Telugu Gateway

Andhra Pradesh - Page 155

తిరుమలలో రోజుకు ఏడు వేల మందికే దర్శనం

5 Jun 2020 2:10 PM IST
జూన్ 11 నుంచి సాధారణ భక్తులకు అనుమతితిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనాలకు లైన్ క్లియర్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు...

పారిశ్రామికవేత్తలకు మానవ వనరులూ అందిస్తాం

4 Jun 2020 1:56 PM IST
ఏపీ సర్కారు నూతన పారిశ్రామిక విధానంపై దృష్టి పెట్టింది. అందులో పారిశ్రామికవేత్తలకు ఎంతో అనువైన వాతావరణం కల్పించబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి...

జగన్ కూడా బంకర్లు కట్టించుకుంటాడేమో

4 Jun 2020 1:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికాలో ప్రజల నిరసనకు భయపడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా...

ప్రభుత్వం చేసిన తప్పులకు జనం డబ్బులా?

3 Jun 2020 6:07 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రంగుల వ్యవహారంలో ఏపీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఏ రాష్ట్రంలోనూ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసిన...

ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు

3 Jun 2020 5:39 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మూడు నెలల పొడిగింపు లభించింది. వాస్తవానికి అయితే ఆమె ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయాల్సి ఉంది. కానీ...

వైసీపీలో ‘అసంతృప్తి’కి అవి సంకేతాలా?

3 Jun 2020 5:05 PM IST
అధికార పార్టీలో రఘురామకృష్ణంరాజు...ఆనం వ్యాఖ్యల కలకలంనియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల్లేవ్గత కొంత కాలంగా అధికార వైసీపీలో నివురుగప్పిన నిప్పులా...

జగన్ సర్కారుపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

3 Jun 2020 4:23 PM IST
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు చుక్కెదురు కావటంతో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రతిపక్ష...

భక్తులకు తెరుచుకోనున్న తిరుమల ద్వారాలు

2 Jun 2020 5:00 PM IST
కరోనా కారణంగా తొలిసారి లక్షలాది మంది భక్తులకు గత కొన్ని నెలలుగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కరువైంది. త్వరలోనే భక్తులకు వెంకన్న దర్శనం అందుబాటులోకి...

కరోనా వెనక్కి లాగింది..అయినా పరిగెడదాం

2 Jun 2020 1:02 PM IST
లాక్ డౌన్ నుంచి అన్ లాక్ మోడ్ లోకి వచ్చామని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.ఓ వైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరో వైపు ఆర్ధిక వ్యవస్థలో...

జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

2 Jun 2020 11:35 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం అయితే జగన్ మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...

ఏపీ కేబినెట్ సమావేశం ఈసారి వైజాగ్ లో!

2 Jun 2020 9:55 AM IST
ఈ ఏడాది చివర్లో వైజాగ్ కు రాజధానివచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉద్యోగులందరూఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళిక అమలుకు రంగం సిద్ధం చేశారు....

సుప్రీంకు చేరిన ఎస్ఈసీ వివాదం

1 Jun 2020 8:51 PM IST
మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ఏపీ ఎస్ఈసీ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు..కొత్త...
Share it