Telugu Gateway

Andhra Pradesh - Page 196

నా మనుషుల కోసం ఎక్కడా తప్పు చేయలేదు

19 Feb 2020 7:04 PM IST
‘ నా జీవితం తెరిచిన పుస్తకం. నీతి, నిజాయతీతో ఉన్నా. ఒక పద్దతి ప్రకారం రాజకీయం చేశా. నా కుటుంబం కోసం, నా మనుషుల కోసం ఎక్కడా తప్పు చేయలేదు. డబ్బుకు...

ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్

19 Feb 2020 6:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఢిల్లీ పర్యటన తలపెట్టారు . ఆయన గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమరులైన సైనిక...

జగన్ సర్కారుపై పవన్ ఫైర్

19 Feb 2020 5:34 AM IST
రైతుల విషయంలో జగన్ సర్కారు తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. మీరు చెప్పింది ఏమిటి..చేస్తుంది ఏమిటి అంటూ ప్రశ్నించారు. దాన్యం విక్రయించిన...

విజయవాడలో జనసేన కార్యకర్తల ధర్నా..ఉద్రిక్తత

19 Feb 2020 5:07 AM IST
ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు మంగళవారం నాడు...

చరిత్రలో తొలిసారి..మండలి కార్యదర్శిపై ఛైర్మన్ ఫిర్యాదు

19 Feb 2020 5:01 AM IST
కొత్త మలుపు తిరిగిన ‘మండలి వ్యవహారం’బహుశా ఇది చరిత్రలో మొదటి సారి అయి ఉండొచ్చు. ఓ శాసనమండలి ఛైర్మన్ మండలిలో పనిచేసే కార్యదర్శిని సస్పెండ్ చేయమని...

చెడు చూపుకు మందు లేదు..జగన్ వ్యంగాస్త్రాలు

18 Feb 2020 2:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు కర్నూలులో ‘కంటి వెలుగు’ మూడవ విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు...

సాక్షిలో కీలక పరిణామం..ఏపీ రెసిడెంట్ ఎడిటర్ ఔట్!

18 Feb 2020 10:07 AM IST
సాక్షి పత్రికలో కీలక పరిణామం. ఆంధ్రప్రదేశ్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్న ధనుంజయ్ రెడ్డిని ఆ స్థానం తొలగించారు. అధికారికంగా ఉత్తర్వులు ఇంకా...

కరోనా కు మందు కనిపెట్టొచ్చు..కానీ టీడీపీకి కష్టం

17 Feb 2020 9:21 PM IST
టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌కు మందు కనిపెటొచ్చు కానీ.. టీడీపీ నేతల నోళ్ళకు మందు కనిపెట్టలేము అని...

ఏపీలో కొత్తగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

17 Feb 2020 4:30 PM IST
ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి. నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా ఒక్కొక్కటి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు ఒకటి....

జగన్ సర్కారులో మాటలే తప్ప చేతల్లేవ్!

17 Feb 2020 11:34 AM IST
విద్యుత్ ఒప్పందాల నష్టం 2636 కోట్ల రికవరికి చర్యలెక్కడ?జగన్మోహన్ రెడ్డి సర్కారు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. చర్యలు మాత్రం శూన్యం అనే చెప్పాలి....

పవన్..బిజెపి ఇన్ ఛార్జిపై బొత్స ఫైర్

16 Feb 2020 6:14 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దియోదర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అసలు ఎవరు బిజెపితో కలుస్తామని...

తీగలాగారు..డొంక కదులుతుంది

16 Feb 2020 5:02 PM IST
ఐటి దాడుల వ్యవహారంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటి అధికారులు తీగ లాగారని..డొంక కదులుతుందని వ్యాఖ్యానించారు. ఐటి దాడుల...
Share it