Telugu Gateway

Andhra Pradesh - Page 157

ఏపీ లిక్కర్ ..మైనింగ్ విధానాలను సీబీఐ పరిశీలిస్తోంది

24 Jun 2020 6:18 PM IST
ఏ ఆధారాలతో సీబీసీఐడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఫుటేజ్ అడిగారుఏ ఆధారంతో పోలీసులు పార్క్ హయత్ ను అడిగారుపార్క్ హయత్ ఎలా ఇచ్చింది..అంతర్జాతీయ...

‘కాపు నేస్తం’ ప్రారంభించిన జగన్

24 Jun 2020 2:09 PM IST
గత పదమూడు నెలల కాలంలోనే ఏపీలోని ప్రజలకు 43 వేల కోట్ల రూపాయల మేర ఆర్ధిక సాయం అందించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేవుడి చల్లని దీవెనతో...

రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు

24 Jun 2020 1:11 PM IST
వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. గత కొంత కాలంగా ప్రభుత్వంపై, పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్...

జగన్ సర్కారుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

24 Jun 2020 1:01 PM IST
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నాడు మీడయాతో మాట్లాడుతూ ఇసుక దగ్గర నుంచి లిక్కర్, ఆవ భూముల...

మాస్క్ ల సరఫరాలోనూ స్కామ్

23 Jun 2020 8:34 PM IST
వైసీపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మాస్క్ ల తయారీలోనూ వైసీపీ స్కామ్ లు చేస్తోందని ఆరోపించారు. 108 అంబులెన్స్...

అది రహస్య భేటీ కాదు..సుజనా చౌదరి

23 Jun 2020 6:36 PM IST
పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లతో భేటీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ...

ముగ్గురు దొంగలు కలిపి ఎవరిపై కుట్ర చేశారు

23 Jun 2020 6:12 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు ముగ్గురు దొంగలు అని..ఈ ముగ్గురు...

ఏపీ రాజకీయాల్లో ఆ ముగ్గురి భేటీ కలకలం!

23 Jun 2020 1:33 PM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్. వైసీపీ సర్కారు ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ) పదవి నుంచి...

ఏపీలో మరో సోషల్ మీడియా అరెస్ట్..గంటా ఫైర్

23 Jun 2020 12:36 PM IST
వైసీపీ సర్కారు సోషల్ మీడియా వ్యవహారాలపై బాగా టార్గెట్ చేసింది. ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. తాజాగా విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి గంటా...

జగన్ సర్కారుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

22 Jun 2020 8:58 PM IST
చంద్రబాబు అవినీతి ప్రభుత్వం...జగన్ ది అహంకార ప్రభుత్వంఏపీ సర్కారుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది...

బొత్స అమరావతి పర్యాటనకు కారణాలేంటి?

22 Jun 2020 3:57 PM IST
ఏపీ సర్కారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరాదని నిర్ణయించుకుంది. అందుకే రెండవసారి తాజాగా అసెంబ్లీలో బిల్లు...

ఏపీలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు

20 Jun 2020 5:25 PM IST
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏ ఒక్క తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన చెందకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని ఏపీ విద్యా శాఖ మంత్రి...
Share it