Telugu Gateway

Andhra Pradesh - Page 136

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర సర్కారుదే

13 Aug 2020 9:03 PM IST
ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం శుక్రవారం నాడు హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సర్కారు...

ఏపీలో ‘పరిశ్రమలకూ గుర్తింపు సంఖ్య’

13 Aug 2020 8:07 PM IST
మనుషులకు ‘ఆధార్ కార్డు’ ఎలాగో..ఏపీలో పరిశ్రమలకూ ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రతి...

ఈశ్వరయ్య టేపులపై సుప్రీం మాజీ జడ్జితో నిజనిర్ధారణ

13 Aug 2020 7:04 PM IST
ఏపీ ఉన్నతవిద్యా నియంత్రణా,పర్యవేక్షణా కమిటీ ఛైర్మన్, మాజీ జడ్జి ఈశ్వరయ్య ఆడియో టేపుల వ్యవహారంపై హైకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ...

ప్రణాళిక ప్రకారమే అమరావతి భవనాల ఉపయోగం

13 Aug 2020 5:35 PM IST
అమరావతిలో పెండింగ్ లో ఉన్న భవనాల పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...

అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్

13 Aug 2020 5:00 PM IST
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి...

కరోనాతో పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

12 Aug 2020 8:23 PM IST
కరోనాతో ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు....

ఏపీలో ఇళ్ళ స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా

12 Aug 2020 5:09 PM IST
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. రికార్డు స్థాయిలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ...

‘వైఎస్సార్ చేయూత’ను ప్రారంభించిన జగన్

12 Aug 2020 12:23 PM IST
ఏపీలో మరో సంక్షేమ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. మహిళా సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత పథకం ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

కేంద్ర జలశక్తి మంత్రికి జగన్ లేఖ

11 Aug 2020 9:43 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖ రాశారు. అందులో అపెక్స్ కమిటీ సమావేశంపై ఏపీ సర్కారు...

జనసేన గాలికివచ్చిన పార్టీ

11 Aug 2020 6:42 PM IST
జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ వ్యక్తిని అన్నారు. రాజోలు వైసీపీ గ్రూపుల్లో తనదో గ్రూపు...

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కీలక వ్యాఖ్యలు

11 Aug 2020 2:12 PM IST
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఏపీ...

మూడు రాజధానులపై రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు

11 Aug 2020 12:47 PM IST
అంత పెద్ద యూపీకే ఒక్క రాజధాని ఉంది..పాలన సాఫీగా సాగటం లేదా?మూడు రాజధానులు ట్రిపుల్ అవినీతికి సాధనాలుగా మారకూడదుఏపీలో బిజెపి పవర్ లోకి రావటం అంత ఈజీ...
Share it