Telugu Gateway

Andhra Pradesh - Page 157

జగన్ సర్కారుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

22 Jun 2020 8:58 PM IST
చంద్రబాబు అవినీతి ప్రభుత్వం...జగన్ ది అహంకార ప్రభుత్వంఏపీ సర్కారుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది...

బొత్స అమరావతి పర్యాటనకు కారణాలేంటి?

22 Jun 2020 3:57 PM IST
ఏపీ సర్కారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరాదని నిర్ణయించుకుంది. అందుకే రెండవసారి తాజాగా అసెంబ్లీలో బిల్లు...

ఏపీలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు

20 Jun 2020 5:25 PM IST
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏ ఒక్క తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన చెందకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని ఏపీ విద్యా శాఖ మంత్రి...

నూతన ఎంపీలకు సీఎం జగన్ అభినందనలు

19 Jun 2020 10:03 PM IST
రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ ఎంపీలకు జగన్ అభినందనలు తెలిపారు. ఎంపీలు...

ఒక ఎన్నిక..టీడీపీకి రెండు ఓటములు

19 Jun 2020 7:17 PM IST
ఎన్నికలో ఎప్పుడైనా గెలుపు లేదా ఓటమే ఉంటుంది. కానీ ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మాత్రం ఒకే ఎన్నికలో ‘రెండు ఓటములు‘ నమోదు...

వైసీపీకే నాలుగు రాజ్యసభ సీట్లు

19 Jun 2020 7:09 PM IST
ఏపీలో అధికార వైసీపీ నాలుగు రాజ్యసభ సీట్లను గెలుచుకుంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరిగింది. ఆ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిచిన పిల్లి సుభాష్...

రాజ్యసభ ఓటింగ్ కు ఆ టీడీపీ ఎమ్మెల్యే దూరం

19 Jun 2020 4:57 PM IST
తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాజ్యసభ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి లేఖ...

కేసులున్న వారికే వైసీపీ రాజ్యసభ టిక్కెట్లు

19 Jun 2020 1:00 PM IST
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి వర్ల రామయ్య వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై విమర్శలు గుప్పించారు. పెద్దల సభకు పెద్దలను ...

చంద్రబాబు రాజకీయ పుస్తకం చినిగిపోయింది..కొత్త పేజీలు లేవు

19 Jun 2020 12:47 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో...

వైసీపీలో ‘ఆ ఇద్దరు మంత్రులు’ ఎవరు?

19 Jun 2020 11:40 AM IST
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు గెలవటం కేవలం లాంఛనమే. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో నాలుగూ అధికార వైసీపీకే దక్కనున్నాయి....

కేసులు..దాడులపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

18 Jun 2020 7:47 PM IST
‘నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు మాజీ మంత్రులపై కేసులు. వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం నేతలపై అక్రమంగా కేసులు పెడుతోంది. దాడులకు పాల్పడుతోంది. టీడీపీకి...

వచ్చే వారం నుంచి విజయవాడ-హైదరాబాద్ బస్సులు

18 Jun 2020 7:40 PM IST
లక్షలాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే వారం నుంచి హైదరాబాద్-విజయవాడ మార్గంతోపాటు ...
Share it