Telugu Gateway

Andhra Pradesh - Page 154

రఘురామకృష్ణంరాజుపై వేటు వేయండి

3 July 2020 5:23 PM IST
అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక...

జగన్ కు ముద్రగడ లేఖ

3 July 2020 10:38 AM IST
కాపు రిజర్వేషన్ల అంశంపై మరోసారి ముద్రగడ పద్మనాభం గళం విప్పారు. ఆయన శుక్రవారం ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దయచేసి మా జాతి...

రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదు

2 July 2020 10:12 PM IST
గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదుకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు...

ఏపీ చీఫ్ ఆర్టీఐ కమిషనర్ గా రమేష్ కుమార్

2 July 2020 7:02 PM IST
ఏపీ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకంతో పాటు మరో...

కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

2 July 2020 6:04 PM IST
న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారా?ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయస్థానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాలను...

ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్

2 July 2020 2:11 PM IST
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు ...

మోపిదేవి, పిల్లి రాజీనామాలు ఆమోదం

1 July 2020 9:19 PM IST
ఏపీ మంత్రులుగా ఉండి రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు....

ఏపీలో కొత్త కొత్తగా...108, 104 సేవలు

1 July 2020 11:11 AM IST
201 కోట్లతో 1088 వాహనాల కొనుగోలుకొత్త వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ఏపీ సర్కారు 201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 108,104 వాహనాలు రోడ్డెక్కాయి....

అలా అయితే లోకేష్ అరెస్ట్ తప్పదు

30 Jun 2020 8:44 PM IST
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు తరహాలోనే తాను కూడా లేఖలు ఇచ్చానని నారా లోకేష్ చెబుతున్నారు. అలా అయితే...

అమరరాజా ఇన్ ఫ్రా టెక్ నుంచి 253 ఎకరాలు వెనక్కి

30 Jun 2020 6:14 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో అమరరాజా ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలు...

విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన..ఇద్దరు మృతి

30 Jun 2020 11:15 AM IST
విశాఖ. కర్నూలు. మళ్ళీ విశాఖ. ఇవీ ఏపీలో వరుసగా జరుగుతున్న గ్యాస్ ప్రమాదాలు. తొలుత ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ దుర్ఘటన దేశాన్ని నిర్ఘాంతపర్చింది....

జగన్ కు రఘురామకృష్ణంరాజు లేఖ

29 Jun 2020 4:01 PM IST
అధికార వైసీపీలో గత కొన్ని రోజులుగా దుమారం రేపుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సోమవారం నాడు వైసీపీ అధినేత, సీఎం జగన్ కు సుదీర్గ లేఖ రాశారు....
Share it