉండదువైసీపీ సర్కారు దూకుడుకి బ్రేక్. ఎలాగైనా అమరావతి నుంచి విశాఖపట్నానికి అత్యంత వేగంగా రాజధానిని...

ఫిబ్రవరి 2న బిజెపి..జనసేన ‘లాంగ్ మార్చ్’

22 Jan 2020 10:14 PM IST
ఏపీ రాజధాని అమరావతితోపాటు పలు అంశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై బిజెపి, జనసేనల సమావేశం బుధవారం నాడు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిజెపి...

రాజధాని కేసు వాదనకు మాజీ అటార్నీ జనరల్

22 Jan 2020 6:54 PM IST
ఏపీ రాజధాని అమరావతి అంశంపై హైకోర్టులో కేసు దాఖలు కావటంతో సర్కారు కూడా వేగంగా స్పందించింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు విన్పించేందుకు మాజీ అటార్ని...

మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదు

22 Jan 2020 6:49 PM IST
అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని..ఈ విషయంలో తాము బిజెపితో కలసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు....

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు సర్కారు నిర్ణయం

22 Jan 2020 3:57 PM IST
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానం ప్రతిపాదించారు. వైసీపీ మొదటి నుంచి...

చంద్రబాబుకు రాష్ట్రం కంటే రియల్ ఎస్టేటే ముఖ్యం

22 Jan 2020 1:03 PM IST
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు రైతులపై ప్రేమేలేదు....

టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం

22 Jan 2020 12:10 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టి జై అమరావతి..జై...

పది మంది ఉన్నారు..రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు

22 Jan 2020 10:58 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం పక్కకు చేరి జై అమరావతి...జై అమరావతి...
Share it