Telugu Gateway

Andhra Pradesh - Page 157

జగన్...విజయసాయిరెడ్డిల మధ్య ఆనాటి బంధాలేవీ?

30 May 2020 2:19 PM IST
ఏడాది ఉత్సవాల్లో ఎక్కడ కన్పించని విజయసాయిరెడ్డి!దూరం పెట్టారంటున్న పార్టీ వర్గాలుఅది 2019 మే 23. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వైసీపీ అప్రతిహత...

వాళ్లకూ..మాకూ తేడా అదే

30 May 2020 1:16 PM IST
‘గత ప్రభుత్వంలో జన్మభూమి మాఫియా కమిటీలు ఉండేవి. ఏ పని కావాలన్నా వాళ్ల సంతకం ఉంటేనే జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత ఏడాది కాలంలో ఎక్కడా...

నిమ్మగడ్డ తీర్పుపై సుప్రీంకెళ్తాం

29 May 2020 5:07 PM IST
ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్..ఆ తర్వాత జారీ చేసిన జీవోలను రద్దు చేసింది. ఈ...

కరోనా పరీక్షల్లో ఏపీనే ఫస్ట్

29 May 2020 2:56 PM IST
కరోనా వస్తుందని ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది కూడా జ్వరం లాంటిదే అని..మందులు వేసుకుంటే...

కొమ్మినేని శ్రీనివాసరావుకూ హైకోర్టు నోటీసులు

29 May 2020 2:17 PM IST
న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల అంశంపై హైకోర్టు పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంలో 49కి నోటీసులు జారీ చేసిన...

ఏకస్వామ్య ప్రభుత్వం అంటే చెల్లదు

29 May 2020 1:30 PM IST
ఎస్ఈసీ రమేష్ కుమార్ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి...

నిమ్మగడ్డ క్విక్ రెస్పాన్స్

29 May 2020 12:10 PM IST
ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఎస్ఈసీ రమేష్ కుమార్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను వెంటనే బాధ్యతలు స్వీకరించినట్లు...

జగన్ సర్కారుకు షాక్..నిమ్మగడ్డ తొలగింపు చెల్లదు

29 May 2020 11:43 AM IST
ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు కు బిగ్ షాక్. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు చెల్లదని హైకోర్టు స్పష్టం...

ఐదేళ్ళ ‘అమ్మ ఒడి’ నిధులతో అద్భుతాలు చేయోచ్చు

29 May 2020 10:42 AM IST
రాష్ట్రంలో ‘శాశ్వత ఉచిత విద్య’ అందించవచ్చుకానీ ‘శాశ్వత పంచుడు పథకాల’పైనే ఫోకస్ఓట్ల కోసమే ఈ తిప్పలు అంటున్న అధికారులుప్రజాధనంతో ఓట్ల వేట‘చంద్రబాబు...

టీటీడీ ఆస్తులు..కానుకల అమ్మకం బంద్

28 May 2020 4:26 PM IST
తాజాగా తలెత్తిన వివాదంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్ లో టీటీడీ ఆస్తులు, కానుకలు,...

ఏపీలో కియా అదనపు పెట్టుబడులు

28 May 2020 2:37 PM IST
కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన చేసింది. గురువారం నాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో క్యూన్ షిమ్ ఈ...

ఈ టర్మ్ లో ప్రత్యేక హోదా సంగతి అంతేనా?

28 May 2020 2:27 PM IST
స్పష్టమైన సంకేతాలు ఇఛ్చిన జగన్!ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆ మాట చెప్పకపోయినా ఈ అంశంపై అదే రకమైన సంకేతాలు మాత్రం స్పష్టంగా ఇచ్చేశారు....
Share it