Telugu Gateway

Andhra Pradesh - Page 136

సిట్-ఏసీబీ-సీబీఐ-టీడీపీపై వైసీపీ ‘ముప్పేటదాడి’

15 Sept 2020 11:59 AM IST
ఓ వైపు సిట్. మరో వైపు ఏసీబీ, ఇంకో వైపు సీబీఐ. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిపక్ష టీడీపీపై ముప్పేట దాడికి సమాయత్తం అయింది. ఎలాగైనా రాజధాని భూ...

వైద్య సిబ్బందిపై ఇంత నిర్లక్ష్యమా?

14 Sept 2020 3:52 PM IST
ఏపీ సర్కారు తీరును జనసేన తప్పుపట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు...

ఏపీ బిజెపికి పది మంది ఉపాధ్యక్షులు

13 Sept 2020 12:31 PM IST
ఐదుగురు ప్రధాన కార్యదర్శులుకొత్త కమిటీని ప్రకటించిన సోము వీర్రాజుఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. అందులో పది...

రిలయన్స్ చేతికి ఫ్యూచర్ రిటైల్...చంద్రబాబు కంపెనీ బయటకు!

11 Sept 2020 8:56 PM IST
హెరిటేజ్ వాటాలు కూడా అంబానీ కంపెనీకేనా?!దేశీయ మార్కెట్లో రిలయన్స్ హవా నడుస్తోంది. ఓ వైపు జియో ఫ్లాట్ ఫామ్స్ లో వాటాల విక్రయాల ద్వారా లక్ష కోట్ల...

తిరుమల పింక్ డైమండ్..ఆభరణాలపైనా సీబీఐ విచారణ

11 Sept 2020 8:21 PM IST
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించటాన్ని జనసేన స్వాగతించింది. అదే సమయంలో దీనికి కొత్త లింక్ పెట్టింది. సీబీఐ విచారణను ఒక్క...

వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభించిన జగన్

11 Sept 2020 1:05 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల అభ్యున్నతికి...

అంతర్వేది ఘటన..సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ

11 Sept 2020 1:02 PM IST
అంతర్వేది నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు...

అంతర్వేది ఘటనలో చంద్రబాబు, లోకేష్ ల హస్తం

11 Sept 2020 12:58 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ...

ఏపీలో కలెక్టర్ వర్సెస్ డాక్టర్

10 Sept 2020 9:32 PM IST
గుంటూరు జిల్లాలో గురువారం నాడు ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఓ డాక్టర్ ను తీసుకెళ్ళి లోపలేయండి..అరెస్ట్...

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ

10 Sept 2020 8:04 PM IST
అంతర్వేది దేవాలయంలో రథం దగ్దానికి సంబంధించి ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం...

చంద్రబాబు మానవరూపంలో ఉన్న దెయ్యం

10 Sept 2020 6:06 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంతర్వేది రథం దగ్దం అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉందని ప్రకటించారు. తాను...

వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు అస్థిరపరుస్తారు?

10 Sept 2020 5:54 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని..ప్రభుత్వాన్ని ఎవరైనా ఎలా అస్ధిరపరుస్తారు అని...
Share it