Telugu Gateway

Andhra Pradesh - Page 175

అప్పుడే నాయకత్వ సత్తా తెలిసేది..చంద్రబాబు

28 April 2020 10:26 AM IST
విపత్తుల సమయంలోనే నాయకత్వ సామర్ధ్యం బయటపడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారుకు రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా...

‘డబ్బింగ్ సినిమా’లా జగన్ సందేశం

27 April 2020 7:05 PM IST
ఒక భాషలో తీసిన సినిమాను మరో భాషలోకి డబ్బింగ్ చేసేటప్పుడు పాత రోజుల్లో చాలా సమస్యలు వచ్చేవి. వచ్చే డైలాగ్ లకు..పెదాలకు ‘సింక్’ అయ్యేది కాదు. అప్పట్లో...

కరోనాతో కలసి ముందుకు సాగాల్సిందే

27 April 2020 6:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగం అంతా కరోనాపైనే సాగింది. జగన్ ప్రసంగంలోని...

ఏపీ కిట్ల వ్యవహారంపై విచారణ

27 April 2020 5:51 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి..మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...

ఏపీకి తెలంగాణ వార్నింగ్ ఇచ్చిందా?!

27 April 2020 3:42 PM IST
కరోనా టెస్ట్ ల జాబితా నుంచి సడన్ గా తెలంగాణ మిస్సింగ్!కరోనా టెస్ట్ ల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని చాలా రాష్ట్రాల కంటే ముందు ఉంది. సర్కారు విడుదల...

ఏపీలో కరోనా విస్తరణకు టీడీపీ స్లీపర్ సెల్స్!

27 April 2020 3:09 PM IST
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కరోనా విస్తరణకు టీడీపీ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నట్లు అనుమానం...

ఏపీలో మరో 80 పాజిటివ్ కేసులు

27 April 2020 11:19 AM IST
గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా మరో 80 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో సింహభాగం గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనే ఉన్నాయి. కొత్తగా...

అండగా నిలుద్దాం...ఇది ఊహించని విపత్తు

26 April 2020 8:15 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది జీవితంలో ఎన్నడూ...

రైతులను ఆదుకోవాలి

26 April 2020 5:21 PM IST
ఓ వైపు గిట్టు బాటు ధర సమస్య. మరో వైపు అకాల వర్షాలతో నష్టం. ఇలా రకరకాల కారణాలతో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని జనసేన అధినేత పవన్...

ఏపీ కొత్త కేసులు 81..కృష్ణాలోనే 52

26 April 2020 11:52 AM IST
ఒక్కోసారి ఒక్కో జిల్లా. కరోనా కేసుల విషయంలో దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకూ కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగ్గా..ఇఫ్పుడు కృష్ణా...

ఏపీలో 78 బాటిళ్ళ ‘మందు’ తాగిన ఎలుకలు

26 April 2020 11:31 AM IST
ఇది ఓ కరోనా విచిత్రం. ఆంధ్రప్రదేశ్ లో ఎలుకలు మందుకు బాగా అలవాటు పడిపోయినట్లున్నాయి. అలా ఇలా కాదు..ఏకంగా పలు షాప్ లో 78 బాటిళ్లు తాగేశాయంట. ప్రకాశం...

చంద్రబాబు..లోకేష్ ఏపీకెందుకు రావటంలేదు?

25 April 2020 4:07 PM IST
హైదరాబాద్‌ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ రాష్ట్రానికి ఎందుకు రావడంలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శనివారం...
Share it