Telugu Gateway

Andhra Pradesh - Page 154

ఎల్జీ పాలిమర్స్ సీఈవో అరెస్ట్

7 July 2020 9:38 PM IST
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజే ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కంపెనీ నిర్లక్ష్యమే...

ఏపీలో ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా

6 July 2020 12:31 PM IST
ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ళ పట్టాల పంపీణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జులై8న ఇళ్ల పట్టాల పంపిణీ...

రాజధానిని మూడు ముక్కలు..అభివృద్ధి వికేంద్రీకరణ కాదు

6 July 2020 12:13 PM IST
రాజధాని అమరావతి కోసం 34 వేల ఎకరాల భూమి ఇఛ్చిన రైతులతో సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తమ పాలన...

బిజెపిపై ‘విజయసాయిరెడ్డి’ వివాదస్పద వ్యాఖ్యలు

6 July 2020 10:27 AM IST
బిజెపి అవినీతిపరులకు అడ్డాగా మారిందా?.వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బిజెపిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చూస్తే...

కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డు

5 July 2020 9:35 PM IST
ఆంధ్రప్రదేశ్ సర్కారు కరోనా పరీక్షల విషయంలో కొత్త రికార్డును నమోదు చేసింది. ఆదివారం నాటికి రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు పది లక్షలను దాటేశాయి. మొత్తం...

అలా అయితే..విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

5 July 2020 4:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి నిజంగా అమరావతి మీద ప్రేమ ఉంటే విశాఖపట్నానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఏపీ పర్యాటక శాఖ...

కేంద్రమే అమరావతిని కాపాడాలి

4 July 2020 1:46 PM IST
రాజధాని అమరావతి కొంత మంది వ్యక్తులో..పార్టీలదో కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మధ్యలో..ప్రజలందరికీ అందుబాటులో...

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

3 July 2020 10:08 PM IST
మచిలీపట్నానికి చెందిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు....

ఏపీ సీఎం జగన్ పై పవన్ పశ్రంసలు

3 July 2020 5:53 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో సాగుతున్న కరోనా టెస్ట్ లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 108...

రఘురామకృష్ణంరాజుపై వేటు వేయండి

3 July 2020 5:23 PM IST
అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక...

జగన్ కు ముద్రగడ లేఖ

3 July 2020 10:38 AM IST
కాపు రిజర్వేషన్ల అంశంపై మరోసారి ముద్రగడ పద్మనాభం గళం విప్పారు. ఆయన శుక్రవారం ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దయచేసి మా జాతి...

రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదు

2 July 2020 10:12 PM IST
గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదుకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు...
Share it