Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 205
మండలి ఛైర్మన్, యనమల పై వైసీపీ విమర్శల దాడి
23 Jan 2020 1:48 PM ISTనిబంధనల ప్రకారం లేకున్నా మూడు రాజధానుల బిల్లును తన విచక్షాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన మండలి ఛైర్మన్ షరీఫ్ పై వైసీపీ...
జగన్ వచ్చారు..‘ఏథెనా పవర్’ మళ్ళీ వచ్చింది
23 Jan 2020 12:59 PM ISTచత్తీస్ ఘడ్ లో ‘ఏథెనా’ యూనిట్ కొనుగోలు దిశగా అడుగులువైఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలువిస్మయం వ్యక్తం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులుఏథెనా...
మంత్రులపై యనమల సంచలన వ్యాఖ్యలు
23 Jan 2020 10:54 AM ISTశాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మంత్రులు సభలోకి తాగి వచ్చారని ఆరోపించారు....
అసెంబ్లీ బాయ్ కాట్ కు టీడీపీ నిర్ణయం
23 Jan 2020 10:34 AM ISTశాసనసభ, శాసనమండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రెండు సభల్లోనూ...
మండలిలో వైసీపీ సర్కారుకు షాక్
22 Jan 2020 10:30 PM IST‘మూడు రాజధానుల’ పరిస్థితి ఏంటి?జాప్యం తప్ప మార్పేమీ ఉండదువైసీపీ సర్కారు దూకుడుకి బ్రేక్. ఎలాగైనా అమరావతి నుంచి విశాఖపట్నానికి అత్యంత వేగంగా రాజధానిని...
ఫిబ్రవరి 2న బిజెపి..జనసేన ‘లాంగ్ మార్చ్’
22 Jan 2020 10:14 PM ISTఏపీ రాజధాని అమరావతితోపాటు పలు అంశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై బిజెపి, జనసేనల సమావేశం బుధవారం నాడు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిజెపి...
రాజధాని కేసు వాదనకు మాజీ అటార్నీ జనరల్
22 Jan 2020 6:54 PM ISTఏపీ రాజధాని అమరావతి అంశంపై హైకోర్టులో కేసు దాఖలు కావటంతో సర్కారు కూడా వేగంగా స్పందించింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు విన్పించేందుకు మాజీ అటార్ని...
మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదు
22 Jan 2020 6:49 PM ISTఅమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని..ఈ విషయంలో తాము బిజెపితో కలసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు....
ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు సర్కారు నిర్ణయం
22 Jan 2020 3:57 PM ISTఅమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానం ప్రతిపాదించారు. వైసీపీ మొదటి నుంచి...
చంద్రబాబుకు రాష్ట్రం కంటే రియల్ ఎస్టేటే ముఖ్యం
22 Jan 2020 1:03 PM ISTఏపీ మంత్రి కురసాల కన్నబాబు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు రైతులపై ప్రేమేలేదు....
టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం
22 Jan 2020 12:10 PM ISTతెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టి జై అమరావతి..జై...
పది మంది ఉన్నారు..రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు
22 Jan 2020 10:58 AM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం పక్కకు చేరి జై అమరావతి...జై అమరావతి...
రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు తప్పవా?!
7 Aug 2026 12:02 PM ISTBhagwat's Message on Leadership Creates Political Ripples Across India
7 Aug 2026 11:59 AM ISTవరుణ్ తేజ్..రితికా నాయక్ ల మూవీ హిట్ కొట్టిందా?!(Korean Kanakaraju...
7 Aug 2026 7:55 AM ISTKorean Kanakaraju Review: Worth Watching?
7 Aug 2026 7:45 AM ISTవివాదాలూ పెరుగుతున్నాయి!
6 Aug 2026 5:57 PM IST
Bhagwat's Message on Leadership Creates Political Ripples Across India
7 Aug 2026 11:59 AM ISTWhy Are Modi and Amit Shah Missing from Lok Sabha?
5 Aug 2026 11:12 AM ISTUdhayanidhi Stalin Held in Trisha Remarks Case, Released on Station...
4 Aug 2026 2:58 PM ISTPrashant Kishor Defeats BJP in Bankipur, Ends 30-Year Stronghold
3 Aug 2026 5:42 PM ISTTrump Announces Fresh Iran Deal, Halts Planned US Strikes
2 Aug 2026 11:48 AM IST





















