Telugu Gateway

Andhra Pradesh - Page 175

చంద్రబాబు పీఏపై కేసు నమోదు

30 April 2020 1:55 PM IST
వైసీపీ నేత ఫిర్యాదు మేరకు తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పీఏ మనోహర్ పై కేసు నమోదు అయింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, బ్యాంక్‌ నుంచి...

ఏపీలో 71 కేసులు..ఒక్క కర్నూలులో 43

30 April 2020 11:25 AM IST
ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403 కు పెరిగింది. గత 24 గంటల్లో 71 కేసులు రాగా..ఒక్క కర్నూలు జిల్లాలో 43 కేసులు నమోదు కావటం విశేషం. కృష్ణా...

ఏపీ వైద్య శాఖ మంత్రి పేషీని తాకిన కరోనా

29 April 2020 9:31 PM IST
ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పేషీకి కరోనా వైరస్ తాకింది. ఆయన పేషీలో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని...

చంద్రబాబుతో వెంకయ్యనాయుడు చర్చలు

29 April 2020 5:38 PM IST
సుదీర్ఘ విరామం తర్వాత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ లో చర్చలు జరిపారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా సమస్యపై...

రాజధాని రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలి

29 April 2020 2:52 PM IST
అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రైతులను కేసుల పేరుతో వేధించటం...

ఏపీలో 1332కు చేరిన కరోనా కేసులు

29 April 2020 11:06 AM IST
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల వేగంగా ఏ మాత్రం తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

కరోనా చిన్నపాటి జ్వరం కాదు

28 April 2020 7:50 PM IST
కరోనా చిన్నపాటి జ్వరం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. ఆయన జగన్ పేరు ప్రస్తావించకుండానే...

జగనన్న విద్యాదీవెన ప్రారంభం

28 April 2020 5:03 PM IST
రాష్ట్రంలోని సుమారు 12 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఏపీలో సర్కారు ‘జగనన్న విద్యాదీవెన’ పథకానికి శ్రీకారం చుట్టింది. ‘పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి...

కర్నూలులో మరో నలభై కరోనా కేసులు

28 April 2020 12:07 PM IST
ఇరవై నాలుగు గంటల్లో వచ్చిన కేసులు ఇవి. మంగళవారం నాడు ఏపీలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..అందులో నలభై కేసులు ఒక్క కర్నూలు జిల్లాలోనే...

అప్పుడే నాయకత్వ సత్తా తెలిసేది..చంద్రబాబు

28 April 2020 10:26 AM IST
విపత్తుల సమయంలోనే నాయకత్వ సామర్ధ్యం బయటపడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారుకు రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా...

‘డబ్బింగ్ సినిమా’లా జగన్ సందేశం

27 April 2020 7:05 PM IST
ఒక భాషలో తీసిన సినిమాను మరో భాషలోకి డబ్బింగ్ చేసేటప్పుడు పాత రోజుల్లో చాలా సమస్యలు వచ్చేవి. వచ్చే డైలాగ్ లకు..పెదాలకు ‘సింక్’ అయ్యేది కాదు. అప్పట్లో...

కరోనాతో కలసి ముందుకు సాగాల్సిందే

27 April 2020 6:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగం అంతా కరోనాపైనే సాగింది. జగన్ ప్రసంగంలోని...
Share it