Telugu Gateway

Andhra Pradesh - Page 139

సీఎంకు దళితులను దూరం చేసే కుట్రలు

29 Aug 2020 4:16 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై అధికార వైసీపీ ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. సీం జగన్ పై ఎల్లో మీడియా ద్వారా కుట్రలు...

రాష్ట్ర చరిత్రలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదు

29 Aug 2020 12:55 PM IST
ఏపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని వ్యాఖ్యానించారు. తన...

భక్తులు లేకుండా తిరుమల బ్రహ్మోత్సవాలు

28 Aug 2020 7:23 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సమావేశం శుక్రవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆదాయం పెంచుకోవటంతోపాటు పలు అంశాలపై బోర్డులో...

వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతలకు జగన్ శంకుస్థాపన

28 Aug 2020 12:58 PM IST
కృష్ణా జిల్లాలోని ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శుక్రవారం నాడు శంఖుస్థాపన చేశారు. తాడేపల్లి నుంచే రిమోట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....

అచ్చెన్నాయుడికి బెయిల్

28 Aug 2020 12:39 PM IST
ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. టెండర్లు, బడ్జెట్ కేటాయింపులు...

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

28 Aug 2020 12:29 PM IST
ఈ ఏడాది మేలో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. ఆయన శుక్రవారం నాడు తాడేపల్లిలో వైసీపీ అధినేత, సీఎం జగన్...

మూడు రాజధానుల చిక్కుముళ్లను జగన్ విప్పుతారా?

28 Aug 2020 10:23 AM IST
ఏపీ సీఎం జగన్ ఎంత దూకుడు చూపిస్తుంటే..అంతే స్పీడ్ గా బ్రేక్ లు పడుతున్నాయి. తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత...

ఉమ్మడి సెక్రటేరియటే 25 ఎకరాల్లో..గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలా?

28 Aug 2020 10:21 AM IST
ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన హైదరాబాద్ లోని పాత సచివాలయం విస్తీర్ణమే 25.5 ఎకరాలు. మరి అలాంటిది ఓ స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు అవసరమా?. అక్కడ...

ఒక సలహాదారు వెళ్ళారు..మరో సలహాదారు వచ్చారు

27 Aug 2020 5:42 PM IST
ఏపీ సర్కారు ఏ మాత్రం రాజీపడటంలేదు. సలహాదారుల నియామకం..సంఖ్యపై విమర్శలు ఎన్ని వస్తున్నా తన పని తానుచేసుకుపోతోంది. తాజాగా ఏపీ పబ్లిక్ పాలసీ సలహాదారు...

విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు

27 Aug 2020 5:32 PM IST
ఏపీ సర్కారు విశాఖపట్నంలోని కాపులుప్పాడలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గురువారం నాడు...

రాజధాని బిల్లులపై సెప్టెంబర్ 21 వరకూ స్టేటస్ కో

27 Aug 2020 12:14 PM IST
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారం మరింత జాప్యం జరగటం ఖాయంగా కన్పిస్తోంది. గురువారం నాడు ఈ అంశంపై ఏపీ హైకోర్టులో మరోసారి...

రైతుల ఖాతాల్లో కౌలు డబ్బు

27 Aug 2020 11:22 AM IST
అమరావతి రైతులు గత రెండు రోజులుగా వార్షిక కౌలు కోసం చేస్తున్న ఆందోళనలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్ సత్యనారాయణ స్పందించారు. రైతుల ఖాతాల్లోో కౌలు...
Share it