Telugu Gateway

Andhra Pradesh - Page 139

వైసీపీ మోడల్ నే ఫాలో అవుతున్న టీడీపీ

3 Aug 2020 11:06 AM IST
అప్పుడు చంద్రబాబు వీడియోలు..ఇప్పుడు జగన్, వైసీపీ నేతల వీడియోలుసీన్లు రిపీట్ అవుతున్నాయి. అప్పుడు వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ చేస్తోంది....

ఎమ్మెల్యేల రాజీనామాకు పవన్ కళ్యాణ్ డిమాండ్

2 Aug 2020 6:34 PM IST
రైతుల కోసం టీడీపీ...ఆ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుకోవాలిప్రశ్నించాల్సింది ఆ రెండు పార్టీలనేవైసీపీ వ్యక్తిగత పాత కక్షలతోనే రాజధాని...

అమరావతిలో పెద్ద ఇళ్లు..ఆఫీస్ కట్టి జగన్ మోసం చేశారు

1 Aug 2020 5:04 PM IST
ఒక భట్రాజును పక్కన పెట్టుకున్నారు అధికారాలు అన్నీ ఆయనవేఆయన సాటి అధికారులను అవమానిస్తున్న తీరు దారుణంవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి...

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

1 Aug 2020 4:34 PM IST
బిజెపి సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు మరణించారు. ఆయన గత కొంత కాలంగా కరోనా చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావు గత టీడీపీ...

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఆలోచిస్తారు

1 Aug 2020 1:04 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కి దమ్ము దైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది శాసన సభ్యులు ను...

ఏపీలోకి ప్రవేశం ఇప్పుడు సులభతరం

1 Aug 2020 10:53 AM IST
కేంద్రం అన్ లాక్ 3లో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అంతరాష్ట్ర రాకపోకలను ఏపీ సర్కారు మరింత సులభతరం చేసింది. గతంలో అత్యవసరం ఉన్న వారికి...

మూడు రాజధానులకు ఇది సమయం కాదు

31 July 2020 9:00 PM IST
ఏపీ ప్రభుత్వం ముందు ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సమయం కాదన్నారు....

గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం

31 July 2020 7:41 PM IST
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ఇది చారిత్రక తప్పదమని, రాజ్యాంగ...

కేంద్రం మద్దతు లేకుండా ఈ బిల్లులు బయటపడ్డాయా?

31 July 2020 5:31 PM IST
అక్కడ అసెంబ్లీ సమావేశాలకే ఏడ్పించారు..ఇక్కడ?మూడు రాజధానులకు బిజెపి సంపూర్ణ మద్దతు!పైకి చెప్పేదొకటి..లోపల చేసేదొకటిరాజస్ధాన్ లో అసెంబ్లీ సమావేశాలు...

రాజధాని అమరావతి ఇక చరిత్రే

31 July 2020 4:56 PM IST
మూడు రాజధానులకు లైన్ క్లియర్పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదంఅత్యంత కీలక నిర్ణయం వెలువడింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్...

ఏపీలో కల్తీ సారా రాజ్యమేలుతోంది

31 July 2020 1:56 PM IST
రాష్ట్రంలో మద్యం ధరలను అడ్డగోలుగా పెంచటం వల్ల కల్తీ సారా ఏరులై పారుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కురిచేడు ఘటనకు ప్రభుత్వమే...

మద్య విమోచన కమిటీ ఏమి చేస్తోంది?

31 July 2020 1:40 PM IST
ఏపీలో మద్యం ఊరూరా ఏరులే పారుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్య విమోచన కమిటీ ఏమి...
Share it